Rohini Karte: బీ అలర్ట్.. నేటి నుంచే రోళ్లు పగిలే 'రోహిణి కార్తె' ప్రారంభం.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు! Godavari: గోదావరి కాలుష్యంపై సమగ్ర ఆడిట్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు! Rohini Karte 2026: రోహిణి కార్తె వచ్చేసింది.. అసలు కథ ఇవాళ్టి నుంచే.. కీలక సూచనలు! Green AndhraPradesh: దేశంలోనే అటవీ విస్తీర్ణంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్! Guntur Fire Accident: గుంటూరులో ఘోర అగ్నిప్రమాదం: ఆకాశాన్ని తాకిన అగ్నికీలలు! Delhi: దేశ రాజధానిలో మండుతున్న ఎండలు.. మూడు రోజుల ఎల్లో అలర్ట్! Rain Alert: మే 19 నుంచి చాలా డేంజర్... ఆ ఐదు జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’! ఉదయం 10.30 దాటితే అస్సలు బయటకు రావద్దు! Seshachalam Forest: పర్యావరణ రక్షణలో టీటీడీ అటవీ శాఖ భేష్.. రికార్డు స్థాయికి చేరిన పచ్చదనం! Weather Alert: ముంచుకొస్తున్న ముప్పు... ఈ ఏడాది ‘సూపర్‌ ఎల్‌ నినో’ పంజా! Minister Savitha: ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం.. భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందిద్దాం.. మంత్రి సవిత! Rohini Karte: బీ అలర్ట్.. నేటి నుంచే రోళ్లు పగిలే 'రోహిణి కార్తె' ప్రారంభం.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు! Godavari: గోదావరి కాలుష్యంపై సమగ్ర ఆడిట్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు! Rohini Karte 2026: రోహిణి కార్తె వచ్చేసింది.. అసలు కథ ఇవాళ్టి నుంచే.. కీలక సూచనలు! Green AndhraPradesh: దేశంలోనే అటవీ విస్తీర్ణంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్! Guntur Fire Accident: గుంటూరులో ఘోర అగ్నిప్రమాదం: ఆకాశాన్ని తాకిన అగ్నికీలలు! Delhi: దేశ రాజధానిలో మండుతున్న ఎండలు.. మూడు రోజుల ఎల్లో అలర్ట్! Rain Alert: మే 19 నుంచి చాలా డేంజర్... ఆ ఐదు జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’! ఉదయం 10.30 దాటితే అస్సలు బయటకు రావద్దు! Seshachalam Forest: పర్యావరణ రక్షణలో టీటీడీ అటవీ శాఖ భేష్.. రికార్డు స్థాయికి చేరిన పచ్చదనం! Weather Alert: ముంచుకొస్తున్న ముప్పు... ఈ ఏడాది ‘సూపర్‌ ఎల్‌ నినో’ పంజా! Minister Savitha: ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం.. భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందిద్దాం.. మంత్రి సవిత!

Heavy Rains: బాపట్ల తీరంలో అలలు ఉద్ధృతం…! పలు బీచ్ ల మూసివేత..!

 దిత్వా తుపాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడినప్పటికీ, దాని అవశేష ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేస్తూనే ఉంది. ముఖ్యంగా బాపట్ల జి

Published : 2025-12-01 20:17:00
Mangalagiri TDP Office: మండలాధ్యక్షుల శిక్షణతో టీడీపీకి నూతన ఉత్సాహం… కార్య‌క‌ర్త‌లే మా నిజమైన బలం!!

దిత్వా తుపాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడినప్పటికీ, దాని అవశేష ప్రభావం ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలను అతలాకుతలం చేస్తూనే ఉంది. ముఖ్యంగా బాపట్ల జిల్లాలోని వాడరేవు, రామాపురం వంటి సముద్ర తీర ప్రాంతాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతూ భయాందోళనలు రేపుతున్నాయి. వాడరేవు బీచ్ వద్ద సముద్రం దాదాపు నాలుగు అడుగుల మేర ముందుకు చొచ్చుకొచ్చి పరిసర ప్రాంతాలకు చేరుకోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అలల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు వాడరేవు, రామాపురం, కటారివారిపాలెం, పొట్టి సుబ్బయ్యపాలెం బీచ్‌లను పూర్తిగా మూసివేశారు. తీరప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో పోలీసుల ఆధ్వర్యంలో బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యాటకులను, స్థానికులను ఆ ప్రాంతాలకు వెళ్లకుండా కఠినమైన చర్యలు చేపట్టారు.

