గాంధీ వర్థంతిని అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్నాం. దేశం కోసం మహోన్నత త్యాగాలు చేసిన వారిని స్మరించుకుందాం... నాడు జాతిపిత అనుసరించిన బాటలోనే నేడు పోరాటం చేయాలి.. రాష్ట్రంలో విధ్వంస పాలనకు ముగింపు పలకాలి.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మంచికి మద్దతు పలుకుతూ రామరాజ్య స్థాపనకు కృషి చేయాలి మంచికి మద్దతు పలకడమే జాతిపితకు మనమిచ్చే అసలైన నివాళి అని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి