Liquor Rates: మందుబాబులకు గట్టి షాక్... భారీగా ధరలు పెంపు... రూ. 80 వరకు!! జూన్ 15 నుండి అమలు...!! Income Tax: ఐటీఆర్ ఫైలింగ్: 2026-27 అసెస్మెంట్ ఇయర్‌కు కొత్త గడువులు ఖరారు.. మిస్ అయితే జరిమానా తప్పదు! MSME: కూటమి ప్రభుత్వంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు! Gold Rates: భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈ రోజు రేట్లు ఇలా...!! Vijayawada Airport: బెజవాడ టూ కాశీ డైరెక్ట్ ఫ్లైట్.. కేవలం 2 గంటల్లోనే బాబా దర్శనం, టికెట్ ధర ఎంతంటే! RBI: నేడు ఆర్బీఐ ద్రవ్య విధానం ప్రకటన.. వడ్డీ రేట్లపై సర్వత్రా ఆసక్తి! NRI Investment: ప్రవాస భారతీయులకు ఆర్‌బీఐ బంపర్ ఆఫర్.. స్టాక్ మార్కెట్ పెట్టుబడి పరిమితులు పెంచుతూ నిర్ణయం! Interest Rates: మారబోని ఇళ్ల లోన్లు, కార్ లోన్ల వడ్డీ రేట్లు.. సామాన్యులకు ఊరటనిచ్చిన ఆర్‌బీఐ పాలసీ! Stock Market: ఆర్బీఐ పాలసీ ఎఫెక్ట్: కీలక వడ్డీ రేట్లు యథాతథం.. లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు! Immigration: విదేశీ పౌరులకు కేంద్రం షాక్.. వీసా రిజిస్ట్రేషన్ నిబంధనలను కఠినతరం! Liquor Rates: మందుబాబులకు గట్టి షాక్... భారీగా ధరలు పెంపు... రూ. 80 వరకు!! జూన్ 15 నుండి అమలు...!! Income Tax: ఐటీఆర్ ఫైలింగ్: 2026-27 అసెస్మెంట్ ఇయర్‌కు కొత్త గడువులు ఖరారు.. మిస్ అయితే జరిమానా తప్పదు! MSME: కూటమి ప్రభుత్వంలో పారిశ్రామికాభివృద్ధి పరుగులు.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు! Gold Rates: భారీగా తగ్గిన బంగారం ధరలు... ఈ రోజు రేట్లు ఇలా...!! Vijayawada Airport: బెజవాడ టూ కాశీ డైరెక్ట్ ఫ్లైట్.. కేవలం 2 గంటల్లోనే బాబా దర్శనం, టికెట్ ధర ఎంతంటే! RBI: నేడు ఆర్బీఐ ద్రవ్య విధానం ప్రకటన.. వడ్డీ రేట్లపై సర్వత్రా ఆసక్తి! NRI Investment: ప్రవాస భారతీయులకు ఆర్‌బీఐ బంపర్ ఆఫర్.. స్టాక్ మార్కెట్ పెట్టుబడి పరిమితులు పెంచుతూ నిర్ణయం! Interest Rates: మారబోని ఇళ్ల లోన్లు, కార్ లోన్ల వడ్డీ రేట్లు.. సామాన్యులకు ఊరటనిచ్చిన ఆర్‌బీఐ పాలసీ! Stock Market: ఆర్బీఐ పాలసీ ఎఫెక్ట్: కీలక వడ్డీ రేట్లు యథాతథం.. లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లు! Immigration: విదేశీ పౌరులకు కేంద్రం షాక్.. వీసా రిజిస్ట్రేషన్ నిబంధనలను కఠినతరం!

దేశంలోనే అతి పొడవైన సముద్రపు వంతెన... నేడే ప్రారంభం

ముంబయి: దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్ రాకపోకలకు సిద్ధమైంది. అటల్ సేతు గా పిలుస్తోన్న దీన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోద

Published : 2024-01-12 05:22:00

ముంబయి: దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్ రాకపోకలకు సిద్ధమైంది. అటల్ సేతు గా పిలుస్తోన్న దీన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించనున్నారు.

ముంబయిలోని సేవ్రీ నుంచి రాస్గఢ్ జిల్లాలోని నవా షేవాను కలుపుతూ రూ.21,200 కోట్ల వ్యయంతో ఆరు లేన్లుగా నిర్మించారు. మొత్తం పొడవు దాదాపు 22 కి.మీలు కాగా.. 16 కి.మీలకు పైగా అరేబియా సముద్రంపై ఉంటుంది.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఈ వంతెన వీడియో, ఫొటోలను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన 'ఎక్స్' వేదికగా షేర్ చేశారు. "ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్ కు సంబంధించి రాత్రిపూట తీసిన వీడియో ఇది. నిపుణులైన ఇంజినీరింగ్ బృందం కష్టానికి, నిబద్ధతకు నిదర్శనం. దీని నిర్మాణంతో అనుసంధానం, వాణిజ్యం మెరుగుపడనున్నాయి. ఈ గోల్డెన్ రిబ్బన్ పై ప్రయాణించేందుకు వేచి చూస్తున్నా” అని ట్వీట్ చేశారు.

తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి  సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా  దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →