Rohini Karte: బీ అలర్ట్.. నేటి నుంచే రోళ్లు పగిలే 'రోహిణి కార్తె' ప్రారంభం.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు! Godavari: గోదావరి కాలుష్యంపై సమగ్ర ఆడిట్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు! Rohini Karte 2026: రోహిణి కార్తె వచ్చేసింది.. అసలు కథ ఇవాళ్టి నుంచే.. కీలక సూచనలు! Green AndhraPradesh: దేశంలోనే అటవీ విస్తీర్ణంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్! Guntur Fire Accident: గుంటూరులో ఘోర అగ్నిప్రమాదం: ఆకాశాన్ని తాకిన అగ్నికీలలు! Delhi: దేశ రాజధానిలో మండుతున్న ఎండలు.. మూడు రోజుల ఎల్లో అలర్ట్! Rain Alert: మే 19 నుంచి చాలా డేంజర్... ఆ ఐదు జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’! ఉదయం 10.30 దాటితే అస్సలు బయటకు రావద్దు! Seshachalam Forest: పర్యావరణ రక్షణలో టీటీడీ అటవీ శాఖ భేష్.. రికార్డు స్థాయికి చేరిన పచ్చదనం! Weather Alert: ముంచుకొస్తున్న ముప్పు... ఈ ఏడాది ‘సూపర్‌ ఎల్‌ నినో’ పంజా! Minister Savitha: ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం.. భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందిద్దాం.. మంత్రి సవిత! Rohini Karte: బీ అలర్ట్.. నేటి నుంచే రోళ్లు పగిలే 'రోహిణి కార్తె' ప్రారంభం.. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు! Godavari: గోదావరి కాలుష్యంపై సమగ్ర ఆడిట్‌కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు! Rohini Karte 2026: రోహిణి కార్తె వచ్చేసింది.. అసలు కథ ఇవాళ్టి నుంచే.. కీలక సూచనలు! Green AndhraPradesh: దేశంలోనే అటవీ విస్తీర్ణంలో అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్! Guntur Fire Accident: గుంటూరులో ఘోర అగ్నిప్రమాదం: ఆకాశాన్ని తాకిన అగ్నికీలలు! Delhi: దేశ రాజధానిలో మండుతున్న ఎండలు.. మూడు రోజుల ఎల్లో అలర్ట్! Rain Alert: మే 19 నుంచి చాలా డేంజర్... ఆ ఐదు జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’! ఉదయం 10.30 దాటితే అస్సలు బయటకు రావద్దు! Seshachalam Forest: పర్యావరణ రక్షణలో టీటీడీ అటవీ శాఖ భేష్.. రికార్డు స్థాయికి చేరిన పచ్చదనం! Weather Alert: ముంచుకొస్తున్న ముప్పు... ఈ ఏడాది ‘సూపర్‌ ఎల్‌ నినో’ పంజా! Minister Savitha: ప్లాస్టిక్ భూతాన్ని తరిమేద్దాం.. భావితరాలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందిద్దాం.. మంత్రి సవిత!

శ్రీశైలం డ్యాంకు పొంచి ఉన్న పెను ప్రమాదం.. రెండు రాష్ట్రాల ప్రజల ఆందోళన!

కృష్ణా నదిపై నిర్మించిన ప్రముఖ జలవిద్యుత్ ప్రాజెక్టు, శ్రీశైలం డ్యాం (Srisailam Dam) భద్రతపై నిపుణుల కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. డ్యాం దిగువన (Downstrea

Published : 2025-12-05 11:59:00
Gold–Rupee Shock: ఆర్బీఐ పాలసీకి ముందే పసిడి డిప్… రూపాయి కౌంటర్ అటాక్!

కృష్ణా నదిపై నిర్మించిన ప్రముఖ జలవిద్యుత్ ప్రాజెక్టు, శ్రీశైలం డ్యాం (Srisailam Dam) భద్రతపై నిపుణుల కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. డ్యాం దిగువన (Downstream) ఉన్న ప్లంజ్‌పూల్ లో (Plunge Pool) ఊహించని విధంగా భారీ గొయ్యి (Sinkhole) ఏర్పడటంతో, ఈ ఆనకట్ట భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని కమిటీ హెచ్చరించింది. 

Olympic level: ఒలింపిక్ స్థాయి స్పోర్ట్స్ సిటీ అమరావతిలో... ఏడాదిలో పనులు ప్రారంభం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌లో నియమించిన నిపుణుల కమిటీ, తాజాగా జరిపిన అండర్ వాటర్ పరిశీలన తర్వాత తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు ఘన స్వాగతం! భారత్–రష్యా స్నేహబంధానికి నేడు కొత్త అధ్యాయం!

