Srivani Tickets: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్... మరో మూడు విమానాశ్రయాల్లో శ్రీవాణి టికెట్లు! TTD UPdates: తిరుమల యాత్రికులకు అలర్ట్: సర్వదర్శనం టోకెన్లు లేకుంటే 24 నుండి 30 గంటల వేచింపు ఖాయం! TTD UPdates: తిరుమలలో భక్తజన సంద్రం.. శ్రీవారి దర్శనాల్లో సరికొత్త రికార్డు! 24 గంటలకు పైగా.. Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రాక.. అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్! Tirumala temple: తిరుమల కొండపై భక్తుల కిటకిట... శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం! గురువారం ఒక్కరోజే.. Tirumala Updates: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ... టీటీడీ కీలక సూచనలు! Kaleshwaram: కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం.. పోటెత్తిన భక్తులు! Gudivada Temple: గుడివాడ గుడిలో కిరీటం మాయం.. రంగంలోకి దేవదాయ శాఖ.. ట్రస్ట్ బోర్డు పరార్! Tirumala Darshanam Timings: తిరుమలలో భక్తుల జనసంద్రం: సర్వదర్శనానికి 30 గంటల సుదీర్ఘ నిరీక్షణ! TTD Updates: మే 27న వైభవంగా గోవిందరాజస్వామి గరుడ సేవ.. భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు! Srivani Tickets: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్... మరో మూడు విమానాశ్రయాల్లో శ్రీవాణి టికెట్లు! TTD UPdates: తిరుమల యాత్రికులకు అలర్ట్: సర్వదర్శనం టోకెన్లు లేకుంటే 24 నుండి 30 గంటల వేచింపు ఖాయం! TTD UPdates: తిరుమలలో భక్తజన సంద్రం.. శ్రీవారి దర్శనాల్లో సరికొత్త రికార్డు! 24 గంటలకు పైగా.. Tirumala: తిరుమలలో భారీగా భక్తుల రాక.. అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్! Tirumala temple: తిరుమల కొండపై భక్తుల కిటకిట... శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం! గురువారం ఒక్కరోజే.. Tirumala Updates: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ... టీటీడీ కీలక సూచనలు! Kaleshwaram: కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం.. పోటెత్తిన భక్తులు! Gudivada Temple: గుడివాడ గుడిలో కిరీటం మాయం.. రంగంలోకి దేవదాయ శాఖ.. ట్రస్ట్ బోర్డు పరార్! Tirumala Darshanam Timings: తిరుమలలో భక్తుల జనసంద్రం: సర్వదర్శనానికి 30 గంటల సుదీర్ఘ నిరీక్షణ! TTD Updates: మే 27న వైభవంగా గోవిందరాజస్వామి గరుడ సేవ.. భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు!

Tirumala News: వైకుంఠ దర్శనాలకు తిరుమలలో భక్తుల వెల్లువ… 1.8 లక్షల టోకెన్ల కోసం 24 లక్షల మంది పోటీ!!

తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల కోసం భక్తులు చూపిస్తున్న ఆసక్తి మరోసారి రికార్డులను సృష్టించింది. ఈ ఏడాదికి సంబంధించిన ఈ డిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవగా, కేవలం

Published : 2025-12-01 21:08:00
ప్రయాణంలో షాక్.. అమెరికాలో నో ఎంట్రీ! పారిస్ ఎయిర్‌పోర్ట్‌లో డిటెన్షన్! మూడు రోజులపాటు..

తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల కోసం భక్తులు చూపిస్తున్న ఆసక్తి మరోసారి రికార్డులను సృష్టించింది. ఈ ఏడాదికి సంబంధించిన ఈ డిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవగా, కేవలం 1.8 లక్షల దర్శన టోకెన్ల కోసం అక్షరాలా 24 లక్షల మంది భక్తులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. డిసెంబర్ 30, 31, జనవరి 1  ఈ మూడు కీలక రోజులకు సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనాల కోసం భారీ సంఖ్యలో వచ్చిన దరఖాస్తులు టీటీడీపై ఉన్న ప్రజాభిమానాన్ని మరలా స్పష్టంగా చూపించాయి. రేపు ఈ–డిప్ డ్రాలో ఎంపికైన అదృష్టవంతులకు ఆన్‌లైన్ ద్వారా టోకెన్లు జారీ చేయనున్నారు.

