Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? Pawan Kalyan: కేవలం 25 మంది నేతలు.. 54 గొడవలా?: ప్రకాశం జిల్లా అంతర్గత కలహాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసహనం! Prajavedhika: విజయనగరంలో వైఎస్సార్‌సీపీ నేతల భారీ భూదందాపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రశ్నిస్తే కర్రలు, సైకిల్ చైన్లతో దాడి.. Palla Srinivasa: ఈసారి హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు... గిన్నిస్ రికార్డు ఖాయం!హైబ్రిడ్ విధానంలో 1875 క్లస్టర్లలో.. Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..?

తాళ్లవలస అనారోగ్య ఘటనపై సీఎం ఆరా! కారణాల వెలికితీతకు ఆదేశాలు జారీ!

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో డయేరియా కేసులు నమోదు కావడం నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడి పరిస్థితిపై సమాచారం తీసుకున్నారు.

Published : 2025-12-01 17:41:00
కఠిన చర్యలకు సిద్ధమైన్న కువైట్! ఇక నకిలీ డిగ్రీలకు గుడ్‌బై...

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో డయేరియా కేసులు నమోదు కావడం నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడి పరిస్థితిపై సమాచారం తీసుకున్నారు. ఈ ఘటనపై గ్రామంలో ఏం జరుగుతోంది, ఎంతమంది అనారోగ్యానికి గురయ్యారు అనే వివరాలు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీఎం‌కు అందించారు. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం వరకు ఆరుగురు అస్వస్థతకు గురవగా, వారిని వెంటనే టెక్కలి ఆసుపత్రికి తరలించారని చెప్పారు. సోమవారం మరో ముగ్గురిని కూడా ఆసుపత్రిలో చేర్చినట్టు వివరించారు.

Cyber Threat: హోటళ్లకు వరుస బాంబు మెయిల్స్…! తిరుపతిలో పోలీసుల హై అలర్ట్!

అధికారుల ప్రకారం, అనారోగ్యానికి గురైన వారు వేర్వేరు కుటుంబాలకు చెందినవారని తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఐదుగురు చికిత్స పొందుతూ కోలుకుంటుండగా, ముగ్గురు ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించారు. ఇదిలా ఉండగా, చిన్నారావు (70) అనే ఒక వ్యక్తి చికిత్స పొందుతూ ఆదివారం మరణించాడని చెప్పారు. ఈ మరణానికి డయేరియా కారణం కాదని, ఆయ‌న‌కు ముందే కిడ్నీ సంబంధిత సమస్యలు ఉండి, మల్టీ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్ కారణంగా గుండెపోటు వచ్చి మృతి చెందారని వైద్యులు నిర్ధారించిన విషయాన్ని సీఎంకు తెలియజేశారు.

Killer Fever: రైతులు, కార్మికులు హై రిస్క్…! వేగంగా వ్యాపిస్తున్న స్క్రబ్ టైఫస్!

గ్రామంలో ఒక బావి ద్వారా ఐదు పబ్లిక్ ట్యాపులకు నీటి సరఫరా జరుగుతుందని, ఇంకా రెండు చేతి పంపులు కూడా నీటి వనరులుగా ఉన్నాయని అధికారులు వివరించారు. ఈ నీటిని RWS శాఖ పరీక్షించగా ఎక్కడా కలుషితం లేదని, తాగడానికి సురక్షితమని తేలిందని చెప్పారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా బావి నుంచి నీటి సరఫరాను తాత్కాలికంగా నిలిపివేసి, ప్రస్తుతం గ్రామానికి ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నామని తెలిపారు.

Celebrity Weddings: సమంత–రాజ్ నిడిమోరు పెళ్లి ఫోటోలు సంచలనం… లింగభైరవి ఆలయంలో మూడుముళ్ల బంధం!!

గ్రామంలో పారిశుధ్యం, నీటి సరఫరా, పరిశీలన కోసం జిల్లా పంచాయతీ ఆఫీసర్, RWS ఇంజినీర్ అక్కడే శాశ్వతంగా ఉండి పర్యవేక్షణ చేస్తున్నారని అధికారులు తెలిపారు. డిప్యూటీ DMHO, ఎపిడెమియాలజిస్ట్ కూడా గ్రామంలోనే ఉండి డయేరియా ఎలా ప్రబలిందో, ఏ కారణం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడ్డారో తెలుసుకునేందుకు ఇంటింటికీ వెళ్లి పరిశీలనలు చేస్తున్నారని వివరించారు.

ChatGPT: మూడేళ్లలో ప్రపంచాన్ని మార్చిన చాట్‌జీపీటీ… AI విప్లవానికి నాంది పలికిన ఓపెన్‌ఏఐ ప్రయాణం!!

ముఖ్యమంత్రి చంద్రబాబు, తాళ్లవలస గ్రామ ప్రజలు ఎందుకు అనారోగ్యం పాలవుతున్నారో ఖచ్చితమైన కారణాన్ని కనుగొనాలని ఆదేశించారు. నీటిలో ఎక్కడైనా మలినాలు కలుస్తున్నాయా లేక ఇతర కారణాలా అనే విషయాన్ని శాస్త్రీయంగా పరిశీలించాలని సూచించారు. గ్రామస్థులకు సురక్షితమైన మంచినీరు అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, సమీప గ్రామాలలో కూడా ఇలాంటి పరిస్థితులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టంగా ఆదేశించారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ 76వ రోజు ప్రజాదర్బార్! వాయిద్య కళాకారుల పోస్టుల భర్తీకి..
Tourism: శక్తిపీఠం నుంచి హిల్‌స్టేషన్ వరకూ...! ఆ ప్రాంతంలో తప్పక చూడాల్సిన టాప్ 5 హాట్ స్పాట్..!
డిసెంబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి.. ఇకపై కొత్త ఫోన్లలో ఈ ప్రభుత్వ యాప్ తప్పనిసరి!
Guyana to India: గయానా నుంచి భారత్‌కు 2 సూపర్ ట్యాంకర్ల ప్రయాణం ప్రారంభం.. 17,700 KM దూరం నుండి!
అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి కేవలం 22 వేలకే 50 ఇంచ్ Dolby Smart Tv అందుకోండి.!

Spotlight

Read More →