ఉద్యోగులే సంస్థ బలం... టీడీపీ కార్యాలయంలో సిబ్బందికి న్యూ ఇయర్ కానుకలు! ఏపీలో వారికి తీపికబురు.. రుణమాఫీ నుంచి ఉద్యోగుల డీఏ పెంపు వరకు.. పండగ తెచ్చిన సర్కార్! ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.14 కోట్లతో కొత్తగా మరో స్టేడియం.. భూముల ధరలకు రెక్కలు! Ward Secretariat: కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం! వార్డు సచివాలయాలకు పేరు మార్పు! Interest Free Loans: ఏపీలో వారికి వడ్డీ లేని రుణాలు! 50 శాతం వరకు రాయితీ కూడా... త్వరపడండి! ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కిలో రూ.20 మాత్రమే! ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు! Municipality Upgrade: ప్రభుత్వ కీలక నిర్ణయం! ఏపీలో మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్ పెంపు.. AP Government: ఏపీలో వాళ్లందరికీ గుడ్ న్యూస్! న్యూ ఇయర్ కానుక.. ఒక్కొకరికి రూ.12 వేలు! Pensioners Issue: పెన్షన్ పెంచకపోతే ఆ పని చేస్తాం! వృద్ధుల బెదిరింపుకు తలొగ్గిన ప్రభుత్వం! Bangladeshi leader: బంగ్లా యువనేత హత్యపై ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఆరోపణలు.. హాదీ హత్య కేసులో ట్విస్ట్! ఉద్యోగులే సంస్థ బలం... టీడీపీ కార్యాలయంలో సిబ్బందికి న్యూ ఇయర్ కానుకలు! ఏపీలో వారికి తీపికబురు.. రుణమాఫీ నుంచి ఉద్యోగుల డీఏ పెంపు వరకు.. పండగ తెచ్చిన సర్కార్! ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.14 కోట్లతో కొత్తగా మరో స్టేడియం.. భూముల ధరలకు రెక్కలు! Ward Secretariat: కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం! వార్డు సచివాలయాలకు పేరు మార్పు! Interest Free Loans: ఏపీలో వారికి వడ్డీ లేని రుణాలు! 50 శాతం వరకు రాయితీ కూడా... త్వరపడండి! ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కిలో రూ.20 మాత్రమే! ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు! Municipality Upgrade: ప్రభుత్వ కీలక నిర్ణయం! ఏపీలో మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్ పెంపు.. AP Government: ఏపీలో వాళ్లందరికీ గుడ్ న్యూస్! న్యూ ఇయర్ కానుక.. ఒక్కొకరికి రూ.12 వేలు! Pensioners Issue: పెన్షన్ పెంచకపోతే ఆ పని చేస్తాం! వృద్ధుల బెదిరింపుకు తలొగ్గిన ప్రభుత్వం! Bangladeshi leader: బంగ్లా యువనేత హత్యపై ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఆరోపణలు.. హాదీ హత్య కేసులో ట్విస్ట్!

Pan card: ఇంకా లింక్ చేయలేదా.. రేపటితో పాన్ డీయాక్టివేట్!

2025-12-30 20:53:00
AP New Districts: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు... డిసెంబర్ 31 నుంచి పూర్తిస్థాయిలో...

పాన్–ఆధార్ లింక్ చేసుకునే గడువు రేపటితో (డిసెంబర్ 31) ముగియనుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటివరకు పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేయని వారు వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. గడువు దాటిన తర్వాత ఆధార్‌తో లింక్ కాని పాన్ కార్డులు ఆటోమేటిక్‌గా డీయాక్టివేట్ అవుతాయి. ఒకసారి పాన్ డీయాక్టివేట్ అయితే ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడం, బ్యాంక్ లావాదేవీలు, పెద్ద మొత్తాల ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు, షేర్లు–మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు వంటి అనేక అవసరాలకు ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే చివరి తేదీ లోపే పాన్–ఆధార్ లింక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Coconut water : చలికాలంలో కొబ్బరినీళ్లు తాగవచ్చా.. నిజాలు ఇవే!

పాన్–ఆధార్ లింక్ చేసుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ అధికారిక ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌కి వెళ్లాలి. అక్కడ హోమ్ పేజీలో కనిపించే ‘Link Aadhaar’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. పాన్ నంబర్, ఆధార్ నంబర్ వంటి వివరాలు నమోదు చేసిన తర్వాత, ఆధార్‌లో నమోదైన మొబైల్ నంబర్‌కు ఓటీపీ (OTP) వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ప్రస్తుతం పాన్–ఆధార్ లింకింగ్ కోసం కనీస ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు పేమెంట్ పూర్తైన తర్వాత మళ్లీ ‘Link Aadhaar’ సెక్షన్‌లోకి వెళ్లి వివరాలు ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫికేషన్ చేస్తే లింకింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. కొన్ని సందర్భాల్లో లింక్ అయినట్లు మెసేజ్ లేదా ఇమెయిల్ కూడా వస్తుంది.

Indian Railways News: సంక్రాంతి ప్రయాణికులకు శుభవార్త… మరో 11 ప్రత్యేక రైళ్లు, ఈ మార్గాలకు అధికంగా!!

గడువు ముగిసిన తర్వాత ఆధార్‌తో లింక్ కాని పాన్ కార్డులు చెల్లుబాటు కాకుండా డీయాక్టివేట్ అవుతాయి. అలా డీయాక్టివేట్ అయిన పాన్‌ను మళ్లీ యాక్టివేట్ చేయాలంటే రూ.1000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు, పాన్ డీయాక్టివేట్ ఉన్నంత కాలం ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయలేరు. బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయడం, డీమ్యాట్ అకౌంట్, లోన్లు తీసుకోవడం, ఆస్తి కొనుగోలు లేదా అమ్మకం వంటి కీలక ఆర్థిక లావాదేవీలకు కూడా పాన్ అవసరం కావడంతో సాధారణ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి.

New Port: ఏపీలో మరో మెగా ఓడరేవు.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!

ప్రభుత్వం పాన్–ఆధార్ లింకింగ్‌ను తప్పనిసరి చేయడంలో ప్రధాన ఉద్దేశ్యం ట్యాక్స్ వ్యవస్థలో పారదర్శకత పెంచడం, నకిలీ పాన్ కార్డులను అడ్డుకోవడం, బ్లాక్ మనీ నియంత్రణ చేయడమే. ఒకే వ్యక్తికి ఒకే గుర్తింపు ఉండేలా పాన్, ఆధార్‌ను లింక్ చేయడం ద్వారా పన్ను ఎగవేతలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే కోట్లాది మంది ఈ ప్రక్రియను పూర్తి చేసినప్పటికీ ఇంకా కొంతమంది లింక్ చేయకపోవడంతో చివరి అవకాశం ఇచ్చింది.

Battle of Galwan: బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ పై చైనా అక్కసు… భారత్ స్ట్రాంగ్ కౌంటర్

అందువల్ల ఇంకా పాన్–ఆధార్ లింక్ చేయని వారు ఆలస్యం చేయకుండా రేపటిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవడం అత్యంత అవసరం. చివరి తేదీ దాటితే అదనపు జరిమానా భారం పడటమే కాకుండా రోజువారీ ఆర్థిక కార్యకలాపాల్లో అనేక అవరోధాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే వెంటనే IT ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా పాన్–ఆధార్ లింక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

AP Pensions: వైసీపీ దుష్ప్రచారానికి చెక్… ఈ మూడు ప్రశ్నలతో పింఛన్ అర్హతపై స్పష్టత!!
ఆ జిల్లాలో 2 వేల కోడికత్తులు స్వాధీనం..!!
Toll free travel: సంక్రాంతికి హైదరాబాద్ విజయవాడ హైవేపై టోల్ ఫ్రీ ప్రయాణం.. పండుగ రద్దీకి చెక్ పెట్టే దిశగా!
Golden Visa: బహ్రెయిన్ గోల్డెన్ వీసా... వాటి అవసరం లేకుండానే లాంగ్ టర్మ్ రెసిడెన్సీ! అస్సలు మిస్ అవకండి!
తీరని వేదన.. అమెరికాలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన తెలుగు యువకుడు గుండెపోటుతో మృతి!
SBI account: SBI అకౌంట్ ఉంటే చాలు… ప్రమాదంలో ₹కోటి పరిహారం!
మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! రేపు తెల్లవారుజాము నుంచే - నిబంధనలు అతిక్రమిస్తే!
అబ్బాయిల కోసమే తయారు చేసే ఈ పచ్చడి వెనుక అసలు కథ ఇదే!!

Spotlight

Read More →