Powerful frame: పవర్ఫుల్ ఫ్రేమ.. అమెరికాకు గట్టి హెచ్చరిక.. టియాంజిన్ వేదికపై చరిత్రాత్మక క్షణం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతులకు అండగా ముందుకు వస్తోంది. పశువులకు వ్యాధులు రాకుండా టీకాలు వేయడం, నట్టల నివారణ మందులు ఇవ్వడం, ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతోంది. 

Jobs: నిరుద్యోగులకు గూడ్ న్యూస్! LICలో 350 ఉద్యోగాలు..! రూ.1.69 లక్షల వరకు జీతం..!

అదనంగా మినీ గోకులం షెడ్లను రైతులకు 100% రాయితీతో ఇస్తున్నారు. పశుగ్రాసం పెంచడానికి రైతులకు విత్తనాలు రాయితీ ధరకు అందిస్తున్నారు. అలాగే సమీకృత దాణా, గడ్డి విత్తనాలను కూడా ప్రభుత్వం తక్కువ ధరకు ఇస్తోంది.

Horror Journey: ఆకాశంలో పీడకలగా జరిగిన ప్రయాణం! టాయిలెట్లు పనిచేయక... బాటిళ్లలో.. నిల్చున్న చోటనే..

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాకు అవసరమైన విత్తనాల సంఖ్యను గుర్తించి పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా హైబ్రీడ్‌ జొన్న, మొక్కజొన్న విత్తనాలను రైతులకు 75% రాయితీతో అందిస్తున్నారు. ఉదాహరణకు – జొన్న 5 కేజీల ప్యాకెట్ ధర రూ.460 ఉండగా, రైతు తన వాటాగా రూ.115 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. 

GHMC: జిహెచ్ఎంసీ కీలక నిర్ణయం! అక్రమాలకు చెక్.. రోడ్లకు డిజిటల్ ఐడి!

మొక్కజొన్న 5 కేజీల ప్యాకెట్ ధర రూ.340 ఉండగా, రాయితీ తర్వాత రైతు కేవలం రూ.85 మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. ఒక్కో రైతుకు 5 కేజీల నుంచి 20 కేజీల వరకు విత్తనాలను ఇవ్వనున్నారు.

Rains: ఏపీలో మూడు రోజులపాటు భారీ వర్షాలు..! వాతావరణ శాఖ అలర్ట్‌..!
Tax: ఏపీలో వాహనదారులకు గుడ్ న్యూస్! ఇకపై రోడ్ల వినియోగం ఆధారంగానే పన్ను..!
Mango Farmers: ఏపీ లో రైతులకు శుభవార్త! మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయ్!
Earthquake: భారీ భూకంపం! రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత... 9 మంది మృతి!
Red Moon: సెప్టెంబర్ 7న అస్సలు మిస్ అవ్వకండి! ఆకాశంలో అద్భుతం! దశాబ్దాల తర్వాత ఇంత ఎక్కువసేపు!
Farmers Alert: రైతులకు బిగ్ అలెర్ట్! ఈ ఒక్క నెల ఛాన్స్... త్వరపడండి!