అయోధ్య రామమందిరంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలోని తన అధికారిక నివాసంలో రామ్ జ్యోతి వెలిగించారు.
దేశ వ్యాప్తంగా ప్రజలు దీపాలు వెలిగించి వేడుక జరుపుకున్నారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి