ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు భారీగా పెరిగిపోతున్నాయి. నిత్యం సాంకేతిక సమస్యలతో వైమానిక సంస్థలు తలపట్టుకుంటున్నాయి. ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో 265 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఈ ఘటన మరువక మందే మరో షాకింగ్ ఘటన జరిగింది. ఎయిర్ ఇండియా విమానాన్ని ఓ పక్షి ఢీ కొట్టింది. ఢిల్లీ నుంచి పుణే వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం మరోసారి పెను ప్రమాదం నుంచి బయటపడింది. ఢిల్లీ నుంచి పుణే వెళ్తున్న క్రమంలో మార్గమధ్యలో విమానాన్ని ఓ పక్షి ఢీ కొట్టింది. అయితే విమానం పుణేలో ల్యాండిగ్ అయిన తర్వాత ఎయిర్ పోర్టు సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించారు. ఢిల్లీ నుంచి పుణే వెళ్లాల్సిన AI-2470 నెంబర్ గల ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం ఢిల్లీ నుంచి పుణే వెళ్తున్న క్రమంలో ఓ పక్షి విమానాన్ని ఢీ కొట్టింది. అయితే ఈ విషయాన్ని పైలట్ గుర్తించకపోవడం గమనార్హం.

ఇది కూడా చదవండి: Secretariat job update: ఏపీ సచివాలయం సహా ఈ ఉద్యోగులందరికీ సర్కార్ గుడ్ న్యూస్! ప్రతీ ఏడాదీ వీరికి..

విమానం పుణేలో ల్యాండింగ్ అయ్యాక విమాన సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించారు. వెంటనే విమానం తిరుగు ప్రయాణాన్ని రద్దు చేశారు అధికారులు. విమానాన్ని పక్షి ఢీ కొన్న ఘటనను ఎయిర్ ఇండియా ప్రకటించింది. "జూన్ 20న పుణే నుంచి దిల్లీ వెళ్లాల్సిన AI-2470 విమానాన్ని ఓ పక్షి ఢీకొట్టింది. దీంతో ఆ విమాన ప్రయాణాన్ని రద్దు చేయడం జరిగింది. విమానం పుణేలో సురక్షితంగా ల్యాండింగ్ అయిన తర్వాత పక్షి ఢీ కొట్టినట్లు గుర్తించాము అని ఎయిర్ ఇండియా ఈ ఘటనపై వివరణ ఇచ్చింది. అయితే అకస్మాత్తుగా విమానం రద్దు కావడంతో ప్రయాణికులకు వసతి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా సంస్థ పేర్కొంది. ప్రయాణికులు టికెట్లను రద్దు చేసుకుంటే రీఫండ్ ఉంటుందని తెలిపింది. తిరిగి బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొంది. ప్రయాణికులను ఢిల్లీ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలిపింది. భారత్ లో ఇటీవల విమాన ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో 265 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్ లో ఓ విమానం కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. అంతేకాక ఇటీవల అనేక విమానాలు సాంకేతిక సమస్యలతో రద్దయ్యాయి. దీంతో విమాన ప్రయాణం అంటే ప్రజలు హడలెత్తిపోతున్నారు.

ఇది కూడా చదవండి: AP New Airports: ఏపీలో కొత్తగా నాలుగు ఎయిర్‌పోర్టులు.. ఈ జిల్లాలకు మహర్దశ - ఆ విమానాశ్రయానికి రూ.8వేల కోట్లు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

MLA Seats నియోజకవర్గాల విభజన పై కసరత్తు! ఆ 50 సీట్ల లిస్టు! ఏ పార్టీకి అనుకూలం.?

kuwait job vacancies: ప్రముఖ కువైట్ కంపెనీలో ఇంజనీర్లకు ఉద్యోగ అవకాశాలు! 4 లక్షల పైగా జీతం!

AP News: ఏపీలో కొత్తగా మూడో రైల్వే లైన్.. ఈ రూట్‌లోనే - ఈ జిల్లా దశ తిరిగింది! భూసేకరణ ప్రారంభం!

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగా! బోర్డ కీలక నిర్ణయం!

YSRCP: జగన్ పర్యటనలో అరాచకం.. మాజీ మంత్రిపై కేసు.. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా.!

Visa New Rules: విద్యార్థి వీసాలకు కొత్త నిబంధనలు! సోషల్ మీడియా పోస్టులపై అమెరికా కళ్లు! అవి తప్పనిసరి..

Election Commission of India: ఓటర్ కార్డు ఇక 15 రోజుల్లోనే! ఎన్నికల సంఘం కీలక నిర్ణయం!

YS Jagan: పల్నాడు జగన్ పర్యటనలో వివాదాస్పద ప్లకార్డు వ్యవహారం..! వైసీపీ కార్యకర్త అరెస్టు!

AP: ఏపీలోని టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలు ఇవే...! వీటిలో సీట్ పొందాలంటే ఎంసెట్ లో ఎంత ర్యాంక్ రావాలి..?

Zero Commission: వారికి అదిరిపోయే న్యూస్! ఇక నుండి జీరో కమిషన్ .. మొత్తం డబ్బు మీకే!

Greenfield Highway: విజయవాడ నుండి నాగపూర్‌ వరకు కొత్త‌ 4-లేన్‌ హైవే..! అక్క‌డ భూముల ధరలకు రెక్క‌లు!

Political Update: వైసీపీ నేతలకు బిగుస్తున్న ఉచ్చు! కలకత్తా పోలీసులు అదుపులో మాజీ మంత్రి!

ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

 Economy Park: ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! చంద్రబాబు మరో కీలక నిర్ణయం! రూ.1500 కోట్లతో.. 400 ఎకరాల్లో..

Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!

Lookout Notices: వైసీపీ నేతకు ఝలక్! లుక్ అవుట్ నోటీసులు జారీ! పోలీసుల కస్టడీలో.. 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group