Tirupati violence: వైసీపీ నేత గ్యాంగ్ దౌర్జన్యం! తిరుపతిలో దళిత యువకుడి పై దాడి!

అమెరికా ప్రభుత్వం విధించిన అదనపు టారిఫ్‌ల కారణంగా, భారతదేశం నుంచి జరిగే దాదాపు 86 బిలియన్ డాలర్ల ఎగుమతులపై ప్రభావం పడనుంది. ఈ నిర్ణయం ముఖ్యంగా భారత్‌లోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు గట్టి దెబ్బతీయనుంది. 

Asim Munir: రెండు నెలల్లో రెండోసారి..! మళ్లీ అమెరికాకు పాక్ ఆర్మీ చీఫ్!

వస్త్రాలు, వజ్రాలు, ఆభరణాలు, సముద్ర ఉత్పత్తులు (ప్యానా, రొయ్యలు), తోలు, పాదరక్షలు, జంతు ఆధారిత ఉత్పత్తులు, రసాయనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, యంత్రాంగాల వంటి అనేక ఉత్పత్తులపై ఈ అదనపు సుంక భారం పడే అవకాశం ఉంది.

Wayside Amenities: హైవేల పక్కన ఎమినిటీ సెంటర్లు.. ప్రయాణికుల కోసం కేంద్రం కొత్త ప్రణాళిక!

అలాగే, పత్తి, మిరపకాయలు, జీడిపప్పు, మామిడిపండ్లు, బంగాళదుంపలు, చేపలు, డెయిరీ ఉత్పత్తులపై అధిక దిగుమతి సుంకాలు విధించే అవకాశముందని తెలుస్తోంది.

Modi visits China: గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి చైనాకు... ప్రధాని మోదీ!

అయితే, ఈ 25% అదనపు టారిఫ్‌ను తక్షణమే అమల్లోకి తేవడం లేదని ట్రంప్ సర్కార్ తెలిపింది. ట్రంప్ సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అమల్లోకి వచ్చిన 21 రోజుల తర్వాత, అంటే ఆగస్టు 27వ తేదీ నుంచి ఇది వర్తించనుంది. 

Second-hand car: సెకండ్ హ్యాండ్ కార్ కొనాలనుకుంటున్నారా! ఈ 5 తప్పక చెక్ చేసుకోండి!

అందువల్ల ఇప్పటికే నౌకల్లో ఎక్కిన సరుకులపై లేదా ఆగస్టు 27కు ముందుగా అమెరికా చేరుకునే ఉత్పత్తులపై ఈ అదనపు సుంకం వర్తించదు. అలాగే సెప్టెంబర్ 17 అర్ధరాత్రిలోపు మార్కెట్లోకి ప్రవేశించిన భారతీయ ఉత్పత్తులు కూడా ఈ పెరిగిన సుంకాల నుంచి మినహాయింపు పొందుతాయి.

United Airlines: అమెరికా వ్యాప్తంగా నిలిచిపోయిన వందలాది విమానాలు..! కారణం ఏంటంటే..!
Special Trains: ఏపీ మీదగా అక్కడికి ప్రత్యేక రైలు! టైమింగ్స్.. హాల్ట్ స్టేషన్లు ఇవే!
New Rationcard: కొత్త రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్! ఆ పథకాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు!
Chandrababu: మంగళగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన! ఆ మూడు కీలక పథకాలకు శ్రీకారం!
APGovt Support: ఏపీలో వారందరికీ ఉచితంగా రూ.1 లక్ష జమ! ప్రతి సంవత్సరం కూడా...