తేదీ 04-12-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ప్రముఖ నాయకుల షెడ్యూల్:
ప్రజా వేదిక షెడ్యూల్. తేదీ: 04 డిసెంబర్ 2025 (గురువారం). స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం,మంగళగిరి 1. శ్రీ కొల్లు రవీంద్ర గారు (గౌరవనీయ మంత్రి). 2. శ్రీ కర్రోతు బంగార్రాజు గారు (ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్)