Minister Kondapalli Srinivas

Pensions: ఉత్తరాంధ్రలో పెన్షన్లు జూలై 30నే.. ఆరు జిల్లాల్లో రూ.514.42 కోట్ల పంపిణీ!

Pensions: ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం నేపథ్యంలో ఆరు జిల్లాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని ఒక రోజు ముందుగానే, అంటే జూలై 30న నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించ…

Read More

July 23, 2026, 10:51 PM IST Kasthuri S Andhra Pradesh

Swipe up for next

Push Ups Man of India

Guinness Record: వీపుపై 27 కిలోల బరువుతో గంటలో 847 పుష్‌అప్స్.. గిన్నిస్ రికార్డు సాధించిన ‘పుష్-అప్ మ్యాన్ ఆఫ్ ఇండియా’!

Guinness Record: సాధారణంగా కొద్దిసేపు పుష్‌అప్స్ చేయడమే చాలా మందికి కష్టంగా అనిపిస్తుంది. అలాంటిది వీపుపై 27 కిలోలకు పైగా బరువును మోసుకుంటూ గంటపాటు వందల సంఖ్యలో పుష్‌అప్స్ చేయడం అసాధారణమే. ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి భారతదేశానికి మరో గిన్నిస్ ప్రపంచ రికార్డును అందించాడు 41 ఏళ్ల ర…

Read More

July 23, 2026, 9:49 PM IST Kasthuri S Sports

Indus Waters Treaty

Indus: సింధు జలాల ఒప్పందంపై పాకిస్థాన్ వ్యాఖ్యలను తిప్పికొట్టిన భారత్.. ఐక్యరాజ్యసమితిలో ఘాటైన సమాధానం!

Indus: సింధు జలాల ఒప్పందం, జమ్మూ కాశ్మీర్ అంశాలపై పాకిస్థాన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. సరిహద్దు దాటి ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా ఉపయోగిస్తున్న దేశానికి పరస్పర విశ్వాసం, సహకారం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని స్పష్టం చేసింది.

Read More

July 23, 2026, 7:56 PM IST Kasthuri S National

Sports

Sports: కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌ కొత్త దిశగా.. గ్లాస్గోలో క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక భేటీ!

Sports: కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌ పాత్రను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ కీలక అడుగులు వేస్తున్నారు. స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో నిర్వహించిన కామన్వెల్త్ క్రీడా మంత్రుల సమావేశం సందర్భంగా కామన్వెల్త్ సంస్థ ఎన్నికైన ప్రధ…

Read More

July 23, 2026, 7:13 PM IST Kasthuri S Sports

ఆ ఎయిర్‌పోర్ట్‌కి  6 లేన్ల కొత్త ఫ్లైఓవర్

New Flyover: ప్రయాణికులకు అలెర్ట్... ఆ ఎయిర్‌పోర్ట్‌కి 6 లేన్ల కొత్త ఫ్లైఓవర్... ఇక దూసుకెళ్లిపోవచ్చు!

New Flyover: హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల కోసం జిహెచ్‌ఎంసి (GHMC) మరో భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మైలార్‌దేవ్‌పల్లి నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు నిర్మించే ఈ ఫ్లైఓవర్ ద్వారా ఆరాంఘర్ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలు తగ్గి, ఎయిర్‌పో…

Read More

July 23, 2026, 7:00 PM IST Yoshitha D Telangana

అంగన్‌వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల

Anganwadi Recruitment: అంగన్‌వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల.. 79 పోస్టులు ఖాళీ! దరఖాస్తు వివరాలు...

Anganwadi Recruitment: నల్గొండ జిల్లాలోని 4 ICDS ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 55 అంగన్‌వాడీ టీచర్, 24 సహాయకుల పోస్టుల (మొత్తం 79) భర్తీకి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్/10th అర్హత ఉండి, 18-35 ఏళ్ల వయస్సు గల స్థానిక మహిళలు ఈ నెల 31వ తేదీలోగా ఆన్…

Read More

July 23, 2026, 6:00 PM IST Yoshitha D Telangana

12 స్టేషన్లు... 320 km/h వేగంతో బుల్లెట్ రైలు

Bullet Train: 12 స్టేషన్లు... 320 km/h వేగంతో బుల్లెట్ రైలు.. ముంబై టు అహ్మదాబాద్ ప్రయాణం కేవలం 2 గంటల్లోనే! ఎప్పటినుండంటే...

Bullet Train: భారతదేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలును 2027 ఆగస్టు 15న సూరత్ - బిలిమోరా మధ్య ప్రారంభించేందుకు భారత రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. గంటకు 320 కి.మీ వేగంతో ప్రయాణించే ఈ రైలు ముంబై - అహ్మదాబాద్ మధ్య ప్రయాణ సమయాన్ని 2 గంటలకు తగ్గిస్తుంది. జపాన్ షింకన్సేన్ సాంకేతికతతో 508…

Read More

July 23, 2026, 5:00 PM IST Yoshitha D Travel

Assam Floods

Assam: అస్సాంను అతలాకుతలం చేస్తున్న వరదలు.. 41కి చేరిన మృతుల సంఖ్య!

Assam: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు అస్సాంను తీవ్రంగా అతలాకుతలం చేస్తున్నాయి. వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితి మరింత విషమంగా మారింది. బుధవారం ఒక్కరోజే మరో 10 మంది ప్రాణాలు కోల్పోవడంతో, వరదలకు సంబంధించిన మరణాల సంఖ్య 41కు చేరింది. వేలాది కుటుంబాలు ఇళ్లను వదిలి…

Read More

July 23, 2026, 4:08 PM IST Kasthuri S Environment

ఏడాదికి రూ. 1.50 లక్షల స్కాలర్‌షిప్

Kotak Kanya Scholarship: విద్యార్థినులకు బిగ్ ఆఫర్... ఏడాదికి రూ. 1.50 లక్షల స్కాలర్‌షిప్! వెంటనే అప్లై చేసుకోండి...!

Kotak Kanya Scholarship: కోటక్ కన్యా స్కాలర్‌షిప్ 2026-27 – విద్యార్థినులకు ఏడాదికి రూ. 1.5 లక్షల ఆర్థిక సాయం!ఇంటర్మీడియట్‌లో 75% పైగా మార్కులు సాధించి ఇంజనీరింగ్, మెడిసిన్, లా వంటి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరిన పేద విద్యార్థినులకు కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఈ స్కాలర్‌…

Read More

July 23, 2026, 4:00 PM IST Yoshitha D Education

Pawan Kalyan

Pawan Kalyan: పంచదర్ల కొండ మైనింగ్‌పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్.. సమగ్ర విచారణకు ఆదేశాలు!

Pawan Kalyan: అనకాపల్లి జిల్లాలోని చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన పంచదర్ల కొండలో జరుగుతున్న కంకర (గ్రావెల్) మైనింగ్‌పై పర్యావరణ ఉల్లంఘనల ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ మరియు పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ…

Read More

July 23, 2026, 3:23 PM IST Kasthuri S Andhra Pradesh

Tamil Nadu

Tamil Nadu: తమిళనాడుకు కేంద్రం భారీ ప్రోత్సాహం.. రూ.1,012 కోట్లతో రెండు ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్లకు ఆమోదం!

Tamil Nadu: దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి ఊతమిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో రూ.1,012 కోట్లకు పైగా వ్యయంతో రెండు ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల (EMCs) ఏర్పాటుకు కేంద్రం…

Read More

July 23, 2026, 2:39 PM IST Kasthuri S Business

రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్

Ration Card: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ పని చేయకపోతే సరుకులు బంద్!

Ration Card: ఈ-కేవైసీ ప్రక్రియ సజావుగా సాగాలంటే కుటుంబంలోని సభ్యుల ఆధార్ వివరాలు సరిగ్గా ఉండటం ముఖ్యం. ముఖ్యంగా 5 సంవత్సరాలు మరియు 15 సంవత్సరాలు దాటిన పిల్లలకు ఆధార్ సెంటర్లలో తప్పనిసరిగా బయోమెట్రిక్ ఐరిస్, వేలిముద్రల నవీకరణ (Child Biometric Update) పూర్తి చేయించాలి.

Read More

July 23, 2026, 2:00 PM IST Yoshitha D Andhra Pradesh

Tirumala

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ .. సర్వదర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం!

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి తరలివస్తుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. ప్రస్తుతం భక్త…

Read More

July 23, 2026, 1:56 PM IST Kasthuri S Devotional

TANA

TANA: ఛార్లెట్‌లో తానా సేవా కార్యక్రమం.. విజయవంతమైన రక్తదాన శిబిరం!

TANA: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరోసారి తన సేవా దృక్పథాన్ని చాటుకుంది. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో భాగంగా అమెరికాలోని ఛార్లెట్ నగరంలో అమెరికన్ రెడ్ క్రాస్, 'సాయి అనుగ్రహ' సంస్థలతో కలిసి తానా ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతంగా ముగిసింది. తీవ్ర ఎండలను కూడ…

Read More

July 23, 2026, 1:12 PM IST Kasthuri S NRI

ఆగస్టు నుండి పెరగనున్న రేట్లు

Maruti Suzuki: కారు కొనాలనుకుంటున్నారా.... అయితే ఇదే మంచి టైం... ఆగస్టు నుండి పెరగనున్న రేట్లు!

Maruti Suzuki: కొత్త కారు కొనాలని భావిస్తున్న వారికి ఇది కీలక సమాచారం. జూలై నెలాఖరులోపు బుకింగ్ పూర్తి చేసి వాహనం ఇన్వాయిస్ చేయించుకుంటే ప్రస్తుతం అమల్లో ఉన్న ధరలకే కారు పొందే అవకాశం ఉంటుంది. ఆగస్టు నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చిన తర్వాత అదే మోడల్‌కు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి…

Read More

July 23, 2026, 1:00 PM IST Yoshitha D Auto

Railways

Railways: రైల్వే ఈ-టికెట్ బుకింగ్‌లలో బాట్ల దందా.. ఆరు నెలల్లో 58 శాతం బుకింగ్ ప్రయత్నాలు నకిలీవే!

