Malaysia Tour: అమరావతి కోసం సరికొత్త ఆలోచనలు.. ప్రవాసాంధ్రులకు మంత్రి నారాయణ పిలుపు!

విశాఖపట్నంలో భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరిపించాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశాలు జారీ చేశారు. విశాఖ కార్పొరేటర్ మూర్తి యాదవ్, మాజీ సైనికులకు చెందిన భూములకు సంబంధించిన అనుమతి పత్రాల జారీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన అయ్యన్నపాత్రుడి పేరును కూడా ప్రస్తావించారు.

ఫ్రెండ్‌షిప్ డే! స్నేహానికి అంకితమైన ఒక ప్రత్యేక దినోత్సవం..

ఈ ఆరోపణలకు స్పందించిన అయ్యన్నపాత్రుడు, విశాఖ మండలం ఎండాడ-2లోని 5.10 ఎకరాల భూమికి సంబంధించి ఎన్‌ఓసీ (నిరభ్యంతర పత్రం) జారీ ప్రక్రియపై పూర్తిస్థాయి విచారణ అవసరమని మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు లేఖ రాశారు. ఆర్థిక రాజధానిగా, ఐటీ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో అత్యంత విలువైన భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని, కాబట్టి తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గతంలో కూడా తాను విశాఖలో జరిగిన భూ ఆక్రమణలపై గళం విప్పానని అయ్యన్నపాత్రుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Kashmir Encounter: కశ్మీర్‌లో భద్రతా బలగాల విజయం..! ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం!
Board examination: జిల్లాకో పరీక్షల బోర్డు ఏర్పాటు..! టెన్త్‌ పబ్లిక్ పరీక్షల మూల్యాంకనంలో తేడాలొస్తె తాట తీసుడే!
Luxury Boat Tour: గోదావరి తరహాలో లగ్జరీ బోట్ టూర్! రూట్ ఇదే.. పూర్తి వివరాలు!
APPSC Jobs: ఉద్యోగాల భర్తీలో ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం..! అసలు సంగతి తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
NH65 Expansion: ట్రాఫిక్ సమస్యలకు చెక్! ఎన్‌హెచ్ 65 విస్తరణ... ఎక్కడవరికంటే?
Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ నిధుల జమ కాలేదా..! అయితే ఇలా చేయండి..! ఆగస్టు 3 నుంచే..!
DSC Results: మెగా DSC ఫలితాలు ఎప్పుడంటే... నూతన టీచర్లు!
Defense Cluster: జగ్గయ్యపేటలో బ్రహ్మోస్‌ మిసైల్స్‌..! పరిశీలించిన కేంద్ర బృందాలు..! భారీగా ఉపాధి అవకాశాలు...!