Ebola Virus: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్... మహమ్మారి విజృంభణతో కేంద్రం కఠిన చర్యలు! Healthy Juice: పరగడుపున ఓ చిన్న గ్లాస్ తాగండి చాలు.. జుట్టు రాలదు, మొహంపై మచ్చలు పోతాయ్... Health Tips: ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా..? అయితే ప్రమాదంలో పడ్డట్లే! Health Tips: లెమన్ టీ Vs అల్లం టీ... ఆరోగ్యానికి ఏది మంచిది! Kidney Health: మీ కిడ్నీలు పదిలంగా ఉండాలంటే.. ఈ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే! Health Tips: తక్షణ ఉపశమనం కోసం ఆ డ్రింక్స్ తాగుతున్నారా... అయితే ఇవి తెలుసుకోండి! Weight Loss: ఓట్స్ ఏ టైమ్ లో తీసుకుంటే బరువు తగ్గుతారో తెలుసా! Blood Pressure: బీపీని అస్సలు లైట్ తీసుకోవద్దు.. నిర్లక్ష్యం చేస్తే అవి తప్పవంటున్న వైద్యులు! Health Tips: ద్రాక్ష vs అరటిపండు.. మధుమేహం ఉన్నవారు ఏ పండు తినాలి? ఏది వద్దు... Brain Stroke: ఏడాదికి 18 లక్షల కొత్త కేసులు... ఈ లక్షణాలు కనబడితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి! Ebola Virus: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్... మహమ్మారి విజృంభణతో కేంద్రం కఠిన చర్యలు! Healthy Juice: పరగడుపున ఓ చిన్న గ్లాస్ తాగండి చాలు.. జుట్టు రాలదు, మొహంపై మచ్చలు పోతాయ్... Health Tips: ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా..? అయితే ప్రమాదంలో పడ్డట్లే! Health Tips: లెమన్ టీ Vs అల్లం టీ... ఆరోగ్యానికి ఏది మంచిది! Kidney Health: మీ కిడ్నీలు పదిలంగా ఉండాలంటే.. ఈ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే! Health Tips: తక్షణ ఉపశమనం కోసం ఆ డ్రింక్స్ తాగుతున్నారా... అయితే ఇవి తెలుసుకోండి! Weight Loss: ఓట్స్ ఏ టైమ్ లో తీసుకుంటే బరువు తగ్గుతారో తెలుసా! Blood Pressure: బీపీని అస్సలు లైట్ తీసుకోవద్దు.. నిర్లక్ష్యం చేస్తే అవి తప్పవంటున్న వైద్యులు! Health Tips: ద్రాక్ష vs అరటిపండు.. మధుమేహం ఉన్నవారు ఏ పండు తినాలి? ఏది వద్దు... Brain Stroke: ఏడాదికి 18 లక్షల కొత్త కేసులు... ఈ లక్షణాలు కనబడితే అస్సలు నిర్లక్ష్యం చేయకండి!

Killer Fever: రైతులు, కార్మికులు హై రిస్క్…! వేగంగా వ్యాపిస్తున్న స్క్రబ్ టైఫస్!

 ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ ఆందోళనకర స్థాయికి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. ముఖ్యంగా విజయనగరం జ

Published : 2025-12-01 16:15:00
Celebrity Weddings: సమంత–రాజ్ నిడిమోరు పెళ్లి ఫోటోలు సంచలనం… లింగభైరవి ఆలయంలో మూడుముళ్ల బంధం!!

ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ ఆందోళనకర స్థాయికి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా పదుల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో వైద్యశాఖ అప్రమత్తమైంది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఈ వ్యాధి లక్షణాలతో ఓ మహిళ మృతి చెందడం ప్రజల్లో భయాందోళనలను పెంచింది. మెట్టపల్లి గ్రామానికి చెందిన ఆ మహిళ రెండు రోజుల క్రితం తీవ్రమైన జ్వరంతో పాటు శరీరంపై నల్లటి మచ్చ, తీవ్రమైన అలసట, వణుకులు, శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొంది. మొదట వైద్యులు టైఫాయిడ్‌గా భావించి చికిత్స ఇచ్చినా, శ్వాస సమస్య మాత్రం తగ్గలేదు. చివరకు ఆయాసం పెరిగి ఊపిరితిత్తులు పనిచేయక ప్రాణాలు కోల్పోయింది. అనంతరం చేసిన పరిశీలనల్లో ఆమె స్క్రబ్ టైఫస్‌కు గురైనట్లు వైద్యులు తేల్చారు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో పరిసర గ్రామాల్లో ప్రజలు ఆందోళన చెందుతూ వ్యాధి గురించి తెలుసుకునేందుకు ముందుకొస్తున్నారు.