Railways: భారతీయ రైల్వే ఈ-టికెట్ బుకింగ్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని బాట్ల (Bots) ద్వారా భారీ స్థాయిలో నకిలీ బుకింగ్ ప్రయత్నాలు జరుగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గత ఆరు నెలల్లో ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ కోసం వచ్చిన మొత్తం అభ్యర్థనల్లో దాదాపు 58 శాతం బాట్ల ద్వారానే వచ్…

Read More

July 23, 2026, 12:28 PM IST Kasthuri S Travel

అంతర్వేదిలో మత్స్యకారుల వలకు అరుదైన చేపలు

Kachidi Fish: అంతర్వేదిలో మత్స్యకారుల వలకు అరుదైన చేపలు.... రూ. లక్షల్లో పలుకుతున్న ధరలు!

Kachidi Fish: కోనసీమ జిల్లా అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్ వద్ద వేటకు వెళ్లిన మత్స్యకారులకు 9 అరుదైన కచిడి చేపలు లభించాయి. ఔషధ గుణాలు ఉండి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి గిరాకీ ఉన్న ఈ చేపలను ఒక వ్యాపారి రూ. లక్ష పెట్టి కొనుగోలు చేశారు. మెడికల్ థ్రెడ్స్ (Surgical Sutures)…

Read More

July 23, 2026, 12:15 PM IST Yoshitha D Media

Jana Nayagan

Jana Nayagan: దళపతి విజయ్ చివరి సినిమా ఆశించిన స్థాయిలో నిలిచిందా?

Jana Nayagan: తమిళ సినీ నటుడు, ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న విజయ్ నటించిన 'జన నాయకన్' చిత్రం ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రాజకీయాల్లోకి పూర్తిగా అడుగుపెట్టే ముందు విజయ్ చేయనున్న చివరి సినిమా కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే విడ…

Read More

July 23, 2026, 11:44 AM IST Kasthuri S Entertainment

రూ.100 కోట్ల పెట్టుబడితో భారీ పరిశ్రమ

AP Investments: ఏపీలో ఆ ప్రాంతం ప్రజలకు ఎగిరి గంతేసే వార్త... రూ.100 కోట్ల పెట్టుబడితో భారీ పరిశ్రమ!

AP Investments: దావోస్ పర్యటన ఫలితంగా ఏపీ ప్రభుత్వం (APEDB) మరియు యూఏఈ ప్రభుత్వం మధ్య ఫుడ్ క్లస్టర్ ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా యూఏఈకి చెందిన ఫ్లోర్ మాస్టర్స్ ఇంటర్నేషనల్ సంస్థ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో రూ. 100 కోట్ల పెట్టుబడితో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మిస్తోంది.…

Read More

July 23, 2026, 11:30 AM IST Yoshitha D Andhra Pradesh

చైనా ఇంజిన్లతో ఎదురుదెబ్బ

BHEL: చైనా ఇంజిన్లతో ఎదురుదెబ్బ... వాటి కోసం భారత్ కాళ్ళ దగ్గరికి వచ్చిన పాకిస్తాన్!

2012లో చైనా పంపిన 800 లోపభూయిష్టమైన రైలింజన్లతో సంక్షోభంలో పడిన పాకిస్తాన్‌కు భారత్ (BHEL) అతి తక్కువ ధరకు లోకోమోటివ్లను ఆఫర్ చేసినప్పటికీ, భద్రతా కారణాల వల్ల ఆ ఒప్పందం రద్దయింది. మరోవైపు ఆరేళ్ల పాటు షిప్ రీసైక్లింగ్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న బంగ్లాదేశ్‌ను, పర్యావరణ అనుకూల విధానాల…

Read More

July 23, 2026, 10:45 AM IST Yoshitha D Media

ap thalliki vandanam payment not received follow these simple steps to check status and get rs 13000

Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులు రాలేదా... అయితే ఈ పని చేయండి!

Thalliki Vandanam: ఏపీ ప్రభుత్వ 'తల్లికి వందనం' పథకం కింద అర్హత ఉండి రూ. 13,000 జమ కాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆధార్ సీడింగ్ సమస్యలు, డీబీటీ ఎనేబుల్ కాకపోవడం వంటి సాంకేతిక కారణాల వల్ల డబ్బులు ఆగిపోయే అవకాశం ఉంది. అధికారిక పోర్టల్‌లో ఆధార్ నంబర్‌తో స్టేటస్ చెక్ చేసుకున…

Read More

July 23, 2026, 10:12 AM IST Yoshitha D Andhra Pradesh

హెడ్ ఫోన్ జాక్ ను ఎందుకు తొలగించారో తెలుసా

Headphone Jack: దశాబ్దాలుగా రారాజు... హెడ్ ఫోన్ జాక్ ను ఎందుకు తొలగించారో తెలుసా! అసలు కారణం ఇదా....

