polite language : రాజకీయ నాయకులు హుందా భాషను పాటించాలి.. వెంకయ్యనాయుడు!

మాచిలీపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్ట్ నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మూడు జిల్లాల్లో భూసమీకరణ ప్రక్రియ చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. కృష్ణా, గుంటూరు (బాపట్ల), ఎన్టీఆర్ జిల్లాల్లో భూసమీకరణ చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ భూములను ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా సేకరించనున్నారు. భూస్వాములకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం అందజేయనున్నారు. అంతేకాకుండా, భూసమీకరణ పథకంలో లబ్ధిదారులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించనున్నారు.

Salary Increment: ఏపీలో ఆ ఉద్యోగులందరికీ జీతాలు పెంపు! సుమారు 25000 వరకు...

మొత్తం 3,229.17 ఎకరాల భూమిని భూసమీకరణ ద్వారా సేకరించనున్నారు. ఇందులో కృష్ణా జిల్లా మాచిలీపట్నం మండలంలో 1,673.94 ఎకరాలు, బాపట్ల జిల్లా రెపల్లె మండలంలో 1,099.53 ఎకరాలు, ఎన్టీఆర్ జిల్లా అవనిగడ్డ మండలంలో 455.70 ఎకరాల భూములు ఉన్నాయి. భూసమీకరణ నిబంధనలు - 2015 ప్రకారం భూములు సేకరించి, తిరిగి ప్లాట్లుగా కేటాయించనున్నట్టు అధికారులు వెల్లడించారు. త్వరితగతిన పోర్టు నిర్మాణం పూర్తి చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

Nara Lokesh గారూ మా ఊరిని కాపాడండి..! మీరు దీన్ని అపొచ్చు..! బిగ్‌‌బాస్ ఫేమ్ ఆదిరెడ్డి రిక్వెస్ట్!
Amaravati: ఎవరెన్ని కుట్రలు చేసినా... మూడేళ్లలో రాజధాని తొలిదశ నిర్మాణం పూర్తి చేస్తాం! మంత్రి సవాల్..
Indian Army: అమెరికాతో ఉద్రిక్తతలు...! 1971 నాటి నిజాన్ని బయటపెట్టిన ఇండియన్ ఆర్మీ!
Hero Surya: అగరం ఫౌండేషన్‌కి 15 ఏళ్లు.. మనసును తాకిన సూర్య!
Divorce rumors Hansika : విడాకుల రూమర్స్.. ఆ ఫొటోలు డిలీట్ చేసిన హన్సిక!
Satyapal Malik: మాజీ గవర్నర్, రాజ్యసభ సభ్యుడు సత్యపాల్ మాలిక్ కన్నుమూత!
House: కేవలం రూ.100కే ఇల్లు.. ఎక్కడో తెలుసా?
Gold rates: మళ్లీ పసిడి దూకుడు.. వరుసగా రెండో రోజు బంగారం ధరలు భగ్గుమన్నాయి!