ChatGPT: మూడేళ్లలో ప్రపంచాన్ని మార్చిన చాట్‌జీపీటీ… AI విప్లవానికి నాంది పలికిన ఓపెన్‌ఏఐ ప్రయాణం!!

చాలా మందికి ఈ వ్యాధి గురించి స్పష్టత లేకపోవడంతో వైద్య నిపుణులు వివరాలు అందిస్తున్నారు. నేలపై, గడ్డి ప్రాంతాల్లో ఉండే ‘చిగ్గర్స్’ అనే సూక్ష్మ కీటకాలు మనుషుల్ని కుడితే ఈ వ్యాధి సోకుతుంది. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, పశువులకు దగ్గరగా తిరిగేవారు, అడవి ప్రాంతాల్లో సంచరించే వారి వద్ద ఈ ఇన్ఫెక్షన్ ప్రమాదం ఎక్కువ. కాటు వేసిన ప్రదేశంలో చిన్న నల్లటి మచ్చ కనిపించడం స్క్రబ్ టైఫస్‌కు ప్రత్యేక లక్షణం. అడవి జంతువులు, ఎలుకలు ఈ బ్యాక్టీరియాకు నిల్వ కేంద్రాలు. వీటి మీద ఉండే ఈ కీటకాలు మనుషులపైకి వెళ్లి అంటు వ్యాధిని వ్యాపింపజేస్తాయి. ఈ కారణంగా శీతాకాలం సమయంలో కేసులు మరింతగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి లోకేష్ 76వ రోజు ప్రజాదర్బార్! వాయిద్య కళాకారుల పోస్టుల భర్తీకి..

ప్రస్తుతం రాష్ట్రంలోని 26 జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో 380 కేసులు, కాకినాడలో 140 పైగా కేసులు, విశాఖపట్నంలో 125 కేసులు బయటపడ్డాయి. కడప, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, విజయనగరం, కర్నూలు, శ్రీకాకుళం, గుంటూరు, నంద్యాల వంటి జిల్లాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ వ్యాధి లక్షణాలు సాధారణ జ్వరంలా మొదలవుతాయి. కానీ జ్వరం తగ్గకపోవడం, శరీర నొప్పులు, తలనొప్పి, కండరాల నొప్పులు, దద్దుర్లు, వాంతులు, విరేచనాలు, శ్వాసకోశ ఇబ్బందులు కనిపిస్తాయి. తీవ్రమైన దశలో లివర్, కిడ్నీలు, నర్వస్ సిస్టమ్ దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఊపిరితిత్తులు ప్రభావితమైతే రికవరీ కష్టం అవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Tourism: శక్తిపీఠం నుంచి హిల్‌స్టేషన్ వరకూ...! ఆ ప్రాంతంలో తప్పక చూడాల్సిన టాప్ 5 హాట్ స్పాట్..!

వైద్యుల సూచనల ప్రకారం, జ్వరం రెండు రోజులకు మించి కొనసాగితే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. కాటు ప్రాంతంలో నల్లటి మచ్చ కనిపిస్తే ఆలస్యం చేయక ఆసుపత్రికి వెళ్లాలి. సమయానికి చికిత్స అందిస్తే స్క్రబ్ టైఫస్ మరణాలు 2% లోపే ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం వైద్యశాఖ గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అయితే జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నది అధికారుల సూచన. సమయానికి గుర్తింపు, సరైన యాంటీబయాటిక్ చికిత్సలతో స్క్రబ్ టైఫస్‌ను పూర్తిగా నియంత్రించవచ్చని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

డిసెంబర్ 1 నుంచి ఈ కొత్త నిబంధన అమల్లోకి.. ఇకపై కొత్త ఫోన్లలో ఈ ప్రభుత్వ యాప్ తప్పనిసరి!
Guyana to India: గయానా నుంచి భారత్‌కు 2 సూపర్ ట్యాంకర్ల ప్రయాణం ప్రారంభం.. 17,700 KM దూరం నుండి!
అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి కేవలం 22 వేలకే 50 ఇంచ్ Dolby Smart Tv అందుకోండి.!
Wow offers: ప్రీమియం ఫీచర్లు – తక్కువ ధర..! భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో iQOO 15!
Scrub typhus cases: భయపెడుతున్న పురుగు.. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుదల.. ఆరోగ్య శాఖ అలర్ట్!
డీమార్ట్‌కు వెళ్లేవారికి తెలియని సీక్రెట్స్.. డీమార్ట్‌లో షాపింగ్ చేస్తున్నారా.? తక్కువ డబ్బులకు ఎక్కువ వస్తువులు..

Spotlight

Read More →