Sports: టీ20, టెస్టుల తరహాలో వన్డే లో కూడా మార్పు..! కోహ్లీ, రోహిత్‌ల ఫిట్‌నెస్ పై సెలక్టర్ల ఆందోళన!

దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సేవలు వేగంగా విస్తరిస్తున్నాయి. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారైన ఈ సెమీ హై-స్పీడ్ రైళ్లు అధిక వేగం, ఆధునిక సౌకర్యాలు కలిగి ఉండటం వల్ల ప్రయాణికుల నుంచి మంచి స్పందన పొందుతున్నాయి. టికెట్ ధర సాధారణ రైళ్లకంటే ఎక్కువైనా, గమ్యస్థానానికి త్వరగా చేరుకోవడం, సౌకర్యవంతమైన ప్రయాణం కారణంగా డిమాండ్ పెరుగుతోంది.

Scam: వైసీపీ పాలనలో ‘ఆడుదాం ఆంధ్రా’ అవినీతి కేసు..! దర్యాప్తు నివేదిక త్వరలో ప్రభుత్వానికి..!

ఈ క్రమంలో, మరో మూడు కొత్త వందే భారత్ రైళ్లు నేడు ప్రయాణికుల కోసం ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరులో క్రాంతివీర సంగోళి రాయన్న రైల్వే స్టేషన్‌లో ఉదయం 11 గంటలకు ఈ రైళ్లకు పచ్చజెండా ఊపనున్నారు. కొత్త మార్గాలు – బెంగళూరు-బెళగావి, అజ్ని (నాగ్‌పూర్)-పూణె, అమృత్‌సర్-శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా. అదేవిధంగా బెంగళూరు మెట్రో ఎల్లో లైన్‌ను కూడా మోదీ ప్రారంభించనున్నారు, రాగిగడ్డ ఆర్వీ స్టేషన్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకు ప్రయాణించనున్నారు.

P4 కార్యక్రమానికి ప్రవాసాంధ్రుల మద్దతు! పేదల కోసం ఏకమవ్వాలని పిలుపు! స్వదేశం మన హృదయంలో..

బెళగావి-బెంగళూరు వందే భారత్ ప్రతి రోజు తెల్లవారుజామున 5:20కి బెళగావి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:50కి బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం మధ్యాహ్నం 2:20కి ప్రారంభమై రాత్రి 10:40కి బెళగావి చేరుతుంది. ఈ మార్గంలో ధార్వాడ్, హుబ్బళ్లి, హావేరి, దావణగెరె, తుమకూరు వంటి స్టేషన్లలో హాల్ట్ సౌకర్యం కల్పించారు. విస్తరిస్తున్నాయి. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో తయారైన ఈ సెమీ హై-స్పీడ్ రైళ్లు అధిక వేగం, ఆధునిక సౌకర్యాలు కలిగి ఉండటం వల్ల ప్రయాణికుల నుంచి మంచి స్పందన పొందుతున్నాయి. టికెట్ ధర సాధారణ రైళ్లకంటే ఎక్కువైనా, గమ్యస్థానానికి త్వరగా చేరుకోవడం, సౌకర్యవంతమైన ప్రయాణం కారణంగా డిమాండ్ పెరుగుతోంది.

ED: సృష్టి కేసులో ఈడీ రంగప్రవేశం.. మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభం!

ఈ క్రమంలో, మరో మూడు కొత్త వందే భారత్ రైళ్లు నేడు ప్రయాణికుల కోసం ప్రారంభం కానున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరులో క్రాంతివీర సంగోళి రాయన్న రైల్వే స్టేషన్‌లో ఉదయం 11 గంటలకు ఈ రైళ్లకు పచ్చజెండా ఊపనున్నారు. కొత్త మార్గాలు – బెంగళూరు-బెళగావి, అజ్ని (నాగ్‌పూర్)-పూణె, అమృత్‌సర్-శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా. అదేవిధంగా బెంగళూరు మెట్రో ఎల్లో లైన్‌ను కూడా మోదీ ప్రారంభించనున్నారు, రాగిగడ్డ ఆర్వీ స్టేషన్ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకు ప్రయాణించనున్నారు.

Adudam Andhra: రోజాకి బిగుస్తున్న ఉచ్చు.. 'ఆడుదాం ఆంధ్రా' స్కాం పై ముగిసిన విచారణ! ఇక జైలేనా..?

బెళగావి-బెంగళూరు వందే భారత్ ప్రతి రోజు తెల్లవారుజామున 5:20కి బెళగావి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:50కి బెంగళూరు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం మధ్యాహ్నం 2:20కి ప్రారంభమై రాత్రి 10:40కి బెళగావి చేరుతుంది. ఈ మార్గంలో ధార్వాడ్, హుబ్బళ్లి, హావేరి, దావణగెరె, తుమకూరు వంటి స్టేషన్లలో హాల్ట్ సౌకర్యం కల్పించారు.

Free Bus Scheme: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు పథకం.. 74% RTC బస్సులు మహిళల కోసం సిద్ధం!
Deworming Day celebrations: చిన్న పిల్లల పేరెంట్స్.. ఈ చిన్నపని చేయండి!
Heavy Rain: ఏపీలో వర్షం సునామీ.. పెన్నా ఉగ్రరూపం… కొట్టుకుపోయిన వంతెన! మూడు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్‌..
NMR Regestration: ప్రతి డాక్టర్‌కు ప్రత్యేక ఐడీ నంబర్‌! NMR లక్ష్యం ఇంకా అందని ద్రాక్ష!
AP Rains: రెయిన్ అలర్ట్ - రాష్ట్రంలో నేటి నుంచి భారీ వర్షాలు! ఈ ప్రాంతాల్లో ఉదయం నుంచే..!