ఉద్యోగులే సంస్థ బలం... టీడీపీ కార్యాలయంలో సిబ్బందికి న్యూ ఇయర్ కానుకలు! ఏపీలో వారికి తీపికబురు.. రుణమాఫీ నుంచి ఉద్యోగుల డీఏ పెంపు వరకు.. పండగ తెచ్చిన సర్కార్! ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.14 కోట్లతో కొత్తగా మరో స్టేడియం.. భూముల ధరలకు రెక్కలు! Ward Secretariat: కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం! వార్డు సచివాలయాలకు పేరు మార్పు! Interest Free Loans: ఏపీలో వారికి వడ్డీ లేని రుణాలు! 50 శాతం వరకు రాయితీ కూడా... త్వరపడండి! ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కిలో రూ.20 మాత్రమే! ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు! Municipality Upgrade: ప్రభుత్వ కీలక నిర్ణయం! ఏపీలో మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్ పెంపు.. AP Government: ఏపీలో వాళ్లందరికీ గుడ్ న్యూస్! న్యూ ఇయర్ కానుక.. ఒక్కొకరికి రూ.12 వేలు! Pensioners Issue: పెన్షన్ పెంచకపోతే ఆ పని చేస్తాం! వృద్ధుల బెదిరింపుకు తలొగ్గిన ప్రభుత్వం! Bangladeshi leader: బంగ్లా యువనేత హత్యపై ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఆరోపణలు.. హాదీ హత్య కేసులో ట్విస్ట్! ఉద్యోగులే సంస్థ బలం... టీడీపీ కార్యాలయంలో సిబ్బందికి న్యూ ఇయర్ కానుకలు! ఏపీలో వారికి తీపికబురు.. రుణమాఫీ నుంచి ఉద్యోగుల డీఏ పెంపు వరకు.. పండగ తెచ్చిన సర్కార్! ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.14 కోట్లతో కొత్తగా మరో స్టేడియం.. భూముల ధరలకు రెక్కలు! Ward Secretariat: కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం! వార్డు సచివాలయాలకు పేరు మార్పు! Interest Free Loans: ఏపీలో వారికి వడ్డీ లేని రుణాలు! 50 శాతం వరకు రాయితీ కూడా... త్వరపడండి! ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కిలో రూ.20 మాత్రమే! ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు! Municipality Upgrade: ప్రభుత్వ కీలక నిర్ణయం! ఏపీలో మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్ పెంపు.. AP Government: ఏపీలో వాళ్లందరికీ గుడ్ న్యూస్! న్యూ ఇయర్ కానుక.. ఒక్కొకరికి రూ.12 వేలు! Pensioners Issue: పెన్షన్ పెంచకపోతే ఆ పని చేస్తాం! వృద్ధుల బెదిరింపుకు తలొగ్గిన ప్రభుత్వం! Bangladeshi leader: బంగ్లా యువనేత హత్యపై ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఆరోపణలు.. హాదీ హత్య కేసులో ట్విస్ట్!

Vandebharath: ఏపీలోని ఆ రూట్‌లో కొత్త వందేభారత్! హైదరాబాద్ త్వరగా వెళ్లొచ్చు...!

2025-12-04 10:10:00
ప్రపంచంలోనే అతి పొడవైన అండర్‌వాటర్ రైలు మార్గానికి సన్నాహాలు! రెండు ఖండాలను కలిపే ప్లాన్.. ఎక్కడో తెలుసా ?

ఆంధ్రప్రదేశ్‌లో వందేభారత్ రైళ్లు వేగంగా విస్తరిస్తున్నప్పటికీ రాయలసీమ ప్రాంతం, ముఖ్యంగా కడప జిల్లా మాత్రం ఇప్పటికీ పూర్తి స్థాయి కనెక్టివిటీ అందుకోలేకపోతోంది. కడపలో ఒక్క వందేభారత్ రైలు కూడా ఆగకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో రేణిగుంట–కడప మధ్య వందేభారత్ రైలు ట్రయల్ రన్ నిర్వహించగా, అప్పటి నుంచి కడప ప్రజల్లో ఈ రైలు త్వరలోనే ప్రారంభమయ్యే ఆశ నెలకొంది. అయితే ఇప్పటికీ రైల్వే శాఖ వందేభారత్ కడప స్టాప్‌పై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో నిరాశ పెరుగుతోంది.

APTET 2025: APTET 2025 హాల్‌టికెట్ వచ్చేసింది… పరీక్షకు రెడీ అయ్యారా?

ప్రస్తుతం ఏపీలో కోస్తా జిల్లాల మీదుగా వందేభారత్ రైళ్లు బాగా నడుస్తున్నాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైళ్లు ప్రయాణికులకు సమయాన్ని గణనీయంగా ఆదా చేస్తున్నాయి. కానీ రాయలసీమలో మాత్రం కేవలం కొన్ని రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. కాచిగూడ–బెంగళూరు, సికింద్రాబాద్–తిరుపతి, విజయవాడ–చెన్నై రైళ్లు మాత్రమే అందుబాటులో ఉండగా కడప, కర్నూలు వంటి జిల్లాలకు సరైన కనెక్టివిటీ లేదు. ముఖ్యంగా కడపలో వందేభారత్ రైలు ఆగకపోవడం ప్రజలకు పెద్ద ఇబ్బందిగా మారింది.

H-1B Visa: H-1B వీసా కొత్త నియమాలు … భారత ఐటీ రంగానికి భారమవుతుందా?

స్థానికులు తరచూ ఉపయోగించే ప్రధాన మార్గాలు హైదరాబాద్–కడప, చెన్నై–కడప, తిరుపతి–కడప మార్గాలు ప్రయాణికులతో ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. చదువు, ఉద్యోగాలు, వైద్యం, మరియు తిరుమల దర్శనం కోసం ప్రతి రోజు వందలాది మంది ప్రజలు ఈ మార్గాల్లో ప్రయాణిస్తున్నారు. సికింద్రాబాద్–తిరుపతి లేదా సికింద్రాబాద్–చెన్నై మార్గాల్లో వందేభారత్ రైళ్లు కడప స్టాప్‌తో నడిస్తే ప్రయాణ సమయం భారీగా తగ్గడంతో పాటు ప్రయాణికులకు విశాలమైన సౌలభ్యం కలుగుతుందని ప్రజలు భావిస్తున్నారు.

Education: దేశ విద్యారంగంలో చారిత్రాత్మక మలుపు..! రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులే మెజారిటీ!

కడపలో మూడు ఏళ్ల క్రితమే రైల్వే ఇంజినీరింగ్ అధికారులు 130 కిలోమీటర్ల వేగానికి అనుగుణంగా ట్రాక్‌లను అప్‌గ్రేడ్ చేశారు. వందేభారత్ రైళ్లు నడిపేందుకు అవసరమైన సాంకేతిక పరమైన అర్హతలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నప్పటికీ, రైల్వే శాఖ నుంచి ఈ మార్గానికి ఎలాంటి ఆమోదం రాలేదు. ఆరు నెలల క్రితం జరిగిన ట్రయల్ రన్ విజయవంతమైనప్పటికీ సేవలు ప్రారంభించకపోవడం ప్రజల్లో సందేహాలు పెంచుతోంది.

India Tech: టెక్ రంగంలో భారత్‌కు ఓపెన్‌ఏఐ కొత్త అధ్యాయం..టీసీఎస్‌తో కీలక చర్చలు!!

ఈ నేపథ్యంను దృష్టిలో ఉంచుకుని కడప జిల్లా వాసులు, స్థానిక ప్రజాప్రతినిధులు వందేభారత్ రైలు సేవల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని, రైల్వే అధికారులను కోరుతున్నారు. సికింద్రాబాద్–చెన్నై (740 కి.మీ) మరియు సికింద్రాబాద్–తిరుపతి (625 కి.మీ) మధ్య వందేభారత్ నడవాలంటే కడపలో స్టాప్ ఇవ్వడం తప్పనిసరి అని వారు స్పష్టం చేస్తున్నారు. ఎంపీలు మరియు రాజకీయ నాయకులు దీనిపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రజలు చెబుతున్నారు. ఇప్పుడు రైల్వే శాఖ ఈ డిమాండ్‌కు ఎలా స్పందిస్తుందో, కడపకు వందేభారత్ సేవలు ఎప్పుడు అందుతాయో అన్నది ఆసక్తిగా మారింది.

Bhavanipuram: విజయవాడ భవానీపురంలో హైటెన్షన్! వాటిపై సుప్రీంకోర్టు స్టే
Andhra Pradesh: ఏపీకి మరో శుభవార్త చెప్పిన కేంద్రం! రూ.125 కోట్లు నిధులు విడుదల..
Market News: సీతారామన్ వ్యాఖ్యలతో టోబాకో షేర్లలో చురుకుదనం!!
Putin India Visit: భారత్ పర్యటనకు పుతిన్.. రక్షణ, వాణిజ్యం, ఇంధన భద్రతపై కీలక చర్చలు!!
Praja Vedika: నేడు (4/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →