Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం! Amaravati: మేక్ ఇన్ ఇండియా.. ఫర్ ద వరల్డ్.. క్వాంటం మ్యాప్‌లో భారత్‌ను టాప్ 5లో నిలిపిన అమరావతి ప్రాజెక్ట్.! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా.. ycp leader: అకౌంట్లో రూ.7 లక్షల కోట్లు!": వైసీపీ నేత మోసం.. బాధితుల ఫిర్యాదుతో బయటపడ్డ అసలు రంగు.. Nitish Kumar: జాతీయ రాజకీయాల్లో నితీశ్ మార్క్.. పార్లమెంటులో చర్చల స్థాయిని పెంచనున్న సీనియర్ నేత.! Lok Sabha: పెరగనున్న లోక్‌సభ సీట్లు.. 543 నుండి 816కు ఎంపీ స్థానాల పెంపు.. కేంద్రం మాస్టర్ ప్లాన్! Jagan: వైఎస్‌ డెత్‌ మిస్టరీ.. మొత్తం జగన్‌ ఖాతాలో.. దేవుడి స్క్రిప్టే ఇదేనా.! 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై.. TDP Mahanadu 2026: మహానాడుకు ముస్తాబవుతున్న ఉత్తరాంధ్ర.. వేదిక ఎంపికపై టీడీపీ హైకమాండ్ ఫోకస్! Google Data Centre: ఏపీ టెక్ చరిత్రలో నవశకం.. ఏప్రిల్ 28న గూగుల్ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! AP Property Tax Rebate 2026: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆస్తి పన్నుపై భారీ రాయితీ.. ఈ నెలాఖరు వరకు మాత్రమే ఛాన్స్! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం! Amaravati: మేక్ ఇన్ ఇండియా.. ఫర్ ద వరల్డ్.. క్వాంటం మ్యాప్‌లో భారత్‌ను టాప్ 5లో నిలిపిన అమరావతి ప్రాజెక్ట్.! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా.. ycp leader: అకౌంట్లో రూ.7 లక్షల కోట్లు!": వైసీపీ నేత మోసం.. బాధితుల ఫిర్యాదుతో బయటపడ్డ అసలు రంగు.. Nitish Kumar: జాతీయ రాజకీయాల్లో నితీశ్ మార్క్.. పార్లమెంటులో చర్చల స్థాయిని పెంచనున్న సీనియర్ నేత.! Lok Sabha: పెరగనున్న లోక్‌సభ సీట్లు.. 543 నుండి 816కు ఎంపీ స్థానాల పెంపు.. కేంద్రం మాస్టర్ ప్లాన్! Jagan: వైఎస్‌ డెత్‌ మిస్టరీ.. మొత్తం జగన్‌ ఖాతాలో.. దేవుడి స్క్రిప్టే ఇదేనా.! 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై.. TDP Mahanadu 2026: మహానాడుకు ముస్తాబవుతున్న ఉత్తరాంధ్ర.. వేదిక ఎంపికపై టీడీపీ హైకమాండ్ ఫోకస్! Google Data Centre: ఏపీ టెక్ చరిత్రలో నవశకం.. ఏప్రిల్ 28న గూగుల్ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! AP Property Tax Rebate 2026: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆస్తి పన్నుపై భారీ రాయితీ.. ఈ నెలాఖరు వరకు మాత్రమే ఛాన్స్!

Bullet Train: హైదరాబాద్–బెంగళూరు బుల్లెట్ ట్రైన్.. ఏపీలో భూ సర్వే ప్రారంభం!

భారతీయ రైల్వే దేశంలోని రైలు సదుపాయాలను ఆధునికంగా మార్చడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. వందే భారత్ రైళ్లు ప్రవేశపెట్టడం ద్వారా ఇప్పటికే వేగవంతమైన ప్రయాణా

Published : 2025-12-02 17:05:00
Vedamurthy Devavrat: 19ఏళ్ల కుర్రాడి అద్భుతం.. పవిత్ర కాశీలో ఘనంగా పూర్తైన పారాయణం.. మోదీ ప్రశంసలు వెల్లువ!

భారతీయ రైల్వే దేశంలోని రైలు సదుపాయాలను ఆధునికంగా మార్చడానికి పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటోంది. వందే భారత్ రైళ్లు ప్రవేశపెట్టడం ద్వారా ఇప్పటికే వేగవంతమైన ప్రయాణానికి నాంది పలికింది. ఇప్పుడు ప్రపంచ స్థాయి వేగంతో పరిగెత్తే బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టడానికి కీలకమైన పనులు ప్రారంభించింది. ఈ క్రమంలో కొత్తగా ప్రకటించిన హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు బుల్లెట్ రైలు కారిడార్లను వేగవంతం చేస్తోంది.

