విజయవాడ: వైఎస్ షర్మిలా రెడ్డి APCC చీఫ్
175 స్థానాలు 25ఎంపీ స్థానాలలో కాంగ్రెస్ పోటీ చేస్తుంది
23నుండి అన్ని జిల్లాల పర్యటన జరుగుతుంది
9 రోజులు రోజుకి మూడు జిల్లాల్లో పార్టీలో చేరికలు ఉంటాయి
24 నుండి పోటీ చేసే అభ్యర్థుల నుండి అప్లికేషన్లు తీసుకుంటాము
మణిపూర్ లో సంఘటనలు వలన దేశానికీ బీజేపీ అవసరం లేదు..
పోలవరం, అమరావతి రాజధాని, వైజాగ్ స్టిల్ ప్లాంట్ లాంటి అన్ని విషయాల్లో ఏపీకీ బీజేపీ అన్యాయం చేసింది..
వైసీపీ, టీడీపీ రెండు బీజేపీతో కుమ్మక్కు అయ్యారు..
సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here
రాష్టంలో 25 మంది ఎంపీలు బీజేపీ వాలే
రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక ఏపీకీ ప్రత్యేకహోదా ఇస్తాము
ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాకు ముఖ్యం
నేను ఎవరు వదిలిన బాణం కాదు
మహిళ కదా అని తక్కువ చేసీ మాట్లాడద్దు
తెలంగాణలో ఒక నియంతను అధికారం నుండి దించాను..
ఆంధ్రప్రదేశ్ పుట్టిన ఇల్లు.తెలంగాణ మెట్టిన ఇళ్ళు
ఏపార్టీకి నష్టం జరుగుతుందో ప్రజలే చెబుతారు
రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణలో ఒక నియంతను గద్దె దింపింది
నేను నా స్వార్ధం చూసుకోలేదు
తెలుగు ప్రజలు బాగుండాలి కాబట్టే నేను కాంగ్రెస్ లో చేరాను
రీజనల్ పార్టీ నేతలు అధికారంలోకి వస్తే నియంతలే అవుతారని చరిత్ర చెబుతోంది
ఎవరికి ఎక్కువ భయం ఉంటే వారే నన్ను విమర్శిస్తారు
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి