ఇది కూడా చదవండి: 

తల్లుల ఆధార్ నంబర్లు ([Aadhaar numbers]) తప్పుగా నమోదు కావడం వల్ల ఈ సమస్య తలెత్తిందని, 12 అంకెల స్థానంలో 9 అంకెలు నమోదైనట్లు తిక్కవరం హెడ్మాస్టర్ ([Headmaster]) తెలిపారు. సమస్యను పరిష్కరించి అందరికీ న్యాయం జరిగేలా చూస్తున్నట్లు చెప్పారు.

ఇక మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 67 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.10000 కోట్లకు పైగా ప్రభుత్వం జమ చేసింది. అర్హులైనవారికి రెండోసారి దరఖాస్తు ([application]) చేసుకునే అవకాశం ఇచ్చి, తాజాగా జాబితాను విడుదల చేసింది. ఈ పథకం కింద ప్రతి ఏడాది రూ.13000 చొప్పున ఇవ్వనున్నారు. అదనంగా రూ.2000 పాఠశాల అభివృద్ధికి వినియోగిస్తారు.

ఇది కూడా చదవండి: Andhra Pradesh: ఆ రైతులకు శుభవార్త! రూ. 260 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

Whatsapp group

Telegram group