డ్యాం నుంచి అత్యధికంగా విడుదలయ్యే నీటి ప్రవాహ వేగానికి ప్లంజ్‌పూల్‌లో 35 నుంచి 45 మీటర్ల లోతైన గొయ్యి ఏర్పడినట్లు కమిటీ గుర్తించింది. ఇది డ్యాం పునాదుల కంటే ఎక్కువ లోతులో ఉండటం అత్యంత ప్రమాదకరం. ఈ గొయ్యి డ్యాం యొక్క అప్రాన్ (Apron - కాంక్రీట్ పునాది) ముగిసిన 15 మీటర్ల తర్వాత మొదలైంది. ఇది సుమారు 150 మీటర్ల వరకు విస్తరించింది.

Land Pooling: అమరావతికి మరో భారీ రుణం! రెండో విడత లాండ్ పూలింగ్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ గొయ్యి కారణంగా డ్యాం అప్రాన్‌కు తీవ్ర ముప్పు వాటిల్లింది. అప్రాన్ కింద దాదాపు 4 మీటర్ల లోతైన రంధ్రం ఏర్పడింది. ఈ రంధ్రం డ్యాం వైపు 14-15 మీటర్ల వరకు విస్తరించింది. దీనివల్ల అప్రాన్‌లోని సగభాగం ఎలాంటి ఆధారం లేకుండా గాల్లో వేలాడుతున్నట్లు నిపుణులు తేల్చిచెప్పారు.

RBI: ఈ 3 బ్యాంకులు సేఫ్ అని ప్రకటించిన RBI.. అత్యవసర పరిస్థితుల్లోనూ అకౌంట్ హోల్డర్ల డబ్బుకు!

ప్లంజ్‌పూల్‌లో గొయ్యి లోతు క్రమంగా పెరుగుతుండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. 2018లో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఓషనోగ్రఫీ (NIO) జరిపిన అధ్యయనంలో గొయ్యి లోతు కేవలం 32 మీటర్లు మాత్రమే ఉంది.

India Mobile Market: రియల్‌మీ P4x 5Gలో ఇన్ని ఫీచర్లా? ధర మాత్రం..!!

కానీ ఇప్పుడు అది ఏకంగా 45 మీటర్లకు చేరడం డ్యాంకు ముప్పు రోజురోజుకు పెరుగుతోందని స్పష్టం చేస్తోంది. అప్రాన్ రక్షణ కోసం గతంలో ఏర్పాటు చేసిన 62 స్టీల్‌ సిలిండర్లలో చాలావరకు దెబ్బతిన్నాయి. అంతేకాక, ఐదు సిలిండర్లు ఇప్పటికే భారీ వరదల్లో కొట్టుకుపోయినట్లు నివేదికలో పేర్కొన్నారు.

Putins India: భారీ భద్రత మధ్య భారత్‌లో పుతిన్ పర్యటన.. ఫొటోలు షేర్ చేసిన ప్రధాని!

విశాఖపట్నంకు చెందిన సీలైన్ ఆఫ్‌షోర్ డైవింగ్ సంస్థ సహకారంతో ఈ కీలక అండర్ వాటర్ అధ్యయనం జరిగింది. ఈ పరిశీలన తర్వాత నిపుణుల కమిటీ ప్రభుత్వానికి అత్యవసర సిఫార్సులు చేసింది.

AP Holidays: సంవత్సర మొత్తం సెలవుల జాబితా రిలీజ్…! ఉద్యోగులు, విద్యార్థులకు బిగ్ అప్‌డేట్!

డ్యాం భద్రత కోసం తక్షణమే మరమ్మతులు (Urgent Repairs) చేపట్టాలని నిపుణుల కమిటీ గట్టిగా సిఫార్సు చేసింది. ప్రభుత్వం ఈ అంశంపై వెంటనే జోక్యం చేసుకుని, నిపుణుల సూచనల మేరకు అవసరమైన మరియు శాశ్వత చర్యలు తీసుకోవాలని సూచించింది.

Indigo Collapse: పైలట్లు లేరు… విమానాలు నిలిచిపోయాయి! ప్రయాణికులకు పెద్ద షాక్!

శ్రీశైలం డ్యాం అనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు తాగు, సాగు నీరు, విద్యుత్ అవసరాల కోసం ఎంతో కీలకమైనది. అలాంటి డ్యాం భద్రతకు పెను ముప్పు పొంచి ఉందన్న వార్త రెండు రాష్ట్రాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. డ్యాం కూలితే జరిగే నష్టం ఊహించలేనిది. అందుకే ప్రభుత్వం వెంటనే అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చి దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

Fastag: ప్రయాణికులకు బిగ్ అలెర్ట్! ఫాస్టాగ్ లో కీలక మార్పులు.... వెంటనే అమలులోకి!
Diabetes Awareness: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయంటే.. షుగర్​ పరీక్ష చేయించాల్సిందే!!
Akhanda2: అఖండ 2కి బ్రేక్! ఆఖరి నిమిషంలో ఏమైంది? రిలీజ్ అప్‌డేట్ ఎప్పుడంటే!!
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్! టీటీడీ స్థానిక ఆలయాల్లో కూడా ఇక నుండి...!!

Spotlight

Read More →