Nara Lokesh గారూ మా ఊరిని కాపాడండి..! మీరు దీన్ని అపొచ్చు..! బిగ్‌‌బాస్ ఫేమ్ ఆదిరెడ్డి రిక్వెస్ట్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమంపై ప్రధానంగా దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని టీడీపీ-జనసేన-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం, సచివాలయం మరియు హెచ్‌ఓడీ కార్యాలయాల ఉద్యోగులకు ప్రస్తుతం అమలులో ఉన్న హౌస్ రెంట్ అలవెన్స్ (House Rent Allowance) 24 శాతం వరకూ మరో ఏడాది పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ హెచ్‌ఆర్‌ఏ మొత్తం గరిష్ఠంగా రూ.25,000గా అమలులో ఉంటుంది.

Amaravati: ఎవరెన్ని కుట్రలు చేసినా... మూడేళ్లలో రాజధాని తొలిదశ నిర్మాణం పూర్తి చేస్తాం! మంత్రి సవాల్..

ఈ అలవెన్స్ 2022 జనవరి 1న ప్రారంభమై, మొదట జూన్ 2024 వరకూ అమలులో ఉండగా, అనంతరం జూన్ 2025 వరకు పొడిగించారు. ఇప్పుడు ఈ పదవిని జూలై 1, 2025 నుండి జూన్ 30, 2026 వరకూ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల సంఘాల విజ్ఞప్తి మేరకు తీసుకున్న ఈ నిర్ణయంతో సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరనుంది.

Indian Army: అమెరికాతో ఉద్రిక్తతలు...! 1971 నాటి నిజాన్ని బయటపెట్టిన ఇండియన్ ఆర్మీ!

ప్రస్తుతం అమలులో ఉన్న 11వ పీఆర్‌సీ సిఫార్సుల ప్రకారం ఈ అలవెన్స్ కొనసాగుతుంది. 12వ పీఆర్‌సీ సిఫార్సులు వచ్చిన తరువాత పరిస్థితిని సమీక్షించి మళ్లీ extension ఇవ్వాలా అన్న విషయంపై నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగుల సంక్షేమం పరంగా తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా హర్షం పొందుతోంది.

Hero Surya: అగరం ఫౌండేషన్‌కి 15 ఏళ్లు.. మనసును తాకిన సూర్య!
Divorce rumors Hansika : విడాకుల రూమర్స్.. ఆ ఫొటోలు డిలీట్ చేసిన హన్సిక!
Satyapal Malik: మాజీ గవర్నర్, రాజ్యసభ సభ్యుడు సత్యపాల్ మాలిక్ కన్నుమూత!
House: కేవలం రూ.100కే ఇల్లు.. ఎక్కడో తెలుసా?
Gold rates: మళ్లీ పసిడి దూకుడు.. వరుసగా రెండో రోజు బంగారం ధరలు భగ్గుమన్నాయి!
Viveka murder case: సీబీఐ వివేకా హత్య కేసులో కొత్త మలుపు - సుప్రీంకోర్టులో ఉత్కంఠభరిత విచారణ! అవినాష్ రెడ్డికి గట్టి దెబ్బ..