Heavy Rains: బాపట్ల తీరంలో అలలు ఉద్ధృతం…! పలు బీచ్ ల మూసివేత..!

ఈ డిప్ రిజిస్ట్రేషన్‌లో ఈసారి గణాంకాలు ప్రత్యేకంగా నిలిచాయి. టీటీడీ మొబైల్ యాప్ ద్వారా 13.4 లక్షల మంది భక్తులు తమ పేర్లు నమోదు చేయగా, టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా 9.3 లక్షల మంది నమోదు పూర్తి చేశారు. అదనంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యాప్ ద్వారా 1.5 లక్షల మంది భక్తులు తమ వివరాలు సమర్పించారు. మొత్తం 9.6 లక్షల రిజిస్ట్రేషన్లలో 24.05 లక్షల మంది పేర్లు చేరడం భక్తుల విశ్వాసాన్ని చూపుతున్నదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.

Mangalagiri TDP Office: మండలాధ్యక్షుల శిక్షణతో టీడీపీకి నూతన ఉత్సాహం… కార్య‌క‌ర్త‌లే మా నిజమైన బలం!!

వైకుంఠ ఏకాదశి సందర్భంగా మూడు రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు జరుగుతాయి. ఈ మూడు రోజులు పూర్తిగా ఆన్‌లైన్ డిప్ విధానంలో టోకెన్లు కేటాయించబడతాయి. ఎంపికైన భక్తులు నిర్ణయించిన తేదీలలోనే దర్శనాన్ని పొందాలి. దీనితో పాటు జనవరి 2 నుంచి 8 వరకు సర్వదర్శనం యథాతథంగా కొనసాగనుంది. ఈ ఏడాది చివరి 7 రోజులలో రోజుకు రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్లు 15 వేల వరకు, శ్రీవాణి టికెట్లు రోజుకు వెయ్యి వరకు భక్తులకు అందుబాటులో ఉంటాయి.

తాళ్లవలస అనారోగ్య ఘటనపై సీఎం ఆరా! కారణాల వెలికితీతకు ఆదేశాలు జారీ!

సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే స్పష్టమైన ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తోన్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఛైర్మన్ బీఆర్ నాయుడు సూచనల మేరకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ, భక్తుల రాకపోకలు, క్యూ లైన్లు, లడ్డూ ప్ర‌సాదం పంపిణీ, పార్కింగ్, వసతి వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి. వైకుంఠ ద్వార దర్శనం సంవత్సరం మొత్తం భక్తులు అత్యంత ఆతృతగా ఎదురుచూసే దర్శనాల్లో ఒకటైనందున, దాదాపు లక్షల్లో వచ్చే భక్తులను నిర్వహించడం కోసం అదనపు బృందాలను కూడా సిద్ధం చేసినట్టు సమాచారం.

కఠిన చర్యలకు సిద్ధమైన్న కువైట్! ఇక నకిలీ డిగ్రీలకు గుడ్‌బై...

ఈ ఏడాది ఈ డిప్ కోసం నమోదైన భారీ సంఖ్య భక్తుల భక్తిని, అలాగే టీటీడీ డిజిటల్ సేవలపై పెరిగిన నమ్మకాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. వైకుంఠ ద్వార దర్శనాల కోసం సిద్ధమవుతున్న తిరుమల ప్రస్తుతం భక్తి జ్వాలలతో నిండిపోయింది.

ChatGPT: మూడేళ్లలో ప్రపంచాన్ని మార్చిన చాట్‌జీపీటీ… AI విప్లవానికి నాంది పలికిన ఓపెన్‌ఏఐ ప్రయాణం!!
టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ 76వ రోజు ప్రజాదర్బార్! వాయిద్య కళాకారుల పోస్టుల భర్తీకి..
Celebrity Weddings: సమంత–రాజ్ నిడిమోరు పెళ్లి ఫోటోలు సంచలనం… లింగభైరవి ఆలయంలో మూడుముళ్ల బంధం!!
Killer Fever: రైతులు, కార్మికులు హై రిస్క్…! వేగంగా వ్యాపిస్తున్న స్క్రబ్ టైఫస్!
Cyber Threat: హోటళ్లకు వరుస బాంబు మెయిల్స్…! తిరుపతిలో పోలీసుల హై అలర్ట్!

Spotlight

Read More →