TDP Mahanadu 2026: మహానాడుకు ముస్తాబవుతున్న ఉత్తరాంధ్ర.. వేదిక ఎంపికపై టీడీపీ హైకమాండ్ ఫోకస్! Google Data Centre: ఏపీ టెక్ చరిత్రలో నవశకం.. ఏప్రిల్ 28న గూగుల్ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! AP Property Tax Rebate 2026: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆస్తి పన్నుపై భారీ రాయితీ.. ఈ నెలాఖరు వరకు మాత్రమే ఛాన్స్! AP Retired Govt Employees: ఏపీ రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అకౌంట్‌లలోకి నగదు జమ, వెంటనే చెక్ చేసుకోండి! Amaravati Capital:అమరావతిపై నీచ రాజకీయం.. చంద్రబాబు వీడియో వక్రీకరణ! వైకాపా ఫేక్ భాగోతం బట్టబయలు.! AP Govt: ఆ జిల్లా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. రూ. 14 వేల కోట్లతో రైల్వే, జాతీయ రహదారుల ప్రతిపాదనలు.! AP Govt: ₹185 కోట్లతో 130 కొత్త అంగన్‌వాడీ కేంద్రాలు.. 55,766 కేంద్రాల్లో.. అంగన్‌వాడీల రూపురేఖలు సమూల మార్పు! Nara Lokesh: పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనివార్యం! దీనిపై రాష్ట్రవ్యాప్తంగా.. Nimmala Ramanaidu: వైసీపీది విధ్వంస పాలన.. కూటమిది అభివృద్ధి బాట.. పెనుమదం సభలో మంత్రి! రూ. 4.49 కోట్లతో.. Vijay Tirunelveli Speech: వ్యక్తిగత జీవితంపై దాడిని సహించను.. విడాకుల వివాదంపై నోరు విప్పిన దళపతి విజయ్! TDP Mahanadu 2026: మహానాడుకు ముస్తాబవుతున్న ఉత్తరాంధ్ర.. వేదిక ఎంపికపై టీడీపీ హైకమాండ్ ఫోకస్! Google Data Centre: ఏపీ టెక్ చరిత్రలో నవశకం.. ఏప్రిల్ 28న గూగుల్ డేటా సెంటర్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! AP Property Tax Rebate 2026: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆస్తి పన్నుపై భారీ రాయితీ.. ఈ నెలాఖరు వరకు మాత్రమే ఛాన్స్! AP Retired Govt Employees: ఏపీ రిటైర్డ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. అకౌంట్‌లలోకి నగదు జమ, వెంటనే చెక్ చేసుకోండి! Amaravati Capital:అమరావతిపై నీచ రాజకీయం.. చంద్రబాబు వీడియో వక్రీకరణ! వైకాపా ఫేక్ భాగోతం బట్టబయలు.! AP Govt: ఆ జిల్లా అభివృద్ధికి మాస్టర్ ప్లాన్.. రూ. 14 వేల కోట్లతో రైల్వే, జాతీయ రహదారుల ప్రతిపాదనలు.! AP Govt: ₹185 కోట్లతో 130 కొత్త అంగన్‌వాడీ కేంద్రాలు.. 55,766 కేంద్రాల్లో.. అంగన్‌వాడీల రూపురేఖలు సమూల మార్పు! Nara Lokesh: పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం అనివార్యం! దీనిపై రాష్ట్రవ్యాప్తంగా.. Nimmala Ramanaidu: వైసీపీది విధ్వంస పాలన.. కూటమిది అభివృద్ధి బాట.. పెనుమదం సభలో మంత్రి! రూ. 4.49 కోట్లతో.. Vijay Tirunelveli Speech: వ్యక్తిగత జీవితంపై దాడిని సహించను.. విడాకుల వివాదంపై నోరు విప్పిన దళపతి విజయ్!

Bhavanipuram: విజయవాడ భవానీపురంలో హైటెన్షన్! వాటిపై సుప్రీంకోర్టు స్టే

విజయవాడ భవానీపురం పరిధిలోని జోజి నగర్‌లో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. న్యాయస్థానం తాజా తీర్పు ఆధారంగా లక్ష్మీ రామా కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ సభ్

Published : 2025-12-04 08:34:00
Andhra Pradesh: ఏపీకి మరో శుభవార్త చెప్పిన కేంద్రం! రూ.125 కోట్లు నిధులు విడుదల..

విజయవాడ భవానీపురం పరిధిలోని జోజి నగర్‌లో పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. న్యాయస్థానం తాజా తీర్పు ఆధారంగా లక్ష్మీ రామా కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ సభ్యులు 42 ప్లాట్లను ఖాళీ చేయించేందుకు భారీ పోలీసు భద్రతతో అక్కడికి చేరుకున్నారు. పొక్లెయిన్లను తెప్పించి మొత్తం 16 ఇళ్లను కూల్చివేశారు. ఈ చర్యతో స్థానికులు, ముఖ్యంగా మిగతా ప్లాట్ల యజమానులు తీవ్ర ఆందోళనకు గురై పోలీసులపై నిరసన వ్యక్తం చేశారు. హఠాత్తుగా జరిగిన ఈ కూల్చివేతలు ప్రాంతంలో ఆందోళన వాతావరణాన్ని మరింత పెంచాయి.

Market News: సీతారామన్ వ్యాఖ్యలతో టోబాకో షేర్లలో చురుకుదనం!!

తమ ఇళ్లను కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ బాధితులు సితార సెంటర్ సమీపంలోని బైపాస్ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సమయంలో నిరసనలో పాల్గొన్న ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించగా, పోలీసు సిబ్బంది వెంటనే అడ్డుకున్నారు. ఇక్కడి నిరసన కారణంగా రోడ్డుపై ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోవడంతో ఏసీపీ దుర్గారావు, భవానీపురం సీఐ ఉమామహేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రజలను శాంతింపజేశారు. సుప్రీంకోర్టు స్టే ఆర్డర్లు ఉన్నప్పటికీ కూల్చివేతలు కొనసాగించారని బాధితులు చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Putin India Visit: భారత్ పర్యటనకు పుతిన్.. రక్షణ, వాణిజ్యం, ఇంధన భద్రతపై కీలక చర్చలు!!

ఈ వివాదానికి దాదాపు రెండు దశాబ్దాల పాత చరిత్ర ఉంది. సుమారు 20 ఏళ్ల క్రితం స్థల యజమాని, లక్ష్మీరామా కోఆపరేటివ్ సొసైటీ మధ్య ఒక అగ్రిమెంట్ జరిగింది. అయితే సొసైటీ సభ్యులు తాము కొనుగోలు చేసిన ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. దీంతో స్థల యజమాని ఆ సమయంలో అదే భుమిని మరో 42 మంది వ్యక్తులకు విక్రయించి రిజిస్ట్రేషన్ చేసాడు. ఈ పరిణామం తర్వాత సొసైటీ సభ్యులు పదేళ్ల తర్వాత కోర్టును ఆశ్రయించారు. దీర్ఘకాల విచారణ అనంతరం ఇటీవల కోర్టు సొసైటీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ప్లాట్లను స్వాధీనం చేసుకునే చర్యలకు వారు శ్రీకారం చుట్టారు.

Praja Vedika: నేడు (4/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

కోర్టు తీర్పు నేపథ్యంలో సొసైటీ సభ్యులు నిన్న ఉదయం నుంచే కూల్చివేత చర్యలు చేపట్టారు. ఈ ప్రక్రియలో ఎటువంటి ముందస్తు సమాచారం లేకపోవడం, సుప్రీంకోర్టు స్టే ఆర్డర్ కోసం తమ న్యాయవాదులు ప్రయత్నిస్తున్నారని తెలిసినా కూడా కూల్చివేతలు కొనసాగించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇది ప్రజల్లో ఆగ్రహాన్ని మరింత పెంచింది. అనేక కుటుంబాలు ఒక్కసారిగా స్థలచ్యతకు గురవడంతో భావోద్వేగ వాతావరణం నెలకొంది.

Mega Project: ఏపీలో మరో మెగా ప్రాజెక్ట్... రికార్డు స్థాయిలో భారీ పెట్టుబడులు! ఆ ప్రాంతాల ప్రజలకు పండగే పండగ!

మరోవైపు, బాధితులు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, సాయంత్రానికి సుప్రీంకోర్టు అత్యవసరంగా స్పందించి ఇళ్ల తొలగింపు చర్యలను ఈ నెల 31 వరకు తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం రావడంతో ఉదయం నుండి భయాందోళనకు గురైన కుటుంబాలకు ఒకింత ఊరట లభించింది. ఒక్కరోజులోనే నాటకీయ మార్పులు చోటుచేసుకోవడంతో ప్రజలు కొంత ఆశాభావంతో ఉన్నారు. సమస్యపై పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని బాధితులు వెల్లడించారు.

విమాన ప్రయాణికులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా 1200 పైగా విమానాలు రద్దు! డీజీసీఏ కీలక నిర్ణయం..
ఆ కోణంలో లోతైన దర్యాప్తు జరపలేదు.. సునీత పిటిషన్‌పై ఈనెల 10న తీర్పు!
Ticket Booking: తత్కాల్ టికెట్లపై రైల్వే బిగ్ అప్‌డేట్…! ఇక నుంచి కౌంటర్‌లో కూడా ఆది తప్పనిసరి!
Cinema News: సెలబ్రిటీల మరణాలను మీమ్స్‌గా మార్చడంపై హీరోయిన్ ఆవేదన! అమ్మ మరణం గురించి మాట్లాడాలంటే..
Indian Film Industry:దీపికా వ్యాఖ్యలపై రానా స్ట్రాంగ్ కౌంటర్.. సినిమా ఉద్యోగం కాదు లైఫ్ స్టైల్!

Spotlight

Read More →