బబుల్ టి తాగుతున్నారా అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాలి. ఇటీవల తైవాన్లోని వైద్యులు జ్వరం మరియు తీవ్రమైన వెన్నునొప్పితో హాస్పిటల్ లో అడ్మిట్ అయిన 20 ఏళ్ల అమ్మాయి కిడ్నీ నుండి 300 కంటే ఎక్కువ కిడ్నీ రాళ్లను విజయవంతంగా తొలగించారు. అల్ట్రాసౌండ్ ద్వారా ఈ రాళ్ళను కనుగొన్నారు. నీటికి బదులుగా బబుల్ టీ వంటి స్వీట్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారం అయ్యింది అని డాక్టర్ లు గుర్తించారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి