71st National Film: 71వ జాతీయ చలనచిత్ర విజేతలకు అభినందనలు... పవన్ కళ్యాణ్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఒక జీవో విడుదల చేస్తూ, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలపై కీలక నిబంధనలు విధించింది. ఈ జీవో ప్రకారం, ఇకపై ప్రభుత్వ స్కూళ్లలోకి రాజకీయ నాయకులు, ఇతర వ్యక్తులు అనుమతి లేకుండా ప్రవేశించకూడదని స్పష్టం చేసింది. అలాగే, స్కూల్ ఆవరణలో రాజకీయ పార్టీల బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధించింది. విద్యార్థులపై రాజకీయ ప్రభావం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నట్లు తెలియజేసింది.

Liquor Bottels: వారికి పండగే పండగ! ఖాళీ బాటిల్స్ పై రూ.20 తగ్గింపు!

ఇంకా, విద్యార్థులకు బహుమతులు ఇవ్వాలన్నా, స్కూళ్లకు విరాళాలు అందించాలన్నా ముందు సంబంధిత అధికారుల అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. తల్లిదండ్రులు మరియు పాఠశాల నిర్వహణ సంఘం (SMC) సభ్యులను మాత్రం ఈ నిబంధనల నుండి మినహాయించింది.

Srisailam Jalasayam: శ్రీశైలం జలాశయం.. తారస్థాయికి చేరిన వరద ఉధృతి! రెండు జల విద్యుత్ కేంద్రాల్లో...

విద్యార్థుల ఫోటోలు ఎవరైనా తీసుకోవడం పూర్తిగా నిషేధించబడిందని పేర్కొంది. ఉపాధ్యాయులు లేదా విద్యార్థులను ఎవరైనా వ్యక్తిగతంగా కలవాలంటే, దానికి అనుమతి ఉండాలని, లేకపోతే అవకాశం లేదని స్పష్టం చేసింది. స్కూల్ సంబంధిత ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా, అవి నేరుగా పాఠశాల యాజమాన్యానికి లేదా సంబంధిత విద్యా శాఖ అధికారులకు అందజేయాలని తెలిపింది.

Praja Vedika: నేడు (2/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఈ జీవో ద్వారా విద్యా సంస్థల్లో నిష్పాక్షికత, విద్యార్థుల హక్కులు, భద్రత పరిరక్షించాలనే ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. పాఠశాలల వాతావరణాన్ని రాజకీయ రహితంగా ఉంచేందుకు ఈ చర్యలు చాలా కీలకంగా భావిస్తున్నారు.

Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు IMD హెచ్చరికలు జారీ!
New Bar Policy: మందుబాబులకు శుభవార్త! ఏపీలో నూతన బార్ పాలసీ!
School Fees: ABCD లు నేర్చుకోవడానికి ఇంత ఫీజ్ కట్టాలా? ఆస్తులు అమ్ముకోవాల్సిందే..
ఏపీలో నేడే అన్నదాత సుఖీభవ డబ్బులు జమ! ఆ ఆరు జిల్లాల వారికి రావు... ఎందుకంటే?
Telangana: ఆగస్టు 4న తెలంగాణలో భూకంపం..? ప్రభుత్వం ఏమి చెబుతుందంటే.! ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ
Wishes: 71వ జాతీయ అవార్డుల్లో బాలయ్యకు ఘన గౌరవం! చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ అభినందనలు..