Samanthas engagement: సమంత ఎంగేజ్‌మెంట్ రింగ్ హాట్ టాపిక్.. ప్రపంచంలో చాలా కొద్దిమంది మాత్రమే!

ప్రస్తుతం రైల్వే హైదరాబాద్–బెంగళూరు బుల్లెట్ రైలు కారిడార్‌పై దృష్టి సారించింది. ఈ రెండు బుల్లెట్ ప్రాజెక్టులకు మొత్తం సుమారు 5.5 లక్షల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా. ఇందులో భాగంగా హైదరాబాద్–బెంగళూరు మార్గానికి సంబంధించిన ప్రాథమిక సర్వే మొదలైంది. ముంబై–అహ్మదాబాద్ కారిడార్లో ఇప్పటికే పనులు వేగంగా జరుగుతుండగా, దక్షిణ భారత బుల్లెట్ నెట్వర్క్ కూడా అదే దిశగా ముందుకెళ్తోంది.

Industries: వరంగల్‌కు మహర్దశ..! ₹1,700 కోట్ల పెట్టుబడులు... 12,000 ఉద్యోగాలు!

ఈ కారిడార్ మొత్తం దూరంలో 263 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో గుండా వెళ్తాయి. ట్రాక్ నిర్మాణం జరిగే ప్రాంతాల్లో మట్టిని సేకరించి పరీక్షలు చేస్తున్నారు. ఈ మట్టి బుల్లెట్ రైలు వేగాన్ని తట్టుకునేలా ఉందా, బలమైన ట్రాక్ నిర్మాణానికి అనుకూలంగా ఉందా అనే అంశాలను నిపుణులు పరిశీలిస్తున్నారు. మట్టి నమూనాలు ఈ ప్రాజెక్టులో కీలకపాత్ర పోషిస్తున్నాయి.

Railways: ఇంటర్ పాస్ అభ్యర్థులకు సూపర్ ఛాన్స్... రైల్వేలో భారీ భర్తీలు!

జియోటెక్నికల్ మరియు జియోఫిజికల్ పరీక్షల కోసం నిర్మాణ స్థలాల్లో డ్రిల్లింగ్ చేసి మట్టి, రాళ్ల నమూనాలను సేకరిస్తున్నారు. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తే బుల్లెట్ రైళ్లకు అవసరమైన ట్రాక్ నిర్మాణం ఎలా ఉండాలి? ఎక్కడ సొరంగాలు లేదా ఎలివేటెడ్ మార్గాలు కావాలి? అన్న విషయాలను ఈ పరీక్షల ద్వారానే నిర్ణయిస్తారు. ఈ దశ పూర్తైతే అసలు నిర్మాణ పనులకు మార్గం సుగమం అవుతుంది.

Earthquake: బంగాళాఖాతంలో భూకంపం.. వణికిన తీరం - రిక్టర్ స్కేలుపై 4.2 తీవ్రత!

ఈ మట్టి సర్వేలు పూర్తికావడం హైదరాబాద్–బెంగళూరు బుల్లెట్ రైలు ప్రాజెక్టు అమలులో చాలా ముఖ్యమైన ముందడుగు. ఈ కారిడార్ ద్వారా ప్రయాణ సమయం భారీగా తగ్గడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ప్రాంతాలకు అభివృద్ధి అవకాశాలు పెరుగుతాయి. మొత్తంగా, ఈ బుల్లెట్ రైలు ప్రాజెక్టు దక్షిణ భారత రవాణా వ్యవస్థను కొత్త దిశగా తీసుకెళ్లనుంది.

11 years of research: 11 ఏళ్ల పరిశోధన ఫలితం.. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న లేజర్ డిఫెన్స్!
USA Updates: ట్రంప్ మెడికల్ రిపోర్ట్ సంచలనం.. ఎంఆర్‌ఐ స్కాన్ వివరాలు వెల్లడి! 79 ఏళ్ల వయసులోనూ..
మొంథా తుపాను నష్టం రూ. 6,352 కోట్లు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మంత్రులు లోకేష్, అనిత భేటీ!
నాగచైతన్య పోస్ట్ టైమింగ్‌పై అభిమానుల అనుమానాలు! సమంత పెళ్లి రోజే - సోషల్ మీడియాలో చర్చ!
Indigo: జీఎస్టీ భారీ జరిమానాతో ఇండిగోకి షాక్..! ₹117 కోట్ల ITC క్లెయిమ్ తిరస్కరణ!

Spotlight

Read More →