YSRCP: తల్లిని వాడే, చెల్లిని వాడే, బాబాయ్ ని వాడే, ఆఖరికి ఇప్పుడు దేవుడిని వాడే!! దొంగ రాతలు, దొంగ బుద్ధి! లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది.. Bomb Threat: నాంపల్లి కోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు..! రెండు రోజుల్లో రెండోసారి! Highway Expansion: హైదరాబాద్ టూ విజయవాడ జస్ట్ 2 అవర్స్.. NH 65 విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! UK Blocks US: అమెరికాకు బ్రిటన్ షాక్.. ఆ స్థావరం నుండి దాడులకు నో చెప్పిన సర్కార్! YCP: వైసీపీ గత ఐదేళ్ల పాపాలు.. భక్తి కంటే paytm చిల్లర రాజకీయాలు! ఎమ్మెల్సీ గ్రీష్మ ఘాటు వ్యాఖ్యలు! R&B Division: ఏపీలో కొత్తగా R&B డివిజన్ కార్యాలయం! ఇక అక్కడి ప్రజలకు ఆ కష్టాలు తీరినట్లే! House Tax: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! ఇకపై 100% పన్ను కట్టక్కర్లేదు.. 50శాతం కడితే చాలు! Sakshi TV: సాక్షికి ఒకే రోజు మూడు భారీ ఎదురుదెబ్బలు.. ఢిల్లీ హైకోర్టులో 100 కోట్ల దావా! AP Government: గ్రామ పంచాయతీలకు శుభవార్త… కొత్త ఆదేశాలు జారీ!! AI Impact Summit: ఏపీకి రానున్న ఏఐ విప్లవం! టెక్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ...! YSRCP: తల్లిని వాడే, చెల్లిని వాడే, బాబాయ్ ని వాడే, ఆఖరికి ఇప్పుడు దేవుడిని వాడే!! దొంగ రాతలు, దొంగ బుద్ధి! లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది.. Bomb Threat: నాంపల్లి కోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు..! రెండు రోజుల్లో రెండోసారి! Highway Expansion: హైదరాబాద్ టూ విజయవాడ జస్ట్ 2 అవర్స్.. NH 65 విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! UK Blocks US: అమెరికాకు బ్రిటన్ షాక్.. ఆ స్థావరం నుండి దాడులకు నో చెప్పిన సర్కార్! YCP: వైసీపీ గత ఐదేళ్ల పాపాలు.. భక్తి కంటే paytm చిల్లర రాజకీయాలు! ఎమ్మెల్సీ గ్రీష్మ ఘాటు వ్యాఖ్యలు! R&B Division: ఏపీలో కొత్తగా R&B డివిజన్ కార్యాలయం! ఇక అక్కడి ప్రజలకు ఆ కష్టాలు తీరినట్లే! House Tax: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! ఇకపై 100% పన్ను కట్టక్కర్లేదు.. 50శాతం కడితే చాలు! Sakshi TV: సాక్షికి ఒకే రోజు మూడు భారీ ఎదురుదెబ్బలు.. ఢిల్లీ హైకోర్టులో 100 కోట్ల దావా! AP Government: గ్రామ పంచాయతీలకు శుభవార్త… కొత్త ఆదేశాలు జారీ!! AI Impact Summit: ఏపీకి రానున్న ఏఐ విప్లవం! టెక్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ...!

Green Field Highway: ఏపీలో కొత్త గ్రీన్‌ ఫీల్డ్ హైవే.. 4 భారీ వంతెనలు! ఆ ప్రాంతం దశ తిరిగినట్లే...

ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతుల అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది. సంవత్సరాలుగా నిలిచిపోయిన పలు ప్రాజెక్టులు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మళ్లీ ముందుకు సాగుతున్నాయి

Published : 2025-12-02 08:00:00
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారికి భారీ రాయితీ... రూ.లక్ష కట్టక్కర్లేదు, రూ. 20 వేలు కడితే చాలు!

ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతుల అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది. సంవత్సరాలుగా నిలిచిపోయిన పలు ప్రాజెక్టులు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మళ్లీ ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో మూడు సంవత్సరాలుగా ఆలస్యమవుతున్న కడప–రేణిగుంట గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి ప్రాజెక్టుకు కూడా నూతన ఊపిరి లభించింది. శేషాచలం అటవీ ప్రాంతం మీదుగా ఈ రహదారిని నిర్మించనున్నందున, పర్యావరణ అనుమతులు ఆలస్యమయ్యాయి. అయితే కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టడంతో, కేంద్రం సహకారంతో అనుమతులు మంజూరై నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

Tirumala News: వైకుంఠ దర్శనాలకు తిరుమలలో భక్తుల వెల్లువ… 1.8 లక్షల టోకెన్ల కోసం 24 లక్షల మంది పోటీ!!

కడప–రేణిగుంట హైవే పనులను ప్యాకేజీలుగా విభజించి నిర్మిస్తున్నారు. మొదటి ప్యాకేజీ కింద రాజంపేట నుండి కడప వరకు రహదారి పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం అవసరమైన భూమిని సేకరించారు. సేకరించిన స్థలాల్లో పెరిగిన పిచ్చిమొక్కలు, కంపచెట్టులను అధికారులు గత కొన్ని రోజులుగా తొలగిస్తున్నారు. రహదారి గ్రామాలు, పట్టణాలను ప్రభావితం చేయకుండా ఉండేందుకు, హైవేను ఎక్కువగా అటవీ భూములకు సమీపంగా ప్లాన్ చేశారు.

ప్రయాణంలో షాక్.. అమెరికాలో నో ఎంట్రీ! పారిస్ ఎయిర్‌పోర్ట్‌లో డిటెన్షన్! మూడు రోజులపాటు..

భూమి అవసరమైన చోట రైతుల నుండి సేకరించి వారికి నష్టపరిహారం అందించబడింది. అటవీ ప్రాంతాలకు దగ్గరగా రహదారి ఉండటం వలన వన్యప్రాణుల సంచారంపై ప్రభావం ఉంటుందని అటవీ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. అయితే పర్యావరణ శాఖ తగు నిబంధనలు విధించి అనుమతి ఇచ్చింది. దీంతో హైవే నిర్మాణం వేగంగా కొనసాగుతోంది.

Heavy Rains: బాపట్ల తీరంలో అలలు ఉద్ధృతం…! పలు బీచ్ ల మూసివేత..!

వన్యప్రాణుల సంచారం సునాయాసంగా సాగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హైవే మీదకు వన్యప్రాణులు రాకుండా ఉండేందుకు నాలుగు ప్రదేశాల్లో భారీ వంతెనలు (వైల్డ్‌లైఫ్ ఓవర్‌పాసులు) నిర్మిస్తున్నారు. ఈ వంతెనల ద్వారా జంతువులు సురక్షితంగా అటవీ ప్రాంతాల మధ్య ప్రయాణించవచ్చు. దీనితో పర్యావరణ ప్రభావం తగ్గి, నిర్మాణ పనులు నిరంతరంగా సాగుతాయని అధికారులు చెబుతున్నారు.

Mangalagiri TDP Office: మండలాధ్యక్షుల శిక్షణతో టీడీపీకి నూతన ఉత్సాహం… కార్య‌క‌ర్త‌లే మా నిజమైన బలం!!

కడప–రేణిగుంట గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి మొత్తం పొడవు 122 కిలోమీటర్లు. దీనికి రూ.3,000 కోట్ల వరకు వ్యయం అవుతుంది. రహదారి పూర్తయ్యాక కడప నుండి తిరుపతికి ప్రయాణ సమయం గంటన్నర వరకూ తగ్గుతుందని అంచనా. ఈ హైవే ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడమే కాకుండా, యాత్రికులు, వ్యాపారులు, స్థానిక ప్రజలకు పెద్ద ప్రయోజనం చేకూర్చనుంది.

తాళ్లవలస అనారోగ్య ఘటనపై సీఎం ఆరా! కారణాల వెలికితీతకు ఆదేశాలు జారీ!
కఠిన చర్యలకు సిద్ధమైన్న కువైట్! ఇక నకిలీ డిగ్రీలకు గుడ్‌బై...
Cyber Threat: హోటళ్లకు వరుస బాంబు మెయిల్స్…! తిరుపతిలో పోలీసుల హై అలర్ట్!
Killer Fever: రైతులు, కార్మికులు హై రిస్క్…! వేగంగా వ్యాపిస్తున్న స్క్రబ్ టైఫస్!
డీమార్ట్‌కు వెళ్లేవారికి తెలియని సీక్రెట్స్.. డీమార్ట్‌లో షాపింగ్ చేస్తున్నారా.? తక్కువ డబ్బులకు ఎక్కువ వస్తువులు..

Spotlight

Read More →