Header Banner

విశాఖ కేజీహెచ్ ఘటనపై అనిత ఫైర్‌.. తప్పు చేస్తే క్రిమినల్ కేసులే! బాధితులకు తక్షణ సాయం హామీ!

  Wed Apr 30, 2025 15:39        Politics

విశాఖ కేజీహెచ్ మార్చురీలో ఐదుగురు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యింది. పోస్టుమార్టం ముగిసిన అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందిస్తూ, బాధిత కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారం అందిస్తామన్నారు. ఈ విషయంలో ఎలాంటి రాజకీయం చేయవద్దని, బాధితులకు అండగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ దుర్ఘటనపై సీఎం కమిటీ ఏర్పాటు చేశారని, నివేదిక రావడానికి రెండురోజుల సమయం పడుతుందని వెల్లడించారు. తప్పిదం ఎవరిదైనా నిర్ధారణ అయితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హోంమంత్రి స్పష్టం చేశారు. మృతుల్లో ఏ పార్టీకి చెందిన వారు ఉన్నా వారికి నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. మరణాలను రాజకీయ పార్టీలతో ముడిపెట్టవద్దని, ఇది మానవీయ అంశంగా చూడాలని ఆమె వ్యాఖ్యానించారు.


ఇది కూడా చదవండి: కొత్త సమస్యతో బాధపడుతున్న మార్క్ శంకర్..! సైకాలజిస్ట్ తో ట్రీట్ మెంట్..?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

6 లైన్లుగా రహదారి, డీపీఆర్‌పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

సీఐడీ క‌స్ట‌డీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..

 

స్కిల్ కేసు లో చంద్రబాబుని రిమాండ్ చేసిన న్యాయమూర్తి! న్యాయ సేవా అధికార సంస్థ సభ్య కార్యదర్శిగా నియామకం! ప్రభుత్వం జీవో జారీ!

 

మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?

 

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #VizagTragedy #KGHIncident #AnithaResponds #JusticeForVictims #CriminalAction #APGovernment #ImmediateRelief