Voter List: పంచాయతీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభం.. ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల! AP Government: సదరం కష్టాలకు చెక్.. ఇకపై ఆన్‌లైన్‌లోనే డిజిటల్ సంతకంతో ధృవీకరణ పత్రాలు...! Andhra Pradesh: భవన నిర్మాణ కార్మికులకు శుభవార్త.. పాత సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరణ! Ugadi Gift: రైతులకు ఉగాది కానుక! మార్చి 22న మీ ఖాతాల్లోకి డబ్బులు... రెడీగా ఉండండి! AP Government: మార్చి 25 నుంచి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే! Tidco Houses: టిడ్కో దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్... డబ్బులు వెనక్కి ఇవ్వాలని సీఎం ఆదేశాలు! TamilNadu Elections 2026: విజయ్ సంచలన నిర్ణయం... సీఎం పదవి ఆఫర్‌ను కాదన్న టీవీకే! North Korea: ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ అఖండ విజయం..! ఏకంగా 99.93 శాతం ఓట్లతో రికార్డు! Gudivada: మాజీ మంత్రి కఠారి ఇంట్లో భారీ చోరీ! సీన్ చూసి పోలీసులు షాక్...! National Highway: ఏపీలో కొత్తగా నేషనల్ హైవే! రూ.1,670 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఘాట్ రోడ్డుకు కొత్త కళ! Voter List: పంచాయతీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభం.. ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల! AP Government: సదరం కష్టాలకు చెక్.. ఇకపై ఆన్‌లైన్‌లోనే డిజిటల్ సంతకంతో ధృవీకరణ పత్రాలు...! Andhra Pradesh: భవన నిర్మాణ కార్మికులకు శుభవార్త.. పాత సంక్షేమ పథకాలన్నీ పునరుద్ధరణ! Ugadi Gift: రైతులకు ఉగాది కానుక! మార్చి 22న మీ ఖాతాల్లోకి డబ్బులు... రెడీగా ఉండండి! AP Government: మార్చి 25 నుంచి సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభం.. పూర్తి వివరాలు ఇవే! Tidco Houses: టిడ్కో దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్... డబ్బులు వెనక్కి ఇవ్వాలని సీఎం ఆదేశాలు! TamilNadu Elections 2026: విజయ్ సంచలన నిర్ణయం... సీఎం పదవి ఆఫర్‌ను కాదన్న టీవీకే! North Korea: ఉత్తర కొరియాలో కిమ్ జోంగ్ ఉన్ అఖండ విజయం..! ఏకంగా 99.93 శాతం ఓట్లతో రికార్డు! Gudivada: మాజీ మంత్రి కఠారి ఇంట్లో భారీ చోరీ! సీన్ చూసి పోలీసులు షాక్...! National Highway: ఏపీలో కొత్తగా నేషనల్ హైవే! రూ.1,670 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఘాట్ రోడ్డుకు కొత్త కళ!

హాట్ హాట్ గా ఏపీ రాజకీయాలు... ఎన్నికల బరిలోకి సిద్ధమంటున్న షర్మిల!!

విజయవాడ: వైఎస్ షర్మిలా రెడ్డి APCC చీఫ్ 175 స్థానాలు 25ఎంపీ స్థానాలలో కాంగ్రెస్ పోటీ చేస్తుంది 23నుండి అన్ని జిల్లాల పర్యటన జరుగుతుంది 9 రోజులు రోజుకి మూడు జ

Published : 2024-01-21 21:18:00

విజయవాడ: వైఎస్ షర్మిలా రెడ్డి APCC చీఫ్

175 స్థానాలు 25ఎంపీ స్థానాలలో కాంగ్రెస్ పోటీ చేస్తుంది

23నుండి అన్ని జిల్లాల పర్యటన జరుగుతుంది

9 రోజులు రోజుకి మూడు జిల్లాల్లో పార్టీలో చేరికలు ఉంటాయి

24 నుండి పోటీ చేసే అభ్యర్థుల నుండి అప్లికేషన్లు తీసుకుంటాము

మణిపూర్ లో సంఘటనలు వలన దేశానికీ బీజేపీ అవసరం లేదు..

పోలవరం, అమరావతి రాజధాని, వైజాగ్ స్టిల్ ప్లాంట్ లాంటి అన్ని విషయాల్లో ఏపీకీ బీజేపీ అన్యాయం చేసింది..

వైసీపీ, టీడీపీ రెండు బీజేపీతో కుమ్మక్కు అయ్యారు..

సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here

రాష్టంలో 25 మంది ఎంపీలు బీజేపీ వాలే

రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక ఏపీకీ ప్రత్యేకహోదా ఇస్తాము

ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాకు ముఖ్యం

నేను ఎవరు వదిలిన బాణం కాదు

మహిళ కదా అని తక్కువ చేసీ మాట్లాడద్దు

తెలంగాణలో ఒక నియంతను అధికారం నుండి దించాను..

ఆంధ్రప్రదేశ్ పుట్టిన ఇల్లు.తెలంగాణ మెట్టిన ఇళ్ళు

ఏపార్టీకి నష్టం జరుగుతుందో ప్రజలే చెబుతారు

రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణలో ఒక నియంతను గద్దె దింపింది

నేను నా స్వార్ధం చూసుకోలేదు

తెలుగు ప్రజలు బాగుండాలి కాబట్టే నేను కాంగ్రెస్ లో చేరాను

రీజనల్ పార్టీ నేతలు అధికారంలోకి వస్తే నియంతలే అవుతారని చరిత్ర చెబుతోంది

ఎవరికి ఎక్కువ భయం ఉంటే వారే నన్ను విమర్శిస్తారు

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →