US Visa Rules: విదేశీ విద్యార్థులకు అమెరికా బిగ్ షాక్! నాలుగేళ్లలో కోర్సు ముగించకపోతే.. ట్రంప్ మరో పిడుగు!

దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాల విద్యార్థుల ఆధార్ వివరాలను వెంటనే అప్‌డేట్ చేయాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు నీట్, జేఈఈ, సీయూఈటీ వంటి జాతీయ ప్రవేశ పరీక్షలకు హాజరయ్యేటప్పుడు లేదా ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఆధార్ వివరాలు తప్పనిసరిగా సరిగా ఉండాలని స్పష్టం చేసింది.

Sports: అంతర్జాతీయ క్రీడాకారులకు శుభవార్త..! ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న బకాయిలు రిలీజ్..!

ఈ మేరకు యూఐడీఏఐ చీఫ్ భువనేశ్ కుమార్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ పంపించారు. పిల్లలు పెద్దవారవుతున్న కొద్దీ వారి వేలిముద్రలు, కనుపాపలలో మార్పులు వస్తాయని, అందువల్ల 5–7 ఏళ్ల మధ్య ఒకసారి, 15–17 ఏళ్ల మధ్య మరోసారి బయోమెట్రిక్స్‌ను తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని సూచించారు.

Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్! తిరుమలలో గుడి తలుపులు మూసివేత! ఎందుకంటే!

ఈ సేవలను పూర్తిగా ఉచితంగా అందిస్తామని యూఐడీఏఐ హామీ ఇచ్చింది. తల్లిదండ్రులకు ఎలాంటి ఖర్చు లేకుండా పాఠశాలలలోనే ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఆధార్ వివరాలు సరిగా లేకుంటే విద్యార్థులు భవిష్యత్తులో చదువు, ఉద్యోగ అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉందని యూఐడీఏఐ హెచ్చరించింది.

Iphone: భారత్‌లోనే ఐఫోన్ విడిభాగాల తయారీ..! ఏపీలో కొత్త ప్లాంట్‌కు గ్రీన్‌సిగ్నల్! ఆ జిల్లా దశ తిరిగినట్లే..!
Holiday: రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాల్లో స్కూళ్లు, కళాశాలలకు సెలవులు! ఎన్ని రోజులు అంటే!
PMVBRJY: కేంద్రం కొత్త పథకం! ఉద్యోగంలో చేరితే ఒక్కొక్కరికి రూ.15 వేలు! పూర్తి వివరాలు!
Tirupati Train: భక్తులకు శుభవార్త! తిరుపతి వెళ్లే రైలుకు అదనంగా 4 కోచ్ లు... ఈ రూట్లోనే!
Indian In US: అమెరికాలో అన్యాయంగా భారతీయుడు అరెస్ట్! 62 ఏళ్ల వయస్సులో... 47 రోజుల నరకయాతన!
AP Investments: ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.53,922 కోట్లతో భారీ పెట్టుబడులు! ఈ జిల్లాలకు మహర్దశ!
High-speed Caridar: అమరావతి మీదుగా రెండు బుల్లెట్ ట్రైన్లు.. హై స్పీడ్ కారిడార్లు! ఏపీలో 14 స్టేషన్లు.. లిస్ట్ ఇదే!