Headphone Jack: స్మార్ట్‌ఫోన్ల నుంచి 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కనుమరుగవ్వడానికి ప్రధాన కారణం ఫోన్ లోపల భారీ బ్యాటరీలు మరియు అడ్వాన్స్‌డ్ కెమెరాల కోసం అదనపు స్థలాన్ని కేటాయించడమే. దీనితో పాటు ఫోన్‌కు నీటి నుంచి మెరుగైన రక్షణ (వాటర్ ప్రూఫ్) కల్పించడానికి మరియు ఖరీదైన వైర్‌లెస్ ఇయర్‌బడ్స…

Read More

July 23, 2026, 9:45 AM IST Yoshitha D Gadgets

అమరావతికి మరో కేంద్ర సంస్థ

NFDB Project: అమరావతికి మరో కేంద్ర సంస్థ! మొట్ట మొదటిసారిగా 7.8 ఎకరాల్లో... ఆ ప్రాంతానికి మహర్దశ!

NFDB Project: అమరావతిలో ఎన్‌ఎఫ్‌డీబీ రీజినల్ ఆఫీస్ & ఇంటర్నేషనల్ ఆక్వేరియం. అమరావతి పరిధిలోని నెక్కల్లు గ్రామంలో కేటాయించిన 7.8 ఎకరాల స్థలాన్ని నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డ్ (NFDB) చీఫ్ ఎగ్జిక్యూటివ్ విజయ్ కుమార్ బెహరా బృందం పరిశీలించింది. ఇక్కడ ఎన్‌ఎఫ్‌డీబీ రీజినల్ ఆఫీస్‌తో…

Read More

July 23, 2026, 9:10 AM IST Yoshitha D Andhra Pradesh

అక్టోబర్‌లోనే మూడు భారీ ప్రాజెక్టులకు శ్రీకారం

Amaravati Mega Projects: అమరావతికి కేంద్రం బిగ్ బూస్ట్.. అక్టోబర్‌లోనే మూడు భారీ ప్రాజెక్టులకు శ్రీకారం!

Amaravati Mega Projects: సీఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీతో భేటీ అయి భోగాపురం 'అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్' ప్రారంభోత్సవానికి ఆహ్వానించడంతో పాటు, అమరావతి అభివృద్ధికి కీలకమైన మూడు ప్రాజెక్టులపై (రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్) చర్చించారు. ఇందుకు…

Read More

July 23, 2026, 8:30 AM IST Yoshitha D Politics

prajvedhik 2

Praja Vedika: నేడు (23/7) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Praja Vedika: తేదీ 23-07-2026 (గురువారం)న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…

Read More

July 23, 2026, 7:45 AM IST Yoshitha D Politics

ఏపీలో 22A భూముల సమస్యకు చెక్

22A Lands: ఏపీలో 22A భూముల సమస్యలకు చెక్.. మంత్రి అనగాని సంచలన ప్రకటన!

22A Lands: ఏపీలో 22A భూములకు కొత్త మార్గదర్శకాలు – మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి ఆంధ్రప్రదేశ్‌లో ఏళ్ల తరబడిగా నలుగుతున్న 22A నిషిద్ధ భూముల జాబితా ప్రక్షాళనకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పొరపాటుగా లేదా అక్రమంగా 22A లో చేరిన ప్రైవేట్ మరియు రైతుల పట్టా భూములను ఆ జాబితా నుంచి…

Read More

July 23, 2026, 7:03 AM IST Yoshitha D Politics

Minister Rajnath Singh

Rajnath Singh: యువత ఆకాంక్షల సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్!

Rajnath Singh: దేశ యువత ఆకాంక్షలను నెరవేర్చడం కేంద్ర ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో కొనసాగుతున్న విద్యార్థుల నిరసనల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన, యువత భావోద్వేగాలు, ఆందోళనల పట్ల కేంద్ర ప్రభుత్వం అత్యంత సున్నితంగా వ్యవహరిస…

Read More

July 22, 2026, 10:52 PM IST Kasthuri S National

Minister Savitha

Minister Savitha: రాష్ట్రంలో మరిన్ని బీసీ గురుకులాలు.. విద్యకు పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం!

Minister Savitha: రాష్ట్రంలో బీసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం గురుకుల విద్యా వ్యవస్థను మరింత విస్తరిస్తోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు.

Read More

July 22, 2026, 10:06 PM IST Kasthuri S Education

Minister Sandhyarani

Minister Sandhyarani: గిరిజన హక్కులకు భంగం కలగకుండా బలమైన చట్టం తీసుకొస్తాం.. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కీలక వ్యాఖ్యలు!

Minister Sandhyarani: గిరిజనుల రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణకు, జీవో నంబర్-3 పునరుద్ధరణకు కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. జీవో-3ను యథాతథంగా పునరుద్ధరించడం కాకుండా, న్యాయస్థానాల్లోనూ నిలిచేలా శాశ్వత…

Read More

July 22, 2026, 9:23 PM IST Kasthuri S Andhra Pradesh

BJP MP

BJP: నీట్ పరీక్షల్లో పారదర్శకతకు సాంకేతికత వినియోగం.. బీజేపీ కీలక ప్రకటన!

BJP: దేశ యువత భవిష్యత్తును సురక్షితంగా తీర్చిదిద్దడమే ఎన్డీయే ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) స్పష్టం చేసింది. విద్యా వ్యవస్థలో పారదర్శకత, విశ్వసనీయతను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపడుతోందని తెలిపింది.

Read More

July 22, 2026, 8:36 PM IST Kasthuri S Education

Vaishno Devi Yatra

Vaishno Devi Yatra: నాలుగో రోజూ నిలిచిన శ్రీ మాతా వైష్ణో దేవి యాత్ర!

