Minister Speech: హోటళ్లకు మంత్రి హెచ్చరిక.. నాణ్యత లోపిస్తే కఠిన చర్యలే! 44 రెస్టారెంట్లలో..

గుంటూరులో నకిలీ నోట్ల కలకలం చెలరేగింది. నగరంలోని రత్నగిరి కాలనీలో నివసించే గోపిరెడ్డి, జ్యోతి అనే ఇద్దరు వ్యక్తులు నకిలీ ₹500 నోట్లను చలామణి చేస్తూ పట్టుబడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Minister Comments: పులివెందులలో హైటెన్షన్.. వైసీపీ నేతల దౌర్జన్యాలు! మంత్రి ఆగ్రహం..

సమాచారం ప్రకారం, వీరు మార్కెట్ ప్రాంతంలో నకిలీ నోట్లు మార్చే ప్రయత్నం చేస్తున్న సమయంలో కొన్ని మంది స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. వారిని ఆపి వివరాలు అడగగా, పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో విషయం పోలీసులకు తెలియజేశారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు.

Solar Storm Warning: ప్రపంచానికి కొత్త టెన్షన్.. దూసుకొస్తున్న ప్రళయ సౌర తుపాను! భూమి మీద మిగిలేవి అవి మాత్రమే!

ఈ క్రమంలో, వీరితో ఉన్న మరో వ్యక్తి ఒక పెద్ద బ్యాగ్‌తో అక్కడి నుండి తప్పించుకున్నాడు. అతడు తీసుకెళ్లిన బ్యాగ్‌లో కూడా నకిలీ నోట్లు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం గోపిరెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తూ, నకిలీ నోట్ల మూలం, నెట్వర్క్‌పై దర్యాప్తు చేస్తున్నారు.

GATE Exam: గేట్‌ 2026 ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది..! రాత పరీక్ష తేదీలివే!

ఈ ఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడి, పోలీసుల విచారణను గమనించారు. నకిలీ నోట్ల ముఠా రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.

Donald trump: భారత్ రైతుల ప్రయోజనాలే ప్రధానం... వాణిజ్య చర్చలకు బ్రేక్!
TDP Vs YCP: జడ్పీటీసీ ఉప ఎన్నిక రణరంగం.. ప్రతిష్టాత్మక సీటు కోసం హోరాహోరీ! టీడీపీ ఫ్లెక్సీలను తగులబెట్టిన దుండగులు..
APPLY.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 417 పోస్టులు!
TTD: నిరుద్యోగులకు టీటీడీ భారీ శుభవార్త! ఉద్యోగాల భర్తీకి..!
CBN Speech: పారిశ్రామిక వేత్తలతో సమావేశంలో చంద్రబాబు! సంపాదనతో కలగని తృప్తి సాయంతో కలుగుతుంది.! నేటి పీ4 పేదరిక నిర్మూలన కోసం..
Durga Temple: విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళుతున్నారా..! ఈ విషయం తెలుసా, వారికి మాత్రమే!