Modi putin: పుతిన్‌ను కలవడం ఎప్పుడూ ఆనందమే.. PM మోదీ!

ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి (సెప్టెంబర్ 1) కొత్త బార్ పాలసీ అమలులోకి వచ్చింది. ఇది 2025 నుంచి 2028 వరకు మూడేళ్లపాటు కొనసాగుతుంది. ఈ కొత్త విధానం ప్రకారం బార్లు ఇకపై ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు పనిచేయడానికి అనుమతి ఉంది. గతంలో రాత్రి 11 గంటలకు బార్లు మూసివేయాల్సి ఉండేది. కొత్త విధానం వల్ల ఒక గంట అదనంగా బార్లు తెరిచి ఉంచే అవకాశం కలిగింది.

GST: జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు..! ఆగస్టులోనే రూ.1.86 లక్షల కోట్లు ప్రభుత్వ ఖజానాకు..!

దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో బార్లు ముందుగానే మూసివేయాల్సి వచ్చేది. కానీ కొత్త పాలసీతో ఇప్పుడు ముంబై, హైదరాబాద్, బెంగళూరుల తరహాలో ఏపీలో కూడా అర్ధరాత్రి 12 వరకు బార్లు నడిపే వీలుంది.

RAILWAY: రైలు ప్రయాణికులకు శుభవార్త..! విశాలమైన సీట్లు, అధిక భద్రతతో కొత్త బోగీలు..!

కొత్త బార్ పాలసీ ప్రకారం రూ.99కి అమ్మే క్వార్టర్ బాటిల్స్‌ను బార్లలో అమ్మే వీలు ఉండదు. గీతకార్మికులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 840 బార్లలో 84 బార్లను వారికి కేటాయించారు. లాటరీ విధానం ద్వారా లైసెన్సులు ఇచ్చే ప్రణాళిక ఉంది. అయితే దరఖాస్తులు తక్కువగా రావడం వల్ల లాటరీ ఎప్పుడు జరుగుతుందో అనుమానంగా మారింది.

Chandrababu Comments: వైసీపీకి చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్.. దమ్ముంటే అసెంబ్లీకి రండి - తేల్చుకుందాం! రాజంపేట పర్యటనలో..
EC: ఈసీపై పార్టీల విభేదాలు! సుప్రీంకోర్టు సీరియస్ వ్యాఖ్యలు!
IBM Quantum: రూ. 6 కోట్లతో మరో క్వాంటం కంప్యూటర్ గ్రీన్‌సిగ్నల్‌.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!
Visakhapatnam Incident: విశాఖలో కలకలం.. ప్రముఖ ఫార్మా కంపెనీ డైరెక్టర్ ఆత్మహత్య!
Lokesh comments: ఇంట్లో నాన్న.. పనిలో బాస్.. చంద్రబాబుపై లోకేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు! అంతులేని శక్తికి..
Before 18: 18 ఏళ్లు నిండకముందే బైక్ నడిపితే తల్లిదండ్రులపై రూ.లక్ష ఫైన్.. ఎక్కడో తెలుసా!
GAMA Awards: గామా అవార్డ్స్... గ్లోబల్ లెవెల్‌లో సత్తా చాటిన సినిమా !ఉత్తమ నటుడిగా ఆ స్టార్ హీరో!