Vaishno Devi Yatra: జమ్మూ కశ్మీర్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ మాతా వైష్ణో దేవి ఆలయానికి వెళ్లే యాత్ర వరుసగా నాలుగో రోజూ నిలిచిపోయింది. కత్రా ప్రాంతం, త్రికూట పర్వతాల్లో కొనసాగుతున్న ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా భక్తుల భద్రత దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Read More

July 22, 2026, 7:55 PM IST Kasthuri S Devotional

Parliament

NEET UG: నీట్ పేపర్ లీక్‌పై పార్లమెంట్‌లో చర్చకు ప్రభుత్వం సిద్ధం.. ప్రతిపక్షాల తీరుపై కేంద్రం విమర్శలు!

NEET UG: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నీట్ (NEET) పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.

Read More

July 22, 2026, 7:12 PM IST Kasthuri S Education

sri lanka health crisis over 76000 dengue cases reported

Srilanka Crisis: శ్రీలంకపై దండెత్తిన డేంజర్ వైరస్... ఏకంగా 76 వేలకు పైగా కేసులు నమోదు!

Srilanka Crisis: తీవ్ర ఆర్థిక లోటుపాట్ల నుంచి కోలుకుంటున్న శ్రీలంకకు ఈ డెంగ్యూ విలయం మరొక సవాలుగా మారింది. ఎయిర్ ఫోర్స్ డ్రోన్ల వినియోగం వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, ప్రభుత్వం మరియు ప్రజలు కలిసికట్టుగా పోరాడితేనే ఈ డెంగ్యూ మహమ్మారిని అరికట్టడం సాధ్యమవుతుంది.

Read More

July 22, 2026, 6:39 PM IST Yoshitha D Health

ఏపీలో త్వరలోనే 'మహిళా క్రికెట్ లీగ్'

AP Women's Cricket League: ఏపీలో త్వరలోనే 'మహిళా క్రికెట్ లీగ్'.. యువ క్రీడాకారిణులకు బిగ్ అలర్ట్!

AP Women's Cricket League: ఆంధ్రప్రదేశ్‌లో మహిళా క్రీడా వికాసానికి మరియు ప్రతిభావంతులైన క్రీడాకారిణులను వెలికితీసేందుకు త్వరలోనే 'ఆంధ్రప్రదేశ్ మహిళా క్రికెట్ లీగ్' (AP Women's Cricket League) ను నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం మరియు క్రికెట్ అసోసియేషన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయ…

Read More

July 22, 2026, 6:10 PM IST Yoshitha D Entertainment

బాలీవుడ్ పొలిటిక్స్ పై ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు

Priyanka Chopra: బాలీవుడ్ పొలిటిక్స్ పై ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు..

Priyanka Chopra: ఒకానొక దశలో బాలీవుడ్‌లో తనను కార్నర్ చేయడానికి (Cornered) తీవ్రంగా ప్రయత్నాలు జరిగాయని, ఈ వర్గ రాజకీయాలను తట్టుకోవడం కష్టంగా మారిన సమయంతోనే తాను హాలీవుడ్‌ వైపు వెళ్లాల్సి వచ్చిందని వెల్లడించారు.

Read More

July 22, 2026, 5:03 PM IST Yoshitha D Entertainment

అమెరికాలో వైభవంగా 'రుద్రయాగం'

St. Louis Temple: అమెరికాలో వైభవంగా 'రుద్రయాగం'.. ఆధ్యాత్మిక శోభతో విలసిల్లిన సెయింట్ లూయిస్ ఆలయం!

St. Louis Temple: అమెరికా (మిస్సోరి)లోని 'ది హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్'లో ఆరు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం వైభవంగా ముగిసింది. చివరి రోజున భారత దేశం నుంచి విచ్చేసిన ప్రముఖ వేద పండితుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణలు, హోమాల నడుమ మహా ప…

Read More

July 22, 2026, 3:55 PM IST Yoshitha D NRI

Blue Lotus

The Odyssey: 'ది ఒడిస్సీ'తో మళ్లీ తెరపైకి బ్లూ లోటస్ రహస్యం.. నిజం ఏమిటి? పురాణాలు, శాస్త్రం ఏం చెబుతున్నాయి?

The Odyssey: ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఒడిస్సీ' సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా సినిమాలో కనిపించే నీలి తామర మనిషి జ్ఞాపకశక్తిని పూర్తిగా చెరిపేస్తుందనే అంశంపై చర్చ మొదలైంది. అయితే ఇది నిజమేనా? గ్రీకు పురాణాలు చెప్పేది ఏమిటి? ఆధునిక…

Read More

July 22, 2026, 3:52 PM IST Kasthuri S Entertainment

Qatar Airways

Qatar Airways: ఖతార్ ఎయిర్‌వేస్‌కు భారీ ఎదురుదెబ్బ.. రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని వినియోగదారుల కమిషన్ ఆదేశం!

