Aahaar Card Update: ఆధార్‌ ఉన్న వారికి అలర్ట్‌.. అప్‌డేట్‌ చేయకపోతే ఇబ్బందులే..! UIDAI కీలక అప్‌డేట్‌!

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొంత మేర తగ్గుదల కనబడుతోంది. ఈరోజు నారాయణగిరి షెడ్ల నుండి క్యూ లైన్ కొనసాగుతోంది. గత కొన్ని రోజులతో పోలిస్తే భక్తుల సంఖ్య కొంత తగ్గినట్లు అధికారులు తెలిపారు. నిన్న వేంకటేశ్వర స్వామివారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటల సమయం పడింది. అయితే ఈరోజు సుమారు 12 గంటల వ్యవధిలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.

Jagan shock: జగన్ కి బిగ్ షాక్.. మాజీ మంత్రిపై మరో కేసు.. వైకాపా నేతలపై విచారణ వేగవంతం!

శనివారం మొత్తం 90,011 మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. వారిలో 33,328 మంది తలనీలాలు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. అలాగే భక్తులు హుండీ ద్వారా రూ.4.23 కోట్లను స్వామివారికి కానుకలుగా సమర్పించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. తిరుమలలో భక్తుల రద్దీ క్రమంగా సాధారణ స్థాయికి చేరుకుంటుందని టీటీడీ అధికారులు తెలిపారు.

Rainwater Rush: శ్రీశైలం డ్యామ్‌కు వరద ప్రవాహం తగ్గకపోవడంతో అధికారుల ఉక్కిరిబిక్కిరి!
Bonala celebrations: ఆషాఢ మాసం సందడి... రాష్ట్రంలో బోనాల వేడుకలు ఉత్సాహంగా!
TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..! నెల రోజులు కోనేరు బంద్..!
Delta Airlines: గాల్లో మంటలు.. డెల్టా బోయింగ్ విమానానికి ఎమర్జెన్సీ ల్యాండింగ్!
Greenlams Tirupati : తిరుపతికి మరో పెద్ద బహుమతి.... గ్రీన్‌ల్యామ్‌ రూ.1,147 కోట్ల భారీ పెట్టుబడి!
Thalliki Vandhanam: చిన్న తప్పుతో తల్లికి వందనం డబ్బులు దూరం..! మీరు కూడా ఉన్నారా?
Thalliki Vandhanam: చిన్న తప్పుతో తల్లికి వందనం డబ్బులు దూరం..! మీరు కూడా ఉన్నారా?
YSRCP: ముద్రగడకు అస్వస్థత..! హైదరాబాద్‌కు తరలింపు!
Deepam-2: ముందుగా డబ్బు చెల్లించకుండానే గ్యాస్ సిలిండర్లు... దీపం-2లో కొత్త మార్పులు!
Nimisha Priya: నిమిష ప్రియ వచ్చేస్తోంది! కేఏ పాల్ సంచలన ప్రకటన!
Amaravati Kirti Awards: తెలుగువారి ఆత్మగౌరవ పతాక అమరావతి.. ఎస్సీ కమీషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్
Trump: అయిదు యుద్ధ విమానాలను కూల్చేశారు! ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!