RRB Group-D: గ్రూప్‌-డి పరీక్షల షెడ్యూల్‌ రిలీజ్‌..! 32 వేలకుపైగా పోస్టుల భర్తీ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మరో కీలక సౌకర్యం అందించేందుకు ముందుకొచ్చింది. ఇకపై కుల ధ్రువీకరణ పత్రం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అక్టోబర్ 2 నుంచి ఇంటికే పంపే విధానం ప్రారంభించనుంది. ఈ నిర్ణయంతో విద్య, ఉద్యోగాలు, ఉపకార వేతనాలు, సంక్షేమ పథకాల కోసం అవసరమైన కుల ధ్రువీకరణ పత్రం సులభంగా అందుబాటులోకి రానుంది.

Metro Project: విజయవాడ మెట్రో లేటెస్ట్ అప్ డేట్! ప్రభుత్వం కీలక నిర్ణయం!

ఈ సేవలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే ప్రారంభమైంది. వీఆర్‌వోలు ప్రతి ఇంటికి వెళ్లి ఆధార్, రైస్ కార్డు, విద్యార్హతలు, గతంలో పొందిన ధ్రువపత్రాలు వంటి వివరాలను సేకరిస్తున్నారు. సేకరించిన వివరాలు తహసీల్దార్ కార్యాలయం వరకు చేరి, వెబ్‌ల్యాండ్‌ పోర్టల్‌లో నమోదు చేస్తారు. అవసరమైతే ఆర్డీవో, జేసీల స్థాయిలో కూడా పరిశీలన జరుగుతుంది.

Eat these vitamins : విటమిన్ల కోసం ఇవి తినండి.. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే!

అభ్యర్థుల అర్హతలు ఖరారైన తర్వాత జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రాలను నేరుగా ప్రజల ఇళ్లకే పంపిస్తారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాల వద్ద లంచాలు, వేచివుండే సమయానికి పూర్తిగా చెక్ పడనుంది. ప్రజలు ఎప్పుడైనా తమ పత్రాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌ ద్వారా సులభంగా డౌన్‌లోడ్ చేసుకునేలా కూడా ప్లాన్ చేస్తున్నారు.

Road Extension: ఈ 5 జిల్లాలకు మహర్దశ! రూ.400 కోట్లతో... నాలుగు లైన్లు ఎనిమిది లైన్లుగా విస్తరణ!
Group1: గ్రూప్-1పై హైకోర్టు తీర్పు! వేలాది అభ్యర్థుల భవిష్యత్తు సస్పెన్స్‌లో!
IRCTC: ఐఆర్సీటీసీ తీపి కబురు.. 12 రోజుల్లో 8 జ్యోతిర్లింగాల దర్శనం! అతి తక్కువ ధరకే - పూర్తి వివరాలివే.!
Swiss Ganesh Pooja: స్విస్ తెలుగు NRIs ఫోరం ఆధ్వర్యంలో గణేష్ పూజ! హాజరైన మంత్రి!
Group1 results: గ్రూప్-1 ఫలితాల రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు.. అటు హర్షం ఇటు ఆవేదన!
Banana Coffee: బనానా కాఫీ.. రుచితో ఆరోగ్యం.! కొత్త ట్రెండ్‌కి వెల్‌కమ్! రెండు నిమిషాల్లో ఇంట్లోనే.!
IRCTC Offer: శివభక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్ర! కేవలం రూ.24 వేలకే.. పూర్తి వివరాలు!