Qatar Airways: ప్రయాణికుల సేవల్లో నిర్లక్ష్యం, అన్యాయ వాణిజ్య విధానాలకు పాల్పడిందంటూ ఖతార్ ఎయిర్‌వేస్‌కు కేరళలోని ఎర్నాకుళం వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ భారీ షాక్ ఇచ్చింది. ఇటలీకి తిరుగు ప్రయాణం చేస్తున్న దంపతుల ఇద్దరు చిన్నారులను, అందులో ఒక పాలిచ్చే శిశువును కూడా విమానంలో…

Read More

July 22, 2026, 3:06 PM IST Kasthuri S Travel

ap government agreed list system rolled out to check corruption in govt services

AP Government: ఏపీలో అమల్లోకి 'అగ్రీడ్ లిస్ట్' సిస్టమ్... గెజిటెడ్ అధికారులకు కొత్త నిబంధనలు!

AP Government: అవినీతి రహిత పాలనను అందించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ 'అగ్రీడ్ లిస్ట్' విధానం ద్వారా ప్రభుత్వ అధికారుల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. నిజాయితీగా పనిచేసే అధికారులకు రక్షణ కల్పిస్తూనే, ఆరోపణలు ఉన్న వారిపై కఠినంగా వ్యవహరించేందుకు ఈ వ్యవస్థ దోహదపడుతుంది.

Read More

July 22, 2026, 2:34 PM IST Yoshitha D Politics

China Cargo Ship Accident

Kerala: కేరళ తీరంలో చైనా నౌక ప్రమాదం.. 12 మంది నావికులను రక్షించిన భారత సైన్యం!

Kerala: గత ఏడాది కేరళ తీరానికి సమీపంలో అగ్నిప్రమాదానికి గురై పేలుడు సంభవించిన చైనా సరుకు రవాణా నౌకలో చిక్కుకున్న 12 మంది చైనా నావికులను భారత సైనిక బలగాలు సురక్షితంగా రక్షించిన ఘటనపై చైనా అధికారికంగా కృతజ్ఞతలు తెలిపింది.

Read More

July 22, 2026, 2:24 PM IST Kasthuri S Helping Hand

UPI

UPI: UPI వినియోగంలో మరో మైలురాయి.. 55 కోట్ల మంది వినియోగదారులు.. పలు దేశాల వ్యవస్థలతో అనుసంధానం!

UPI: దేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవానికి ప్రతీకగా నిలిచిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఈ ఏడాది జూన్ నాటికి దేశవ్యాప్తంగా 55.49 కోట్ల మంది వినియోగదారులు UPIలో నమోదు అయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మ…

Read More

July 22, 2026, 1:42 PM IST Kasthuri S Business

ఆ గ్యాస్ కనెక్షన్లు ఉన్నవాళ్లకు ఆ ఇళ్లకు ఇక సిలిండర్ బంద్

LPG New Rules: కేంద్రం బిగ్ అలర్ట్.. ఆ గ్యాస్ కనెక్షన్లు ఉన్నవాళ్లకు ఆ ఇళ్లకు ఇక సిలిండర్ బంద్!

మరణించిన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న గ్యాస్ కనెక్షన్‌ను ఉపయోగించడం నిబంధనలకు విరుద్ధం. గ్యాస్ సరఫరా నిలిచిపోకుండా ఉండటానికి మరియు సబ్సిడీ ప్రయోజనాలను పొందుతూ ఉండటానికి వెంటనే మీ స్థానిక గ్యాస్ వితరణ ఏజెన్సీని సంప్రదించి పేరు మార్పిడి (Name Transfer) ప్రక్రియను పూర్తి చేయడం శ్రేయస్కర…

Read More

July 22, 2026, 1:05 PM IST Yoshitha D Business

National Mango Day

Mango Day: జాతీయ మామిడి పండు దినోత్సవం.. గోవా గర్వకారణమైన ‘మంకురాద్’ మామిడికి ప్రత్యేక గుర్తింపు!

Mango Day: పండ్లలో రాజుగా పేరొందిన మామిడి పండుకు అంకితంగా దేశవ్యాప్తంగా జాతీయ మామిడి పండు దినోత్సవంను ఘనంగా జరుపుకుంటున్నారు. భారతదేశపు గొప్ప మామిడి సంపదను గుర్తు చేసే ఈ ప్రత్యేక రోజున గోవాకు చెందిన ప్రసిద్ధ ‘మంకురాద్’ మామిడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Read More

July 22, 2026, 12:57 PM IST Kasthuri S Food

Tirumala

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 15–18 గంటల సమయం!

Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. ప్రస్తుతం భక్…

Read More

July 22, 2026, 12:13 PM IST Kasthuri S Devotional

black coffee has amazing health benefits it is good for weight loss brain health

Black Coffee: రోజుకు ఒక్క కప్పు ఇది తాగితే మైండ్ బ్లాంక్ అయ్యే రిజల్ట్స్!

Black Coffee: పాలు, చక్కెర లేకుండా తాగే బ్లాక్ కాఫీ మెటబాలిజాన్ని పెంచి శరీరంలో కొవ్వును వేగంగా కరిగిస్తుంది మరియు బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. ఇందులోని కెఫీన్ మెదడు చురుకుదనాన్ని, ఏకాగ్రతను పెంచగా.. యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి సహాయపడతాయి.

Read More

July 22, 2026, 12:11 PM IST Yoshitha D Health

Australia

Australia: 10 సీట్ల వాహనం కోసం విరాళాల సేకరణ.. ఆస్ట్రేలియా యువతి వైరల్ సోషల్ మీడియా పోస్ట్!

Australia: జీవితంలో కొన్ని సంఘటనలు ఒక్క క్షణంలోనే కుటుంబాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఆస్ట్రేలియాకు చెందిన ఓ దంపతుల జీవితంలో కూడా అలాంటి అరుదైన ఆనంద ఘట్టమే చోటుచేసుకుంది. ఇప్పటికే ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులైన ఈ దంపతులు, తాజాగా ఒకే కాన్పులో నలుగురు ఆరోగ్యవంతమైన ఆడ శిశువులకు జన్…

Read More

July 22, 2026, 11:32 AM IST Kasthuri S Media

gold rates today in india 24k 22k and 18k rates

Gold Rates Today: మళ్లీ భగ్గుమన్న బంగారం ధరలు.. నేటి తాజా రేట్లు ఇవే!

Gold Rates Today: దేశీయ బులియన్ మార్కెట్‌లో మళ్లీ బంగారం ధరలు పుంజుకుని 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,44,230 స్థాయి వద్ద వర్తకమవుతోంది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,32,210 వద్ద వర్తకమవుతోంది.

Read More

July 22, 2026, 11:27 AM IST Yoshitha D Business

వీధి వీధినా 50కి పైగా - కేవలం 10 వేల జనాభా.!

Ice Cream Capital: ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్‌క్రీమ్ ఉత్పత్తి కేంద్రం ఎక్కడుందో తెలుసా? వీధి వీధినా 50కి పైగా - కేవలం 10 వేల జనాభా.!

Ice Cream Capital: ప్రపంచంలో ఐస్‌క్రీమ్ రాజధాని ఏదంటే చాలామందికి తెలియకపోవచ్చు. కానీ అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో ఉన్న 'లీ మార్స్' అనే చిన్న పట్టణానికి ఈ అరుదైన గుర్తింపు ఉంది. కేవలం 10,000 మంది జనాభా ఉన్న ఈ ఊరు, ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్‌క్రీమ్ ఉత్పత్తి కేంద్రంగా ఖ్యాతి గడించింది…

Read More

July 22, 2026, 11:00 AM IST Srujani D World

పిల్లలను చదివించే ప్రతి తల్లికీ నా వందనం

Nara Lokesh: 'పిల్లలను చదివించే ప్రతి తల్లికీ నా వందనం'.. తల్లికి వందనంపై మంత్రి లోకేశ్ ఎమోషనల్ పోస్ట్!

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం రోజున 'తల్లికి వందనం' పథకం కింద అర్హులైన 67.47 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 13,000 చొప్పున జమ చేయడం ప్రారంభించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందిస్తూ విద్యే రాష్ట్రానికి అతిపెద్ద పెట్టుబడి అని, ఇంట్లో ఎంతమంది పిల్లలు…

Read More

July 22, 2026, 10:44 AM IST Yoshitha D Politics

seven new covid 19 cases recorded in andhra pradesh on tuesday

COVID-19: ఏపీలో మళ్లీ కరోనా కలకలం... ఒక్క రోజే 7 కొత్త కేసులు నమోదు!

COVID-19: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మంగళవారం జరిపిన కోవిడ్ పరీక్షల్లో కొత్తగా 7 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ ధ్రువీకరించింది. బాధితుల్లో కేవలం స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నందున ఆందోళన చెందాల్సిన పనిలేదని, వీరంతా హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారని అధికారులు తెలిపారు.

Read More

July 22, 2026, 10:09 AM IST Yoshitha D Health

ఏపీ రెవెన్యూ శాఖలో 53 ఈ-డివిజనల్ మేనేజర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

Government Jobs: ఏపీ రెవెన్యూ శాఖలో 53 ఈ-డివిజనల్ మేనేజర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్!

Government Jobs: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జులై 21న నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, మారెడ్డి శ్రీనివాసరెడ్డిల నేతృత్వంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడి భూ ఆక్రమణ, చీపురుపల్లిలో రూ.25 కోట్…

Read More

July 22, 2026, 9:18 AM IST Yoshitha D Employment

టిడిపి గ్రీవెన్స్‌లో అర్జీల వెల్లువ

Prajavedika: టిడిపి గ్రీవెన్స్‌లో అర్జీల వెల్లువ.. వైకాపా అనుచరుడిపై ఫిర్యాదు... 4 ఏళ్ల మనవరాలిని కారులో తీసుకెళ్లే ప్రయత్నం! రూ. 25 కోట్ల ప్రభుత్వ భూమి మాయం!

Prajavedika: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జులై 21న నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, మారెడ్డి శ్రీనివాసరెడ్డిల నేతృత్వంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడి భూ ఆక్రమణ, చీపురుపల్లిలో రూ.25 కోట్ల ప్…

Read More

July 22, 2026, 9:10 AM IST Yoshitha D Politics

'ప్రజా వేదిక' కార్యక్రమం

Praja Vedika: నేడు (22/7) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Praja Vedika: తేదీ 22-07-2026 (బుధవారం)న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…

Read More

July 22, 2026, 8:32 AM IST Yoshitha D Politics

తల్లికి వందనం నిధుల విడుదల వేళ ఏపీ ప్రభుత్వం సైబర్ అలర్ట్

Talliki Vandanam: తల్లికి వందనం నిధుల విడుదల వేళ ఏపీ ప్రభుత్వం సైబర్ అలర్ట్... ఆ లింకులు క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ!

