తేదీ 09-09-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్…
ప్రజా వేదిక షెడ్యూల్ తేదీ: 09 సెప్టెంబరు 2025 (మంగళవారం) స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి 1. శ్రీ పరుచూరి అశోక్ బాబు గారు (మాజీ ఎమ్మెల్సీ, సెంట్రల్ ఆఫీస్ సెక్రటరీ)