మృతుల కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించిన టాటా గ్రూప్! ఒక్కొక్కరికి...
Fri Jun 13, 2025 08:00 India.202506131919.jpg)
గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిరిండియా విమానం జూన్ 12న మధ్యాహ్నం కొద్ది క్షణాల్లోనే కూలిపోవడం కలకలం రేపింది. ఈ విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. దురదృష్టవశాత్తు, చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు భావిస్తున్నారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ విమానంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం అహ్మదాబాద్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ప్రమాద సమయంలో 11A సీటులో ప్రయాణిస్తున్న విశ్వాస్ కుమార్ అనే ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం. ఎయిరిండియా తన సోషల్ మీడియా పేజీలను నల్ల రంగులో మార్చి, తన సంతాపాన్ని వ్యక్తం చేసింది.
ఇది కూడా చదవండి: మరో రైల్వే లైన్ కు గ్రీన్ సిగ్నల్! 3 గంటల్లో సికింద్రాబాద్! రూట్ ఇదే...!
ఈ విషాదకర ఘటనపై ఎయిరిండియా యాజమాన్యం అయిన టాటా గ్రూప్ స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ. 1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించింది. క్షతగాత్రులకు అవసరమైన అన్ని వైద్య ఖర్చులు తామే భరిస్తామని తెలియజేసింది. అంతేకాకుండా, ప్రమాదంలో నష్టపోయిన జే మెడికల్ కాలేజ్ భవనాన్ని పునర్నిర్మిస్తామని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు. ఈ సంఘటన తమను తీవ్రంగా కలిచివేసిందని, శోకం చెప్పడానికి మాటలు సరిపోవడం లేదని ఆయన పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని చెప్పారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇది కూడా చదవండి: బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! ఆ ఒక్క జిల్లాలోనే 41 గ్రామాల్లో.. హాల్ట్ స్టేషన్లు ఇవే!
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అహ్మదాబాద్ విమాన ప్రమాదం! ప్రయాణికులే కాదు... చదువుకుంటున్న డాక్టర్లు కూడా.. తెలుగు వారు?
ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! రూ.550 కోట్లతో అధునాతన క్యాన్సర్ ఆస్పత్రి!
టాటా నానో రీఎంట్రీ! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
వైసీపీకి దిమ్మదిరిగే షాక్! సాక్షి ఛానల్ పై కేసు నమోదు!
లోకేష్ కి ప్రమోషన్ ఎప్పుడు! చంద్రబాబు ఏమన్నారంటే?
దుబాయ్ ప్రభుత్వం రిక్రూట్మెంట్ డ్రైవ్! నెలకు సుమారు రూ.10 లక్షలు! వెంటనే అప్లై చేసుకోండి!
తల్లికి వందనం నిధులు విడుదల! ఇలా దరఖాస్తు చేసుకోండి.. లేకపోతే అంతే!
బ్రేకింగ్ న్యూస్! మూతపడనున్న దుబాయ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్! ఎందుకంటే?
వైసీపీ సైకోల దాడిపై మండిపడ్డ నారా లోకేశ్! జగన్ క్షమాపణ చెప్పాలి!
మంత్రి డోలా కీలక ప్రకటన! రైతులకు పండగే పండగ.. ముఖ్యంగా వారికి!
తల్లికి వందనం అర్హుల తుది జాబితా.. వారికే ఛాన్స్! తాజా నిర్ణయంతో..
హై అలర్ట్! మరో 2 రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు!
ఏపీలో ఆ ఉద్యోగులందరికీ భారీ ఊరట! ఒక్కొక్కరికి రూ.25 వేలు..
ఏపీలో తల్లికి వందనం పథకం! ఈ మూడు పనులు చేయకపోతే రూ.15వేలు కట్, ఇలా చెక్ చేస్కోండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #AirIndiaCrash #AhmedabadPlaneCrash #TataGroup #AirIndiaTragedy #AviationDisaster #ExGratiaSupport #TataCares #AirIndiaUpdate #AviationNews #Chandrasekaran #FlightAccident #EmergencyResponse #IndiaPlaneCrash #AhmedabadNews #VictimsSupport #GujaratIncident #AirIndiaTragedy2025
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.