Talliki Vandanam: 'తల్లికి వందనం' పథకం నిధుల విడుదల సమయంలో లబ్ధిదారులను మోసం చేసే సైబర్ కేటుగాళ్ల పట్ల ఏపీ ప్రభుత్వం సైబర్ అలర్ట్ జారీ చేసింది. పథకం డబ్బుల పేరుతో వచ్చే అనుమానాస్పద వాట్సాప్ లింకులు, ఫేక్ యాప్‌లను డౌన్‌లోడ్ చేయవద్దని పోలీసులు లబ్ధిదారులను ఆదేశించారు.

Read More

July 22, 2026, 7:46 AM IST Yoshitha D Andhra Pradesh

ఏపీ నుంచి వందేభారత్ స్లీపర్ రైళ్లు

Vande Bharat Sleeper: ఏపీ నుంచి వందేభారత్ స్లీపర్ రైళ్లు... 160 కి.మీ వేగంతో... ఎప్పటినుండంటే?

Vande Bharat Sleeper: భారతీయ రైల్వే శాఖ విజయవాడ డివిజన్ పరిధిలో అత్యాధునిక వందేభారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. రాబోయే దసరా పండుగ సమయానికి విశాఖపట్నం-బెంగళూరు, విజయవాడ-అయోధ్య తదితర ప్రతిపాదిత రూట్లలో ఈ రైళ్లను పట్టాలెక్కించేందుకు ప్రణాళికలు సిద్…

Read More

July 22, 2026, 7:06 AM IST Yoshitha D Andhra Pradesh

వినియోగదారులను ఆకట్టుకునేలా కోకా-కోలా మాస్టర్ ప్లాన్..

Coca-Cola: వినియోగదారులను ఆకట్టుకునేలా కోకా-కోలా మాస్టర్ ప్లాన్.. లోగో, టైపోగ్రఫీలో కీలక మార్పులు...

Coca-Cola Updates: శీతల పానీయాల దిగ్గజం కోకా-కోలా తన బ్రాండ్‌కు సరికొత్త రూపును అందిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో తన ఉనికిని చాటుకునేలా నూతన 'గ్లోబల్ బ్రాండ్ ఐడెంటిటీ'ని మంగళవారం అధికారికంగా ఆవిష్కరించింది. మారుతున్న వినియోగదారుల అభిరుచులు, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా కంపెన…

Read More

July 21, 2026, 10:04 PM IST Srujani D Business

ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ..

Chandrababu Naidu: రేపు ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ.. మోదీ, అమిత్ షాతో కీలక భేటీలు!

Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.

Read More

July 21, 2026, 9:22 PM IST Srujani D Politics

బాలయ్యకు గాయంపై స్పందించిన జనసేనాని.. 'ఎక్స్' వేదికగా పవన్ కల్యాణ్ పోస్ట్ వైరల్!

Pawan Kalyan: బాలయ్యకు గాయంపై స్పందించిన జనసేనాని.. 'ఎక్స్' వేదికగా పవన్ కల్యాణ్ పోస్ట్ వైరల్!

Pawan Kalyan: హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. 'NBK111' చిత్ర షూటింగ్‌లో బాలకృష్ణ స్వల్పంగా గాయపడిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన 'ఎక్స్' వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు…

Read More

July 21, 2026, 7:48 PM IST Srujani D Entertainment

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత: ప్రధాని నివాస ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం..

Rahul Gandhi: ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత: ప్రధాని నివాస ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం.. ముందస్తు అరెస్ట్!

Rahul Gandhi: నీట్ పరీక్షల వివాదం, విద్యార్థులపై లాఠీచార్జి అంశాలు దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతకు దారితీశాయి. ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలను ఢిల్లీ పోలీసులు మంగళవారం అదుపులోకి తీస…

Read More

July 21, 2026, 7:37 PM IST Srujani D National

ఏపీ పర్యాటక రంగానికి జాతీయ పురస్కారం

AP Tourism: ఏపీ పర్యాటక రంగానికి జాతీయ పురస్కారం.. 'బెస్ట్ ఎమర్జింగ్ వెడ్డింగ్ డెస్టినేషన్ స్టేట్' గా ఆంధ్రప్రదేశ్!

AP Tourism: పర్యాటక రంగాన్ని విస్తరింపజేస్తూ డెస్టినేషన్ వెడ్డింగ్స్‌ను ప్రోత్సహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 'బెస్ట్ ఎమర్జింగ్ వెడ్డింగ్ డెస్టినేషన్ స్టేట్' అవార్డు లభించింది. విశాఖపట్నం, అరకు, తిరుపతి వంటి ప్రాంతాలలో వివాహాల నిర్వహణకు అవసరమైన సౌకర్యాలు మరియు మౌలిక సదుపాయాల…

Read More

July 21, 2026, 6:57 PM IST Yoshitha D Politics