ఏపీపీఎస్సీ కేసులో నిందితులు పీఎస్ఆర్ అంజనేయులు, మధుసూదన్లకు తొలి రోజు కస్టడీ పూర్తయింది. ఉదయం 8 నుంచి సాయంత్రం వరకు అధికారులు ప్రశ్నించారు. ఇవాళ రాత్రి వారిద్దర్నీ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్లోనే ఉంచనున్నారు. పీఎస్ఆర్ ఆంజనేయుల్ని సుమారు 30కి పైగా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. " గ్రూప్1 మెయిన్స్ పరీక్షా పత్రాల మూల్యాంకనం శాస్త్రీయ పద్ధతిలో జరగకున్నా.. ఎందుకు జరిగినట్లు చెప్పారు? సైన్ మీడియా సంస్థకు ఏవిధంగా కాంట్రాక్టు కట్టబెట్టారు? ఆ సంస్థకు నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ ఇచ్చే అవకాశం లేకపోయినా.. ఎందుకిచ్చారు? ఆ సంస్థ డైరెక్టర్ ఏ2 మధుసూదన్కు పరీక్షా పత్రాల మూల్యాంకనంలో పాత్ర ఏంటి? ఆయనతో ఎప్పటి నుంచి పరిచయం ఉంది? రూ.1.14 కోట్లు సైన్ మీడియా సంస్థకు చెల్లించగా.. రూ.60 లక్షలు మిగిలాయి. ఆ డబ్బు ఏం చేశారు?" అని పీఎస్ఆర్ను ప్రశ్నించినట్లు సమాచారం. మధుసూదన న్ను కూడా పోలీసులు పలు ప్రశ్నలు అడిగారు. మూల్యాంకనం సందర్భంగా డబ్బులు చెల్లించినట్టు చెబుతున్న వారిలో 25 మంది వివరాలు లేవని, వారు ఎవరు? వారికి ఏ ప్రాతిపదికన చెల్లింపులు చేశారు? అని పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 'గ్రూప్-1 మూల్యాంకనానికి సంబంధించి ఏపీపీఎస్సీ నాటి కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసీపీకి మరో భారీ షాక్! ఏపీ పోలీసుల అదుపులో మాజీ మంత్రి!
కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్! రాష్ట్రానికి మరో 2 లక్షల కనెక్షన్లు!
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జూన్ 2న కీలక ప్రకటనలు! కొత్త ఆరోగ్య పథకం..
ఏపీ పంట పండింది... కొత్తగా 2 రైల్వే లైన్లు! ఆ రూట్లోనే..!
కారు ప్రమాదంలో మాజీమంత్రి మనవరాలి మృతి! మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా..
రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్.. రేపు, ఎల్లుండి పొంచివున్న ముప్పు! భారీ నుంచి అతి భారీవర్షాలు!
విజయవాడలో హైఅలర్ట్.. బాంబు బెదిరింపులతో నగరంలో కలకలం!
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!
హార్వర్డ్కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!
గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?
వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!
వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!
స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!
జగన్ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!
విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్..! పీఎన్బీఎస్పై తగ్గనున్న ఒత్తిడి!
ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?
ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!
టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!
ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: