Airport Lounges: ఎయిర్‌పోర్ట్ లౌంజ్‌లో ఉచిత సౌకర్యాలు! కానీ... అసలు ఖర్చు ఎవరిదో తెలుసా!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని వీరాయపాలెంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 46,85,838 మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. 

Malaysia Tour: మలేషియా బాటలో అమరావతి.. పుత్రజయ మోడల్‌పై మంత్రి ప్రత్యేక దృష్టి!

తొలివిడతలో భాగంగా ప్రభుత్వం రూ.2,342.92 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న 'పీఎం కిసాన్' పథకంతో కలిపి రైతులకు ఆర్థిక సాయం అందజేస్తారు.

Donald Trump: రష్యా వార్నింగ్.. భయంతో ట్రంప్ ఏం చేశాడంటే!

పీఎం కిసాన్ పథకం: దీని కింద కేంద్రం ఏడాదికి రూ.6 వేలు ఇస్తుంది. అన్నదాత సుఖీభవ పథకం: దీని కింద రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.14 వేలు ఇస్తుంది.

BSNL Plan: నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్! బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్ ఆఫర్.. కేవలం రూ.1 కే బోలెడన్ని బెనిఫిట్స్.. అస్సలు మిస్ చేసుకోకండి!

ఈ రెండు పథకాలను కలిపి, ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి మొత్తం రూ.20 వేల ఆర్థిక సాయం లభిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, తొలి విడతలో భాగంగా కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఒక్కో రైతుకు రూ.7 వేలు జమ చేసినట్లు తెలిపారు.

RTC: ఉచిత బ‌స్సు పథకం పేరు వైర‌ల్.. బస్ టైమింగ్స్, ఏ బస్సులు ఫ్రీ అంటే.! ఆ కార్డు ఉండాల్సిందే.!

ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని రైతులందరికీ ఆర్థికంగా అండగా నిలవడమే తమ లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ పథకం రాష్ట్ర రైతాంగానికి ఒక గొప్ప భరోసా కల్పిస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన కొంతమంది లబ్ధిదారులకు స్వయంగా చెక్కులను కూడా అందజేశారు.

Annadatha sukhibhava: అన్నదాత సుఖీభవ పథకం.. స్టేటస్‌ ఇలా చెక్ చేస్కోండి! ఒకవేళ డబ్బులు రాకపోతే ఇలా చేయండి!
USA Shooting: మరోసారి కాల్పులతో దద్దరిల్లిన అమెరికా.! ప్రజల్లో భయాందోళనలు - నలుగురు దుర్మరణం!
NH projects: నేడు రాష్ట్రానికి గడ్కరీ... 2 NHలు జాతికి అంకితం!
Government GO: ప్రభుత్వ స్కూళ్లలో ఇవి నిషేధం.. ప్రభుత్వం జీవో!
71st National Film: 71వ జాతీయ చలనచిత్ర విజేతలకు అభినందనలు... పవన్ కళ్యాణ్!