ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ తన ఈవీ కార్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. భారత్ మార్కెట్లోకి అడుగు పెట్టి ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చింది. తన తొలి ఎలక్ట్రిక్ వాహనం జెర్ఎస్ ఈవీపై ఏకంగా రూ.4 లక్షల తగ్గింపు ప్రకటించింది. పరిమిత కాలం మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. జెర్ఎస్ ఎస్ యూవీ ఎగ్జిక్యూటివ్ వేరియంట్పై రూ.13వేలు రాయితీ అందిస్తోంది. దీంతో ఈ కారు ధర రూ.16.88 లక్షల నుంచి రూ.16.75 లక్షలకు తగ్గింది. ఎక్సైట్ ప్రో వేరియంట్పై రూ.48వేలు డిస్కౌంట్ అందిస్తోంది.
ఇది కూడా చదవండి: వన్ప్లస్ 13s ఫస్ట్ సేల్ అదిరిపోయే ఆఫర్లు.. ఐఫోన్ 16 కన్నా బెటర్ ఫీచర్లు!
ఈ కారు ధర రూ.18.97 లక్షలు (ఎక్స్- షోరూమ్) కాగా.. ఆఫర్లో భాగంగా రూ.18.49 లక్షలకు కొనుగోలు చేయొచ్చు. రూ.23.64 లక్షలున్న ఎక్స్ క్లూజివ్ ప్లస్ వేరియంట్ను రూ.19.49 లక్షలకే లభిస్తుంది. టాప్-ఎండ్ ఎసెన్స్ వేరియంట్పై అత్యధిక డిస్కౌంట్ అందిస్తోంది. ఈవీ ధర రూ.24.93 లక్షలు (ఎక్స్- షోరూమ్) కాగా.. ఆఫర్ లో భాగంగా రూ.20.49 లక్షలకు కొనుగోలు చేయొచ్చు. అంటే ఏకంగా రూ.4.44 లక్షలు తగ్గింపు పొందొచ్చు. ఎంజీ మోటార్.. భారత మార్కెట్లోకి తీసుకొచ్చిన తొలి విద్యుత్ వాహనమే ఎంజీ జెర్ఎస్. టాటా కర్వ్. ఈవీ, హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్, మహీంద్రా బీఈ6 వంటి మోడళ్లకు పోటీగా తీసుకొచ్చింది. 50.3 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్తో తీసుకొచ్చిన ఈ కారు సింగిల్ ఛార్జ్ల 461 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!
ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!
ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్సైట్: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!
సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్కు సూచన!
ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో పీఏ ఆత్మహత్య! కారణం ఏంటి.?
24 గంటలు టైమిస్తున్నా.. లేదంటే తీవ్ర చర్యలు.. వైసీపీకి లోకేశ్ హెచ్చరిక!
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ని అడ్డుకున్న పోలీసులు! కార్యకర్తలు సుమారు 300 మంది!
వైసీపీ హయాంలో మరో భారీ మోసం! సంచలన విషయాలు వెలుగులోకి...
మహిళలకు భారీ గుడ్ న్యూస్.. కొత్త స్కీమ్ కింద లక్ష రూపాయలు! ప్రభుత్వం కీలక నిర్ణయం..
ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఉచిత ట్రైనింగ్తో పాటు ఉద్యోగ అవకాశం!
ఆంధ్రప్రదేశ్లో మారిన కార్మిక చట్టం.. ఇకనుంచి 10 గంటలు పని చేయాల్సిందే! మహిళలకు రాత్రి షిఫ్ట్లలో..
ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్.. ఇదే ఆఖరి రోజు! ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం!
రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!
ఏపీలో వారందరికి గుడ్న్యూస్.. కొత్తగా పింఛన్లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: