Free bus: ఏపీలో ఉచిత బస్సు వేళ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం..! నేటి నుంచే..!

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న నేపథ్యంలో మధ్య ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇండోర్ జిల్లాలో 'నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌' విధానాన్ని అమలు చేయనుంది. ఈ నిర్ణయం 2025 ఆగస్టు 1 నుండి అమల్లోకి రానుందని అధికారులు బుధవారం ప్రకటించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్లు ధరించేలా, కార్లలో ప్రయాణించేవారు సీట్‌ బెల్టులు పెట్టుకొనేలా ఇండోర్ లోని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా పెట్రోలు బంకులకు వస్తే, వారికి ఇంధనం ఇవ్వకుండా నిరాకరించనున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్‌ ఆశిష్ సింగ్ తెలిపారు.

High Court Judges: హైకోర్టులో నలుగురు కొత్త జడ్జిల ప్రమాణస్వీకారం.. ఈ కార్యక్రమానికి..

ఆగస్టు 1 నుంచి హెల్మెట్ లేకుండా పెట్రోలు బంక్ కు వచ్చే ద్విచక్ర వాహనదారులకు ఇంధనం అందించకుండా నిరాకరించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లు ఇండోర్ జిల్లా మెజిస్ట్రేట్ ఆశిష్ సింగ్ పేర్కొన్నారు. ఈ ఆదేశాలను పాటించకపోతే, సంబంధిత పెట్రోల్ బంకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాక సంబంధిత బంకు యజమానులకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష, రూ.5వేల వరకు జరిమానా విధించ వచ్చని నిబంధనల్లో తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఇలాంటి నిర్ణయాన్ని అమలు చేయాలని అధికార యంత్రాంగం భావిస్తోంది.

Star Heroine: ప్రియుడితో అడ్డంగా దొరికిపోయిన స్టార్ హీరోయిన్! అసలు ప్లాన్ అదే!
F-35: అమెరికాలో కూలిన యుద్ధ విమానం..! ఎఫ్ 35 జెట్ క్రాష్..!
MLA arrest: జైలు నుంచి బయటకి వచ్చిన వెంటనే మాజీ ఎమ్మెల్యే మరో కేసులో అరెస్టు..! హైకోర్టు ఏమన్నదంటే..?
Jagan Nellore: నేడు నెల్లూరులో జగన్ పర్యటన... జన సమ్మేళనమా! బల ప్రదర్శన పోటీనా! వైకాపా కసరత్తు!
Tirumala: తిరుమల వెంకన్న భక్తులకు అలెర్ట్..! శ్రీవాణి దర్శనం వేళల్లో మార్పు..!
Donald Trump: భారతపై ట్రంప్ మరోసారి అసహనం... అమెరికాకు నష్టం!
Singapore Tour: ఏపీకి బ‌య‌లుదేరిన సీఎం.. సింగ‌పూర్‌లోనే ఉండిపోయిన‌ మంత్రి! ఎందుకు అంటే.?