Praja Vedika: నేడు (25/8) తెలుగుదేశం పార్టీ కేంద్రంలో 'ప్రజా వేదిక' కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Prajavedhika: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం "ప్రజా వేదిక" కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రి శ్రీ బి.సి. జనార్దన్ రెడ్డి గారితో పాటు ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పీలా గోవింద సత్యనారాయణ గారు ముఖ్య నాయకులుగా పాల్గొంటున్నారు. ప్రజలు తమ సమస్యలు, వినతులను నేరుగా నాయకుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది.
తేదీ 25-08-2026 (మంగళవారం)న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 25 ఆగస్టు 2026 (మంగళవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1.శ్రీ బి.సి. జనార్దన్ రెడ్డి గారు (గౌరవ మంత్రివర్యులు)
2.శ్రీ పీలా గోవింద సత్యనారాయణ గారు (ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఫైనాన్స్ & ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్)
Tags
Be the first to react
