Pensions: ఉత్తరాంధ్రలో పెన్షన్లు జూలై 30నే.. ఆరు జిల్లాల్లో రూ.514.42 కోట్ల పంపిణీ!
Pensions: ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం నేపథ్యంలో ఆరు జిల్లాల్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీని ఒక రోజు ముందుగానే, అంటే జూలై 30న నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించ…
Read MoreSwipe up for next