Pawan Kalyan : అనాథ పిల్లలకు అండగా పవన్ కళ్యాణ్.. జీతం మొత్తాన్ని విరాళంగా!

ఏపీకి చెందిన గృహ విద్యుత్ వినియోగదారులకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (APERC) మరోసారి గొప్ప అవకాశాన్ని అందించింది. గృహాలలో వాడుతున్న అదనపు విద్యుత్ లోడును స్వచ్ఛందంగా క్రమబద్ధీకరించుకునేందుకు గడువును డిసెంబర్ 31, 2025 వరకు పొడిగించింది. ఇప్పటికే ఈ పథకానికి జూన్ 30 వరకూ గడువు ఇచ్చినా సరైన అవగాహన లేక చాలామంది వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు. దీంతో మరోసారి అవకాశం కల్పిస్తూ ఈ గడువును డిసెంబర్ 31 వరకూ పెంచింది.

Trump: అమెరికాకు భారత్ భారీ షాక్! కీలక ఆయుధ ఒప్పందాలకు బ్రేక్!

ఈ పథకంలో భాగంగా అదనపు లోడును క్రమబద్ధీకరించుకున్న వినియోగదారులకు 50 శాతం వరకు ఛార్జీల రాయితీ లభిస్తుంది. సాధారణంగా కిలోవాట్‌కు రూ.2,500 వరకు ఖర్చు అయ్యే విధంగా ఉండగా, ఇప్పుడు రూ.1,250 చెల్లిస్తే చాలని అధికారులు తెలిపారు. అలాగే ఈ స్కీమ్‌పై మరింత అవగాహన కల్పించేందుకు అధికారులను ఆదేశించినట్లు APERC కార్యదర్శి పేర్కొన్నారు. ఈ చర్యతో విద్యుత్ సరఫరాలో సమస్యలు తగ్గి, లో వోల్టేజ్ ఇబ్బందులు పరిష్కారమయ్యే అవకాశం ఉంది.

RTC Free Bus: ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్ అప్డేట్ తప్పనిసరి.. RTC స్పష్టం!
Film Chamber: షూటింగులు నిలిపివేయండి...! నిర్మాతలకు తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక ఆదేశాలు!
Caught by ACB: మూడువారాల్లో రిటైర్మెంట్.. రూ.25 లక్షల లంచం తీసుకుంటూ!
Diabetes: ఫ్రెంచ్ ఫ్రైస్ తినే వారికి షాక్.. తింటే డయాబెటిస్ ముప్పు!
Buildings Demolition: ఆ ప్రాంతంలో అక్రమ కట్టడాల కూల్చివేత! నోటీసులు జారీ!
Fake currency: గుంటూరు జిల్లాలో దొంగ నోట్ల కలకలం.. జనం ఆందోళన!
Minister Speech: హోటళ్లకు మంత్రి హెచ్చరిక.. నాణ్యత లోపిస్తే కఠిన చర్యలే! 44 రెస్టారెంట్లలో..
Minister Comments: పులివెందులలో హైటెన్షన్.. వైసీపీ నేతల దౌర్జన్యాలు! మంత్రి ఆగ్రహం..