YSRCP: తల్లిని వాడే, చెల్లిని వాడే, బాబాయ్ ని వాడే, ఆఖరికి ఇప్పుడు దేవుడిని వాడే!! దొంగ రాతలు, దొంగ బుద్ధి! లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది.. Bomb Threat: నాంపల్లి కోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు..! రెండు రోజుల్లో రెండోసారి! Highway Expansion: హైదరాబాద్ టూ విజయవాడ జస్ట్ 2 అవర్స్.. NH 65 విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! UK Blocks US: అమెరికాకు బ్రిటన్ షాక్.. ఆ స్థావరం నుండి దాడులకు నో చెప్పిన సర్కార్! YCP: వైసీపీ గత ఐదేళ్ల పాపాలు.. భక్తి కంటే paytm చిల్లర రాజకీయాలు! ఎమ్మెల్సీ గ్రీష్మ ఘాటు వ్యాఖ్యలు! R&B Division: ఏపీలో కొత్తగా R&B డివిజన్ కార్యాలయం! ఇక అక్కడి ప్రజలకు ఆ కష్టాలు తీరినట్లే! House Tax: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! ఇకపై 100% పన్ను కట్టక్కర్లేదు.. 50శాతం కడితే చాలు! Sakshi TV: సాక్షికి ఒకే రోజు మూడు భారీ ఎదురుదెబ్బలు.. ఢిల్లీ హైకోర్టులో 100 కోట్ల దావా! AP Government: గ్రామ పంచాయతీలకు శుభవార్త… కొత్త ఆదేశాలు జారీ!! AI Impact Summit: ఏపీకి రానున్న ఏఐ విప్లవం! టెక్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ...! YSRCP: తల్లిని వాడే, చెల్లిని వాడే, బాబాయ్ ని వాడే, ఆఖరికి ఇప్పుడు దేవుడిని వాడే!! దొంగ రాతలు, దొంగ బుద్ధి! లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది.. Bomb Threat: నాంపల్లి కోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు..! రెండు రోజుల్లో రెండోసారి! Highway Expansion: హైదరాబాద్ టూ విజయవాడ జస్ట్ 2 అవర్స్.. NH 65 విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! UK Blocks US: అమెరికాకు బ్రిటన్ షాక్.. ఆ స్థావరం నుండి దాడులకు నో చెప్పిన సర్కార్! YCP: వైసీపీ గత ఐదేళ్ల పాపాలు.. భక్తి కంటే paytm చిల్లర రాజకీయాలు! ఎమ్మెల్సీ గ్రీష్మ ఘాటు వ్యాఖ్యలు! R&B Division: ఏపీలో కొత్తగా R&B డివిజన్ కార్యాలయం! ఇక అక్కడి ప్రజలకు ఆ కష్టాలు తీరినట్లే! House Tax: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! ఇకపై 100% పన్ను కట్టక్కర్లేదు.. 50శాతం కడితే చాలు! Sakshi TV: సాక్షికి ఒకే రోజు మూడు భారీ ఎదురుదెబ్బలు.. ఢిల్లీ హైకోర్టులో 100 కోట్ల దావా! AP Government: గ్రామ పంచాయతీలకు శుభవార్త… కొత్త ఆదేశాలు జారీ!! AI Impact Summit: ఏపీకి రానున్న ఏఐ విప్లవం! టెక్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ...!

అమరావతికి పునర్జీవం.. రెండో విడత భూసమీకరణ వేగవంతం! సీఆర్‌డీఏ పరిధిలో ఏడు గ్రామాలు - 4 రోజుల్లోనే.!

రాజధాని అమరావతి భూసమీకరణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార

Published : 2025-12-02 20:57:00
AC Conditioner: ఇంటి ఏసీ ఒక్కసారిగా శబ్దం చేస్తున్నదా? ఈ 5 కారణాలు తెలుసుకుంటే చాలు!

రాజధాని అమరావతి భూసమీకరణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం వేగవంతం చేసింది. 

ఎనర్జీ రంగంలో ఒప్పందాలు 60 రోజుల్లో.. రాష్ట్రంలో 5 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల.! ఆర్టీసీకి త్వరలోనే.!

ఇందులో భాగంగా రెండో విడత భూసమీకరణకు ప్రభుత్వం పూనుకుంది. ఇదివరకు జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఆమోదించిన ప్రతిపాదనలకు అనుగుణంగా మలిదశ సమీకరణ దిశగా ముందడుగు వేసింది. రెండో విడత భూసమీకరణకు సంబంధించిన ప్రకటన (నోటిఫికేషన్) కొద్దిసేపటి కిందటే విడుదలైంది.

నాడు సాగునీటి ప్రాజెక్టుల ధ్వంసం.. నేడు ప్రగతి పథం! గోదావరి పుష్కరాల కంటే ముందే - ఆధారాలు లేవు కాబట్టే!

రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ పరిధిలోకి వచ్చే ఏడు గ్రామాల్లో తాజా భూసమీకరణ చోటు చేసుకుంది. ఈ విడతలో మొత్తం 16,666.56 ఎకరాలను ప్రభుత్వం సమీకరించనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఇదివరకే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రివర్గం ఆమోదం తెలిపిన నాలుగంటే నాలుగు రోజుల్లోనే ప్రకటన వెలువడటం ప్రభుత్వం ఎంత పట్టుదలతో ఉందో తెలియజేస్తోంది.

10 minute delivery: ఇండియా 2030లో ఉంది.. 10 నిమిషాల డెలివరీపై అమెరికా సీఈవో ఆశ్చర్యం!

మొదటి విడతలో 34,400 ఎకరాలు సేకరించిన ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ), తాజాగా 16,666.56 ఎకరాల సమీకరణతో ఈ సంఖ్య 50,000కు చేరినట్టయింది. రాజధాని నిర్మాణం కోసం మొదటి విడత భూసమీకరణలో మొత్తం 28,526 మంది రైతులు 34,400 ఎకరాలను ప్రాధికార సంస్థకు అప్పగించారు. సుమారు 16,000 ఎకరాల ప్రభుత్వ భూమితో కలుపుకొని మొత్తం 74,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం జరగనుంది.

Jiostar: రిలయన్స్ మీడియా సామ్రాజ్యం విస్తరణ..! STAR ఇప్పుడు పూర్తిగా..!

రాజధాని ప్రాంతంలో రైలు నిలుపుదల స్థానం, రైలు మార్గం, క్రీడా నగరం (స్పోర్ట్స్ సిటీ), లోపలి వలయ రహదారి (ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు) వంటి కీలక అవసరాల కోసం ఈ 16,666 ఎకరాల భూమిని ప్రభుత్వం సమీకరించనుంది. ఇందులో ప్రాధికార సంస్థ పరిధిలోకి వచ్చే వైకుంఠపురం, పెదమద్దూరు, యండ్రాయి, కర్లపూడిల్లో 7,562 ఎకరాలు ఉన్నాయి. 

Renamed: తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..! రాజ్‌భవన్ ఇకపై ఆ పేరుతో..!

అలాగే వడ్డేమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమిలో 9,104.57 ఎకరాలను ప్రభుత్వం సమీకరిస్తుంది. ఆయా గ్రామాల్లో సుమారు 3,828 ఎకరాల మేర ప్రభుత్వ భూమి ఉంది. రెండో విడతలో భాగంగా ఈ భూమి మొత్తాన్నీ కూడా ప్రభుత్వం సమీకరిస్తుంది.

కువైట్ ప్రభుత్వ సూపర్ హాలిడే షెడ్యూల్! జనవరిలో మొత్తం 6 రోజులు...

ఈ విడతలో భూములు ఇచ్చిన రైతులకు కూడా గతంలో అమలు చేసిన పరిహారాలే వర్తిస్తాయి. జరీబు (మాగాణి) భూమికి నివాస స్థలం 1,000 గజాలు, వాణిజ్య స్థలం 450 గజాలు ఇవ్వాలని గతంలోనే నిర్ణయించారు. మెట్ట భూములకు నివాస స్థలం 1,000 గజాలు, వాణిజ్య స్థలం 250 గజాలు పరిహారంగా ఇస్తుంది.

Vedamurthy Devavrat: 19ఏళ్ల కుర్రాడి అద్భుతం.. పవిత్ర కాశీలో ఘనంగా పూర్తైన పారాయణం.. మోదీ ప్రశంసలు వెల్లువ!
Samanthas engagement: సమంత ఎంగేజ్‌మెంట్ రింగ్ హాట్ టాపిక్.. ప్రపంచంలో చాలా కొద్దిమంది మాత్రమే!
Bullet Train: హైదరాబాద్–బెంగళూరు బుల్లెట్ ట్రైన్.. ఏపీలో భూ సర్వే ప్రారంభం!
రుణాల బకాయిదారులకు షాక్ - అప్పులు చెల్లించకుంటే అరెస్ట్! దివాలా చట్టం సవరణ తర్వాత హోం మంత్రిత్వ శాఖ కఠిన నిర్ణయం!
Pakistani vlogger :ఇండియా బెస్ట్.. రష్యన్ గర్ల్స్ జవాబుతో పాక్ వ్లాగర్ కెమేరా ముందే షాక్!
Indigo: జీఎస్టీ భారీ జరిమానాతో ఇండిగోకి షాక్..! ₹117 కోట్ల ITC క్లెయిమ్ తిరస్కరణ!
నాగచైతన్య పోస్ట్ టైమింగ్‌పై అభిమానుల అనుమానాలు! సమంత పెళ్లి రోజే - సోషల్ మీడియాలో చర్చ!
మొంథా తుపాను నష్టం రూ. 6,352 కోట్లు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మంత్రులు లోకేష్, అనిత భేటీ!

Spotlight

Read More →