Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..?

Maoist Encounter: 18 మావోయిస్టుల‌ను మట్టుబెట్టిన ఆపరేషన్..! బస్తర్‌లో భద్రతా బలగాల పవర్ షో..!

 ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై భద్రతా బలగాలు మరోసారి భారీ విజయాన్ని నమోదు చేశాయి. బీజాపూర్ జిల్లాలోని గంగలూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కేశ్‌కుతుల్ అటవీ ప్రాంత

Published : 2025-12-04 16:41:00
Andhra Pradesh News: తెలుగుకు తిరిగి గౌరవం రావాలంటూ.. ఆ పని చేయాల్సిందే అంటున్న వెంకయ్య నాయుడు!!

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై భద్రతా బలగాలు మరోసారి భారీ విజయాన్ని నమోదు చేశాయి. బీజాపూర్ జిల్లాలోని గంగలూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కేశ్‌కుతుల్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సమూహం ఉన్నట్లు పక్కా సమాచారంతో భద్రతా దళాలు ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించాయి. డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, మరియు సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండోలు కలసి మంగళవారం రాత్రి నుంచే కేం‍బ్ింగ్ ఆపరేషన్ సాగించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం భీకర కాల్పులు ప్రారంభమవగా, ఇరుపక్షాల మధ్య గంటల తరబడి తీవ్ర ఎదురుపోరు జారిగింది. తొలి దశలో 12 మంది మావోయిస్టులు హతమైనట్టు అధికారులు ధృవీకరించారు.

Cyber Crime: సైబర్ క్రిమినల్‌కు రివర్స్ స్ట్రోక్! చాట్‌జీపీటీతో ట్రాప్ వేసిన ఢిల్లీ యువకుడు!

గురువారం ఉదయం కూడా ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగించగా, మరిన్ని మృతదేహాలు కనిపించాయి. దీంతో మొత్తం మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 18కి చేరుకుంది. ఇది ఈ ఏడాది బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులు ఎదుర్కొన్న అతిపెద్ద నష్టం అని పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలంలో కనిపించిన ఆయుధాల ఆకారం, వదిలివెళ్లిన సర్దుబాటు సామగ్రి, నిషేధిత పేలుడు పదార్థాలు ఈ మావోయిస్టులు దీర్ఘకాలంగా అక్కడ శిబిరం ఏర్పాటు చేసుకుని ఉన్నట్టు సూచిస్తున్నాయి. భద్రతా బలగాల సమగ్ర ప్రణాళిక, రాత్రిపూట ఏర్పాటు చేసిన చుట్టుముట్టు వ్యూహం ఈ విజయానికి ప్రధాన కారణమని ఉన్నతాధికారులు తెలిపారు.

ఎవర్రా మీరంతా.. చిచ్చుపెట్టిన ‘రసగుల్లా’.. ఇరువర్గాల మధ్య ఫైటింగ్ - ఆగిన పెళ్లి, ఎక్కడో తెలుసా?

అయితే ఈ పోరాటంలో ముగ్గురు ధైర్యవంతమైన డీఆర్‌జీ జవాన్లు వీరమరణం పొందటం విషాదకరం. హెడ్‌కానిస్టేబుల్ మోను మోహన్ బడ్డి, కానిస్టేబుల్ డుకారు గోండే, జవాన్ రమేశ్ సోడీ ఈ ఆపరేషన్‌లో ప్రాణాలు అర్పించారు. వారి మృతదేహాలను బీజాపూర్ హెడ్‌క్వార్టర్స్‌కు తరలించగా, అధికారులు, తోటి జవాన్లు ఘనంగా నివాళులు అర్పించారు. వీరి సేవలు, ధైర్యసాహసం భద్రతా బలగాల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని కమాండ్ అధికారులు పేర్కొన్నారు.

RRB: డిప్లొమా, BSc అర్హతలు ఉన్నవారికి అవకాశాలు.. 18-33 ఏళ్ల మధ్య దరఖాస్తు చేసుకోండి!

ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర సింగ్ మీనా తెలిపారు. మృతుల గుర్తింపు ప్రక్రియ జరుగుతోందని, మిగిలిన మావోయిస్టులు అటవీ ప్రాంతాల్లో దాగి ఉండే అవకాశంపై దళాలు అప్రమత్తంగా ఉన్నాయని ఆయన చెప్పారు. తాజాగా జరిగిన ఈ భారీ ఎదురు తాకిడితో బీజాపూర్–సుక్మా ప్రాంతాల్లో మావోయిస్టు దెబ్బతీసే సామర్థ్యం గణనీయంగా తగ్గుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్‌లో ఇటువంటి ఆపరేషన్లు ఇంకా వేగవంతం చేసి, బస్తర్ ప్రాంతాన్ని పూర్తిగా మావోయిస్టుల ప్రభావం నుంచి విముక్తం చేయాలని భద్రతా బలగాలు సంకల్పించాయి.

Akhanda-2 : అఖండ-2 రిలీజ్‌కి స్టే.. మద్రాస్ హైకోర్టు సంచలన నిర్ణయం!
బ్లింకిట్ యూజర్లకు గుడ్ న్యూస్.. సూపర్ ఫీచర్.. ఆర్డర్ చేసినా..
Rashmika : ఫిబ్రవరిలో పెళ్లి ప్రచారంపై రష్మిక స్పందన.. నాకు సమయం వచ్చినప్పుడు!
వివిధ రాష్ట్రాల్లో ట్రాఫిక్ శాఖ ఆధ్వర్యంలో లోక్ అదాలత్ లు.. చలాన్లపై డిస్కౌంట్.!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్స్.. చైతూ-శోభితల మొదటి పెళ్లిరోజు..!
Yoga Asanas: చలికాలంలో జీర్ణక్రియ సమస్యలు అధికమవుతున్నాయా? ఈ 6 యోగా ఆసనాలు చేస్తే చాలు అంటున్నారు నిపుణులు!!

Spotlight

Read More →