New car delivery: కొత్త కారు డెలివరీ.. ఆనందం క్షణాల్లో విషాదం.. ఢిల్లీలో మహిళ ఘటన వైరల్!

ఆంధ్రప్రదేశ్‌లోని పత్తి రైతులకు ఈ సంవత్సరం కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. పత్తి కొనుగోలులో పారదర్శకత, సమయపాలన కోసం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ‘కపాస్‌ కిసాన్‌’ యాప్‌ను ప్రవేశపెట్టింది. రైతులు ఈ యాప్‌లో తప్పనిసరిగా తమ వివరాలు నమోదు చేసుకోవడంతో పాటు, పంట విక్రయానికి ముందుగానే స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

Railway: 99% విద్యుదీకరణ పూర్తి చేసిన రైల్వేలు..! త్వరలో 100% లక్ష్యంతో కొత్త రికార్డు..!

ఈ కొత్త నియమాలపై రైతులు, జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు తమకు దగ్గరలోని కొనుగోలు కేంద్రంలో పత్తిని అమ్మే అవకాశం లేకుండా పోవచ్చని అంటున్నారు. స్లాట్ బుకింగ్ ప్రకారం సీసీఐ ఎక్కడ చెప్తే అక్కడికే పత్తి తీసుకెళ్లాల్సి రావడం వల్ల రవాణా సమస్యలు, అదనపు ఖర్చులు తప్పవని వాపోతున్నారు.

New Railway Line: ఏపీలో కొత్త రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్! తగ్గనున్న 70 కి.మీ దూరం... త్వరలో DPR సిద్ధం!

ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు, సీసీఐ చైర్మన్ లలిత్ కుమార్ గుప్తా, మార్కెటింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, డైరెక్టర్ విజయ సునీతతో పాటు జిన్నింగ్ మిల్లుల ప్రతినిధులు సమావేశమయ్యారు. కొత్త నిబంధనల అమలు, రైతులు ఎదుర్కొనే సమస్యలపై చర్చించి కొన్ని సడలింపులపై సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా జిన్నింగ్ మిల్లుల్లో సీసీ కెమెరాల ఏర్పాటు విషయంలో ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు.                                      

India Pakistan match: భారత్ పాక్ మ్యాచ్ పై ఉత్సాహం ఆందోళనలు.. మ్యాచ్ జరగాలా వద్దా!

సమస్యల పరిష్కారానికి ఈ నెల 11న ఆల్‌ ఇండియా జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. రైతుల శ్రేయస్సు దృష్ట్యా అవసరమైతే నిబంధనల్లో సడలింపులు ఇవ్వడాన్ని సీసీఐ పరిశీలిస్తుందని లలిత్ కుమార్ గుప్తా తెలిపారు.

Heavy Rains: ఏపీలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్.. గంటకు 60 కి.మీ. వేగంతో.!
UK News: యూకే వీసాలపై కొరడా.. వెనక్కి పిలవండి.. 20,000 మంది భారతీయుల భవితవ్యం ప్రశ్నార్థకం!
SBI Bumper Offer: ఎస్బిఐ బంపర్ ఆఫర్! వారికి రూ.1.60 కోట్ల వరకు బెనిఫిట్స్! పూర్తిగా ఉచితం!
Murder : పల్నాడు యువకుడి హత్య.. స్నేహం నుండి శోకంగా మారిన ఘటన!
UPI మార్కెట్‌లో ఫోన్‌పే ఆధిపత్యం..! నెలలోనే రూ.24 లక్షల కోట్ల లావాదేవీలు!
Anantapur: ఒకే వేదికపై తెదేపా, జనసేన, భాజపా ప్రజాప్రతినిధులు, నాయకులు.. కూటమి వేడుకకు అనంత సిద్ధం