YCP EX-MLA: మాజీ ఎమ్మెల్సీ కి బిగుస్తున్న ఉచ్చు! మరో కేసు నమోదు!

ఆదివారం ఉదయం బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని సత్యకృష్ణ గ్రానైట్ క్వారీలో ఘోర ప్రమాదం జరిగింది. బండరాళ్లు ఒక్కసారిగా విరిగిపడటంతో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. ప్రమాద సమయంలో మొత్తం 16 మంది కార్మికులు పనిచేస్తున్నారు.

Toyota Innova Crysta: 7 సీటర్ల ఎంఫీవీ ఇప్పుడు 39 కిలోమీటర్ల మైలేజ్‌తో…! ధర ఎంత అంటే..!

ఈ ప్రమాదంలో నాలుగు మృతదేహాలను వెలికి తీయగా, బండరాళ్ల కింద చిక్కుకున్న మరో ఇద్దరి మృతదేహాలను బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తీవ్రంగా గాయపడిన పది మంది కార్మికులను మెరుగైన చికిత్స కోసం నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతులు ఒడిశాకు చెందినవారుగా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

BIG BREAKING: మాజీ మంత్రి కొడాలి నానికి బిగ్ షాక్.. మరో కేసు నమోదు!

ప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆరా

YCP Shock: మళ్లీ పోలీస్ కస్టడీకి మాజీ మంత్రి.. మరో రెండు రోజులపాటు విచారణ!

ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఘటన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని, ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన ఆదేశించారు.

Dharmasthala: ధర్మస్థలలో బయటపడుతున్న అస్థిపంజరాలు..! సిట్ దర్యాప్తులో షాకింగ్ నిజాలు!
Ayyananapatrdud Letter: విశాఖ భూముల లూటీపై ఆగ్రహం.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ అయ్యన్న డిమాండ్!
Malaysia Tour: అమరావతి కోసం సరికొత్త ఆలోచనలు.. ప్రవాసాంధ్రులకు మంత్రి నారాయణ పిలుపు!
ఫ్రెండ్‌షిప్ డే! స్నేహానికి అంకితమైన ఒక ప్రత్యేక దినోత్సవం..
Kashmir Encounter: కశ్మీర్‌లో భద్రతా బలగాల విజయం..! ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం!
Board examination: జిల్లాకో పరీక్షల బోర్డు ఏర్పాటు..! టెన్త్‌ పబ్లిక్ పరీక్షల మూల్యాంకనంలో తేడాలొస్తె తాట తీసుడే!