తేదీ 02-09-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 02 సెప్టెంబరు 2025 (మంగళవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీ పీలా గోవింద సత్యనారాయణ గారు (ఏపీ అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్)
2. శ్రీ పెద్దిరాజు కొల్లు గారు (ఏపీ ఫిషర్మన్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్)