Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..?

Green Field Highway: ఏపీలో కొత్త గ్రీన్‌ ఫీల్డ్ హైవే.. 4 భారీ వంతెనలు! ఆ ప్రాంతం దశ తిరిగినట్లే...

ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతుల అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది. సంవత్సరాలుగా నిలిచిపోయిన పలు ప్రాజెక్టులు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మళ్లీ ముందుకు సాగుతున్నాయి

Published : 2025-12-02 08:00:00
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారికి భారీ రాయితీ... రూ.లక్ష కట్టక్కర్లేదు, రూ. 20 వేలు కడితే చాలు!

ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతుల అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది. సంవత్సరాలుగా నిలిచిపోయిన పలు ప్రాజెక్టులు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మళ్లీ ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో మూడు సంవత్సరాలుగా ఆలస్యమవుతున్న కడప–రేణిగుంట గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి ప్రాజెక్టుకు కూడా నూతన ఊపిరి లభించింది. శేషాచలం అటవీ ప్రాంతం మీదుగా ఈ రహదారిని నిర్మించనున్నందున, పర్యావరణ అనుమతులు ఆలస్యమయ్యాయి. అయితే కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టడంతో, కేంద్రం సహకారంతో అనుమతులు మంజూరై నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

Tirumala News: వైకుంఠ దర్శనాలకు తిరుమలలో భక్తుల వెల్లువ… 1.8 లక్షల టోకెన్ల కోసం 24 లక్షల మంది పోటీ!!

కడప–రేణిగుంట హైవే పనులను ప్యాకేజీలుగా విభజించి నిర్మిస్తున్నారు. మొదటి ప్యాకేజీ కింద రాజంపేట నుండి కడప వరకు రహదారి పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం అవసరమైన భూమిని సేకరించారు. సేకరించిన స్థలాల్లో పెరిగిన పిచ్చిమొక్కలు, కంపచెట్టులను అధికారులు గత కొన్ని రోజులుగా తొలగిస్తున్నారు. రహదారి గ్రామాలు, పట్టణాలను ప్రభావితం చేయకుండా ఉండేందుకు, హైవేను ఎక్కువగా అటవీ భూములకు సమీపంగా ప్లాన్ చేశారు.

ప్రయాణంలో షాక్.. అమెరికాలో నో ఎంట్రీ! పారిస్ ఎయిర్‌పోర్ట్‌లో డిటెన్షన్! మూడు రోజులపాటు..

భూమి అవసరమైన చోట రైతుల నుండి సేకరించి వారికి నష్టపరిహారం అందించబడింది. అటవీ ప్రాంతాలకు దగ్గరగా రహదారి ఉండటం వలన వన్యప్రాణుల సంచారంపై ప్రభావం ఉంటుందని అటవీ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే పర్యావరణ శాఖ తగు నిబంధనలు విధించి అనుమతి ఇచ్చింది. దీంతో హైవే నిర్మాణం వేగంగా కొనసాగుతోంది.

Heavy Rains: బాపట్ల తీరంలో అలలు ఉద్ధృతం…! పలు బీచ్ ల మూసివేత..!

వన్యప్రాణుల సంచారం సునాయాసంగా సాగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హైవే మీదకు వన్యప్రాణులు రాకుండా ఉండేందుకు నాలుగు ప్రదేశాల్లో భారీ వంతెనలు (వైల్డ్‌లైఫ్ ఓవర్‌పాసులు) నిర్మిస్తున్నారు. ఈ వంతెనల ద్వారా జంతువులు సురక్షితంగా అటవీ ప్రాంతాల మధ్య ప్రయాణించవచ్చు. దీనితో పర్యావరణ ప్రభావం తగ్గి, నిర్మాణ పనులు నిరంతరంగా సాగుతాయని అధికారులు చెబుతున్నారు.

Mangalagiri TDP Office: మండలాధ్యక్షుల శిక్షణతో టీడీపీకి నూతన ఉత్సాహం… కార్య‌క‌ర్త‌లే మా నిజమైన బలం!!

కడప–రేణిగుంట గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి మొత్తం పొడవు 122 కిలోమీటర్లు. దీనికి రూ.3,000 కోట్ల వరకు వ్యయం అవుతుంది. రహదారి పూర్తయ్యాక కడప నుండి తిరుపతికి ప్రయాణ సమయం గంటన్నర వరకూ తగ్గుతుందని అంచనా. ఈ హైవే ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడమే కాకుండా, యాత్రికులు, వ్యాపారులు, స్థానిక ప్రజలకు పెద్ద ప్రయోజనం చేకూర్చనుంది.

తాళ్లవలస అనారోగ్య ఘటనపై సీఎం ఆరా! కారణాల వెలికితీతకు ఆదేశాలు జారీ!
కఠిన చర్యలకు సిద్ధమైన్న కువైట్! ఇక నకిలీ డిగ్రీలకు గుడ్‌బై...
Cyber Threat: హోటళ్లకు వరుస బాంబు మెయిల్స్…! తిరుపతిలో పోలీసుల హై అలర్ట్!
Killer Fever: రైతులు, కార్మికులు హై రిస్క్…! వేగంగా వ్యాపిస్తున్న స్క్రబ్ టైఫస్!
డీమార్ట్‌కు వెళ్లేవారికి తెలియని సీక్రెట్స్.. డీమార్ట్‌లో షాపింగ్ చేస్తున్నారా.? తక్కువ డబ్బులకు ఎక్కువ వస్తువులు..

Spotlight

Read More →