Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? Dhulipalla Narendra: కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని.. వైసీపీ అరాచకాలపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? Dhulipalla Narendra: కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని.. వైసీపీ అరాచకాలపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం!

Land Pooling: అమరావతికి మరో భారీ రుణం! రెండో విడత లాండ్ పూలింగ్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండో విడత భూ సమీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలపడం ద్వారా భూ సమీకరణ ప్రక్రియ మళ్లీ మొదలైంది. ఇదే సమయంలో, ముఖ

Published : 2025-12-05 11:04:00
India Mobile Market: రియల్‌మీ P4x 5Gలో ఇన్ని ఫీచర్లా? ధర మాత్రం..!!

అమరావతి నిర్మాణంపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండో విడత భూ సమీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలపడం ద్వారా భూ సమీకరణ ప్రక్రియ మళ్లీ మొదలైంది. ఇదే సమయంలో, ముఖ్యమైన నిర్మాణాలకు సీఆర్డీఏ కూడా అనుమతులు జారీ చేసింది. రెండో విడతలో భూములు ఇస్తున్న రైతుల ప్యాకేజీపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. అమరావతికి భారీ రుణం పొందడానికి కూడా ఆమోదం లభించింది.

Putins India: భారీ భద్రత మధ్య భారత్‌లో పుతిన్ పర్యటన.. ఫొటోలు షేర్ చేసిన ప్రధాని!

సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ప్రధాన ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. రూ.169 కోట్లతో గవర్నర్ భవన్ (లోక్ భవన్) నిర్మాణానికి టెండర్లు పిలవాలని ఆమోదించారు. అలాగే, రూ.163 కోట్లతో జ్యూడిషియల్ అకాడమీ స్థాపనకు పరిపాలనా అనుమతులు ఇచ్చారు. 2024-25 వార్షిక నివేదికలు కూడా ఈ సమావేశంలో ఆమోదించబడ్డాయి.

AP Holidays: సంవత్సర మొత్తం సెలవుల జాబితా రిలీజ్…! ఉద్యోగులు, విద్యార్థులకు బిగ్ అప్‌డేట్!

అమరావతి అభివృద్ధిలో భాగంగా నాబార్డ్ నుంచి రూ.7,380.70 కోట్ల భారీ రుణం పొందేందుకు సీఆర్డీఏ అంగీకారం తెలిపింది. సీడ్ యాక్సిస్ రహదారిని జాతీయ రహదారి-16తో అనుసంధించడానికి రూ.532 కోట్ల టెండర్లు ఆమోదించారు. జనవరికి ముందే మంగళగిరి రోడ్డుతో అనుసంధానం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ ప్రకటించారు. రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయని కూడా తెలిపారు.

Indigo Collapse: పైలట్లు లేరు… విమానాలు నిలిచిపోయాయి! ప్రయాణికులకు పెద్ద షాక్!

సీడ్ యాక్సిస్ రహదారిని సాఫీగా కలుపడానికి మధ్యలో స్టీల్ వంతెనలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెండో విడత భూ సమీకరణలో తొలి విడత రైతులకు ఇచ్చిన ప్యాకేజీనే వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణానికి సంబంధించిన భూములపై క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించినట్లు అధికారులు తెలిపారు.

Fastag: ప్రయాణికులకు బిగ్ అలెర్ట్! ఫాస్టాగ్ లో కీలక మార్పులు.... వెంటనే అమలులోకి!

అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పెద్ద ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా స్మార్ట్ ఇండస్ట్రీలు, అంతర్జాతీయ విమానాశ్రయం, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ వంటి కీలక ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. రెండో విడతలో సమీకరించే 7,000 ఎకరాల్లో 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ నిర్మించనున్నట్లు తెలిపారు. గత భూ సమీకరణ విధానాన్నే రైతుల కోసం కొనసాగిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

Railway Zone: ఏపీలో మరో కొత్త రైల్వే డివిజన్.. తిరుమల శ్రీవారి పేరుతో..! కేంద్రం కీలక నిర్ణయం..!
Corruption Blast: సర్వే ఏడీ చేతిలో కోట్ల విలువైన ఆస్తులు..! మరిన్ని రహస్యాల వెలుగులోకి..!
PutinIndiaVisit: పుతిన్‌ భారత్‌ పర్యటన రెండో రోజు.. వాటిపైనే కీలక ఒప్పందాలు!!
AP Medical: విద్యార్థులకు బిగ్ అప్‌డేట్! కొత్త 5 మెడికల్ కళాశాలల్లో పీజీ ఫీజుల ఖరారు…!
USWorkPermit: అమెరికా వర్క్ పర్మిట్ రూల్స్ కఠినం… విదేశీ ఉద్యోగులకు షాక్ ఇచ్చిన ట్రంప్ !!

Spotlight

Read More →