Kidney health: కిడ్నీలు సేఫ్‌గా ఉండాలంటే.. యూరిన్ ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టాలంటే.. ఈ పానీయాలు తప్పక తాగాలి!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అమరావతి రాజధాని పనులను మళ్లీ ప్రారంభించి వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే వేల ఎకరాల భూకేటాయింపులు జరిగి, కీలక భవనాల నిర్మాణ కాంట్రాక్టులు ఇవ్వడం, కొత్త సంస్థలకు ఆహ్వానాలు పంపించడం వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే, భూసమీకరణ విషయంలో కొన్ని చోట్ల ప్రభుత్వానికి సమస్యలు ఎదురవుతున్నాయి.

RRB Bank Jobs : గ్రామీణ బ్యాంకుల్లో 13 వేలకుపైగా ఖాళీలు.. యువతకు గోల్డెన్ ఆప్షన్!

ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన అధ్యక్షతన మంగళవారం జరిగిన 52వ సీఆర్డీఏ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇవ్వని కొద్దిమంది రైతుల భూములను భూసేకరణ ద్వారా తీసుకోవాలని నిర్ణయించారు.

Dulquer Salmaan: పట్టిందల్లా బంగారం అంటే ఇదేనేమో! ఏం చేసినా హిట్టు బొమ్మలే!

రైతులను ఇబ్బంది పెట్టకూడదనేది ప్రభుత్వ ఉద్దేశమని మున్సిపల్‌ శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. ఇప్పటికీ ల్యాండ్ పూలింగ్‌కి రైతులు ముందుకొస్తే స్వాగతిస్తామని చెప్పారు. దాదాపు 1,800 ఎకరాలు భూసేకరణ ద్వారా తీసుకోవడానికి సీఆర్డీఏకు అనుమతి ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇస్తే రైతులకే లాభం ఎక్కువగా ఉంటుందని మంత్రి మరోసారి రైతులకు విజ్ఞప్తి చేశారు. భూములు ఇవ్వకపోవడం వల్ల ముఖ్యమైన ప్రాజెక్టుల నిర్మాణానికి ఆటంకాలు వస్తున్నాయని ఆయన చెప్పారు. మరోవైపు ఏజీసీలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం టెండర్లు గెలిచిన సంస్థకు లెటర్ ఆఫ్ అథారిటీ జారీ చేయడానికి కూడా ఆమోదం తెలిపారు.

Water Bandh: ఆ ఏరియా ప్రజలకు అలెర్ట్! రెండు రోజులు వాటర్ బంద్!
Chandrababu Speech: ఆర్థికాభివృద్ధికి కొత్త రూటు.. చంద్రబాబు ప్రసంగంలో కీలక అంశాలు! ప్రతి 50 కిలోమీటర్ల దూరానికి..
Metro Passengers: మెట్రో ప్రయాణికుల అవస్థలు! స్టేషన్ లో చోటు లేదు... లోపలికి రాకండి! ఎందుకిలా!
Government: రైతులకు ప్రభుత్వం శుభవార్త.. వారం రోజుల్లో 27,470 టన్నుల యూరియా సరఫరా.!
Job: IBPS క్లర్క్ రిక్రూట్‌మెంట్‌ అలర్ట్! అప్లికేషన్‌లో పొరపాట్లు సరిచేసుకునే గోల్డెన్ ఛాన్స్..!
పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న రూపాయి వైద్యుడు! మన విజయవాడ లోనే...
PM Modi wishes: ప్రధాని మోదీ నుంచి పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. లక్షలాది మంది ప్రజల గుండెల్లో!