విశాఖ కేజీహెచ్ మార్చురీలో ఐదుగురు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయ్యింది. పోస్టుమార్టం ముగిసిన అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందిస్తూ, బాధిత కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారం అందిస్తామన్నారు. ఈ విషయంలో ఎలాంటి రాజకీయం చేయవద్దని, బాధితులకు అండగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ దుర్ఘటనపై సీఎం కమిటీ ఏర్పాటు చేశారని, నివేదిక రావడానికి రెండురోజుల సమయం పడుతుందని వెల్లడించారు. తప్పిదం ఎవరిదైనా నిర్ధారణ అయితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హోంమంత్రి స్పష్టం చేశారు. మృతుల్లో ఏ పార్టీకి చెందిన వారు ఉన్నా వారికి నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. మరణాలను రాజకీయ పార్టీలతో ముడిపెట్టవద్దని, ఇది మానవీయ అంశంగా చూడాలని ఆమె వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: కొత్త సమస్యతో బాధపడుతున్న మార్క్ శంకర్..! సైకాలజిస్ట్ తో ట్రీట్ మెంట్..?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
6 లైన్లుగా రహదారి, డీపీఆర్పై కీలక అప్డేట్! ఆకాశనంటుతున్న భూముల ధరలు..
సీఐడీ కస్టడీలో పీఎస్ఆర్ - మూడో రోజు కొనసాగుతున్న విచారణ! 80కి పైగా ప్రశ్నలు..
మరి కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన కూటమి ప్రభుత్వం! ఎవరెవరు అంటే?
ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..
తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!
గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!
ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..
మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!
రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!
రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!
వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: