Job Notification: త్వరలోనే భారీ నోటిఫికేషన్స్! వారు సిద్ధంగా ఉండండి! పత్రాలు రెడీ చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఇకపై భూముల వ్యవహారాల్లో ఆధార్ సేవలను అందించే యూజర్ ఏజెన్సీగా రెవెన్యూ శాఖను ఎంపిక చేసింది. UIDAI, కేంద్ర ఐటీ, టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వశాఖ అనుమతితో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం జీవోలు 309, 310 జారీ చేసింది.

Toyota Corolla Cross: అయ్య బాబోయ్! టయోటా కరోల్లా క్రాస్... టెక్నాలజీ, సేఫ్టీ, స్టైల్ తో అదిరిపోయే కాంబినేషన్! లగ్జరీ లుకింగ్ తో...

ఇంతకు ముందు రైతులు ప్రైవేట్ ఏజెన్సీలకు వెళ్లి ఐరిస్ డేటా ఇవ్వాల్సి వచ్చేది. దీంతో రికార్డుల సవరణలో ఆలస్యం, ఆధార్ సీడింగ్ సమస్యల కారణంగా పంటల బీమా, పెట్టుబడి పథకాలు సకాలంలో అందేవి కాదు. చాలా మంది రైతులు అన్నదాత సుఖీభవ పథకంలో కూడా నష్టపోయారు. ఇకపై రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలోనే భూములకు ఆధార్ అనుసంధానం జరుగుతుంది.

Pawan birthday : పవన్ బర్త్‌డే గిఫ్ట్.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న OG!

ప్రతి తహశీల్దార్ కార్యాలయంలో ఆధార్ సేవల కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. రైతులు ఇకపై మండల రెవెన్యూ కార్యాలయాల్లోనే ఆధార్ సీడింగ్ చేసుకోవచ్చు. ప్రైవేటు ఏజెన్సీల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. తక్కువ ఖర్చుతోనే పనులు పూర్తవుతాయి. దీని వల్ల రైతులకు సేవలు సులభంగా అందుతాయని అధికారులు చెబుతున్నారు.

H-1B ,F-1 వీసా ఇక్కట్లు! ఇక నుండి అవి తప్పనిసరి! లేకుంటే ఇంటికే...
Teachers: ఉపాధ్యాయులకు సుప్రీంకోర్టు షాక్‌..! అది తప్పనిసరి అని క్లారిటీ!
Oman Government: ఒమాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం! సెప్టెంబర్ 7న పబ్లిక్ హాలిడే! ఎందుకో తెలుసా!
Europe Trip: యూరప్‌ వెళ్ళే ప్లాన్‌లో ఉన్నారా? అయితే జాగ్రత్త! అలా చేస్తే చెల్లించక తప్పదు భారీ మూల్యం!
People Request: మా ఊర్ల పేర్లు మార్చండి! అవమానాలు భరించలేకపోతున్నాం!
BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ సెన్సేషనల్ ఆఫర్‌..! కేవలం రూ.1కే అపరిమిత కాల్స్, డేటా, SMS!
School Holidays: విద్యార్థులకు శుభవార్త! సెప్టెంబర్‌లో వరుస సెలవుల జాతర!