తాళ్లవలస అనారోగ్య ఘటనపై సీఎం ఆరా! కారణాల వెలికితీతకు ఆదేశాలు జారీ!

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడి చెన్నై సమీపంలో కేంద్రీకృతమైన ‘దిత్వా’ తుపాను క్రమంగా బలహీనపడుతున్నప్పటికీ, దాని ప్రభావం దక్షిణ ఆంధ్రప్రదేశ్‌పై గణనీయంగానే ఉంది. ప్రస్తుతం ఈ తుపాను చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. రాబోయే 12 గంటల్లో ఇది సాధారణ వాయుగుండంగా మారే అవకాశం ఉన్నప్పటికీ, తుపాను మిగులు ప్రభావం కారణంగా నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలపై వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వారు హెచ్చరించారు. బలమైన గాలులు, ఎత్తైన అలలు, తీర ప్రాంతాల్లో సముద్రం ముందుకు చేరే ప్రమాదం కొనసాగుతుందని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కఠిన చర్యలకు సిద్ధమైన్న కువైట్! ఇక నకిలీ డిగ్రీలకు గుడ్‌బై...

ఇక నెల్లూరు జిల్లాలో దిత్వా ప్రభావం సోమవారం రోజంతా వెల్లడైంది. ఉదయం నుండి రాత్రి వరకు ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురవడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. నగరంలోని అయ్యప్పగుడి వద్ద ప్రధాన రహదారి పూర్తిగా నీటమునగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తల్పగిరి కాలనీ, ఆర్టీసీ కాలనీ, లోతట్టు బస్తీలు జలమయం కావడంతో అనేక కుటుంబాలు తాత్కాలికంగా సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డాయి. నగర అవసరమైన సేవలైన విద్యుత్ సరఫరా, రవాణా వ్యవస్థలు అంతరాయం కలగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

Cyber Threat: హోటళ్లకు వరుస బాంబు మెయిల్స్…! తిరుపతిలో పోలీసుల హై అలర్ట్!

నెల్లూరు జిల్లాలోని కావలి మండలంలో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సంగం, బుచ్చిరెడ్డిపాలెం, కోవూరు, ఆత్మకూరు, ఉడతలపల్లి వంటి పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. సోమశిల, కండలేరు జలాశయాలు ఇప్పటికే నిండుకుండలా మారడంతో అధికారులు అప్రమత్తత చర్యలుగా వరద నీటిని పెన్నా నదిలోకి విడుదల చేస్తున్నారు. పెన్నా, స్వర్ణముఖి, కందలేరు నదుల పరివాహక ప్రాంతాల గ్రామాలకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేశారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అధికారులు గంట గంటకు పరిస్థితిని సమీక్షిస్తూ రక్షణ చర్యలు చేపడుతున్నారు.

Killer Fever: రైతులు, కార్మికులు హై రిస్క్…! వేగంగా వ్యాపిస్తున్న స్క్రబ్ టైఫస్!
Celebrity Weddings: సమంత–రాజ్ నిడిమోరు పెళ్లి ఫోటోలు సంచలనం… లింగభైరవి ఆలయంలో మూడుముళ్ల బంధం!!
ChatGPT: మూడేళ్లలో ప్రపంచాన్ని మార్చిన చాట్‌జీపీటీ… AI విప్లవానికి నాంది పలికిన ఓపెన్‌ఏఐ ప్రయాణం!!
టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ 76వ రోజు ప్రజాదర్బార్! వాయిద్య కళాకారుల పోస్టుల భర్తీకి..
Tourism: శక్తిపీఠం నుంచి హిల్‌స్టేషన్ వరకూ...! ఆ ప్రాంతంలో తప్పక చూడాల్సిన టాప్ 5 హాట్ స్పాట్..!
డిసెంబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి.. ఇకపై కొత్త ఫోన్లలో ఈ ప్రభుత్వ యాప్ తప్పనిసరి!

Spotlight

Read More →