Trumps warning: లేట్ కాకముందే డీల్ చేసుకో.. క్యూబాకు ట్రంప్ వార్నింగ్...టారిఫ్స్ షాక్.. TNలో 30 లక్షల ఉద్యోగాలు రిస్క్‌లో! దేశంలోనే తొలిసారి.. ఆ రంగానికి ప్రత్యేక బడ్జెట్ - ఇక ప్రతి చుక్కకూ లెక్క! ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం.. World News: వెనిజులాకు నేనే అధ్యక్షుడిని..ట్రంప్ సంచలన ప్రకటన!! APCO Latest news: ఏపీ చేనేతలకు పండుగ శుభవార్త.. అంత మొత్తం అకౌంట్లలోకి డబ్బులు జమ.!! Pending Bills: గత ప్రభుత్వంలో పెండింగ్‌లో పెట్టిన బిల్లులపై.. మంత్రి పయ్యావుల స్పష్టత..!! World Politics: ఆ దేశంలో ఇంటర్నెట్ పునరుద్ధరణ కోసం మస్క్‌తో మాట్లాడతా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..!! ISRO: నేడు ఇస్రో కీలక రాకెట్ ప్రయోగం..! ఉదయం 10:17కి నింగిలోకి PSLV.. దేశ భద్రతకు మరో కవచం! AP Budget: ఏపీ బడ్జెట్‌కు మాస్టర్ ప్లాన్..! సీఎం చంద్రబాబు ప్రీ–బడ్జెట్ కీలక భేటీ..! Highway: ఏపీ అభివృద్ధికి మరో మైలురాయి..! 6 రోజుల్లో 52 కి.మీ… వరల్డ్ రికార్డ్ రహదారి! ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.! Trumps warning: లేట్ కాకముందే డీల్ చేసుకో.. క్యూబాకు ట్రంప్ వార్నింగ్...టారిఫ్స్ షాక్.. TNలో 30 లక్షల ఉద్యోగాలు రిస్క్‌లో! దేశంలోనే తొలిసారి.. ఆ రంగానికి ప్రత్యేక బడ్జెట్ - ఇక ప్రతి చుక్కకూ లెక్క! ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం.. World News: వెనిజులాకు నేనే అధ్యక్షుడిని..ట్రంప్ సంచలన ప్రకటన!! APCO Latest news: ఏపీ చేనేతలకు పండుగ శుభవార్త.. అంత మొత్తం అకౌంట్లలోకి డబ్బులు జమ.!! Pending Bills: గత ప్రభుత్వంలో పెండింగ్‌లో పెట్టిన బిల్లులపై.. మంత్రి పయ్యావుల స్పష్టత..!! World Politics: ఆ దేశంలో ఇంటర్నెట్ పునరుద్ధరణ కోసం మస్క్‌తో మాట్లాడతా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..!! ISRO: నేడు ఇస్రో కీలక రాకెట్ ప్రయోగం..! ఉదయం 10:17కి నింగిలోకి PSLV.. దేశ భద్రతకు మరో కవచం! AP Budget: ఏపీ బడ్జెట్‌కు మాస్టర్ ప్లాన్..! సీఎం చంద్రబాబు ప్రీ–బడ్జెట్ కీలక భేటీ..! Highway: ఏపీ అభివృద్ధికి మరో మైలురాయి..! 6 రోజుల్లో 52 కి.మీ… వరల్డ్ రికార్డ్ రహదారి! ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.!

Pending Bills: గత ప్రభుత్వంలో పెండింగ్‌లో పెట్టిన బిల్లులపై.. మంత్రి పయ్యావుల స్పష్టత..!!

2026-01-12 10:07:00
హోండా యాక్టివా vs టీవీఎస్ జూపిటర్ - రెండింటిలో ఏ స్యూటీ కొనడం బెస్ట్! ధర, ఫీచర్లు తెలుసుకోండి.. నమ్మకానికి మరో పేరు!

2014 నుంచి 2019 మధ్యకాలంలో అమలైన నీరు–చెట్టు కార్యక్రమానికి సంబంధించిన పెండింగ్ బిల్లుల (Pending Bills)  విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తుంది. గత కొన్నేళ్లుగా కాంట్రాక్టర్లు, ఇరిగేషన్ శాఖ అధికారులు ఎదురుచూస్తున్న చెల్లింపులను వేగవంతం చేయడమే లక్ష్యంగా ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే పాత బిల్లుల్లో పెద్ద భాగాన్ని క్లియర్ చేసిన ప్రభుత్వం, తాజాగా వచ్చిన బిల్లులను కూడా ప్రాసెస్‌లో పెట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

Highway: ఏపీ అభివృద్ధికి మరో మైలురాయి..! 6 రోజుల్లో 52 కి.మీ… వరల్డ్ రికార్డ్ రహదారి!

ఈ అంశంపై ముఖ్యమంత్రి సూచనల మేరకు తరచూ సమీక్షలు నిర్వహిస్తున్న ఆర్థిక శాఖ, నీరు–చెట్టు బిల్లుల చెల్లింపులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) ఇవాళ మరోసారి సంబంధిత శాఖల ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఫైనాన్స్, ఇరిగేషన్, జీఎస్టీ శాఖల అధికారులు పాల్గొని తాజా పరిస్థితిని మంత్రికి వివరించారు.

AP Budget: ఏపీ బడ్జెట్‌కు మాస్టర్ ప్లాన్..! సీఎం చంద్రబాబు ప్రీ–బడ్జెట్ కీలక భేటీ..!

అధికారుల నివేదికల ప్రకారం, గతంలోనే సుమారు రూ.800 కోట్ల మేర నీరు–చెట్టు బిల్లులకు ప్రభుత్వం చెల్లింపులు చేసింది. తాజాగా ఆ మొత్తాన్ని మరింత పెంచుతూ మొత్తం రూ.840 కోట్ల వరకు బిల్లులు క్లియర్ చేసినట్లు మంత్రికి వివరించారు. దీంతో చాలా కాలంగా ఎదురుచూస్తున్న కాంట్రాక్టర్లకు ఊరట లభించినట్లైంది. ఇదిలా ఉండగా, ఈ వారంలోనే ఆన్‌లైన్‌లో అప్లోడ్ అయిన దాదాపు రూ.40 కోట్ల విలువైన బిల్లులను కూడా ఆర్థిక శాఖ ప్రాసెస్‌లోకి తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు.

Ambhani: భారత అభివృద్ధికి రిలయన్స్ బూస్ట్..! రూ.7 లక్షల కోట్ల పెట్టుబడి ప్రణాళిక!

అయితే (Andhra Pradesh Government) కొంత మొత్తం బిల్లులు ఆర్థిక శాఖకు చేరకుండా పెండింగ్‌లోనే ఉన్నట్లు సమావేశంలో వెల్లడైంది. దాదాపు రూ.60 కోట్ల విలువైన బిల్లులు జీఎస్టీ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సాంకేతిక సమస్యల కారణంగా ఆమోద దశకు చేరలేకపోతున్నాయని అధికారులు తెలిపారు. ఈ అంశంపై స్పందించిన మంత్రి పయ్యావుల, ఈ సమస్యను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని స్పష్టం చేశారు.

ISRO: నేడు ఇస్రో కీలక రాకెట్ ప్రయోగం..! ఉదయం 10:17కి నింగిలోకి PSLV.. దేశ భద్రతకు మరో కవచం!

జీఎస్టీ రిజిస్ట్రేషన్ (GST Issues) సమస్యల వల్ల బిల్లులు ఆగిపోకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఇందుకోసం (Irrigation Bills) ఇరిగేషన్ ఈఈ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కౌంటర్లలో ఇరిగేషన్ శాఖతో పాటు జీఎస్టీ శాఖ అధికారులు కూడా అందుబాటులో ఉండి, బిల్లులకు సంబంధించిన సాంకేతిక అడ్డంకులను వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

Science Awards 2025:భారత సంతతి గణిత శాస్త్రవేత్త నళిని జోషికి ఎన్‌ఎస్‌డబ్ల్యూ సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు...!

రూ.60 కోట్ల మేర పెండింగ్‌లో ఉన్న బిల్లులను కూడా చెల్లించేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు. కేవలం సాంకేతిక కారణాల వల్లే ఈ బిల్లులు ఆలస్యం అవుతున్నాయని, ఆ సమస్యలు తొలగిన వెంటనే చెల్లింపులు చేపడతామని ఆయన తెలిపారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ల సమస్యను వేగంగా పరిష్కరించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు.

Celebrity Couple: గోల్డెన్ గ్లోబ్ వేదికపై ప్రేమకథకు క్లైమాక్స్.. కైలీ జెన్నర్‌ను ఉద్దేశించి హాలీవుడ్ హీరో సంచలన మాటలు!!!
Security Alert: సరిహద్దులో పాక్ డ్రోన్ల కలకలం! జమ్మూకశ్మీర్‌లో హై అలర్ట్!
TeluguCinema: ఫస్ట్ హాఫ్ నుంచే క్లారిటీ వచ్చింది.. 90 ల నాటి మెగాస్టార్.. మన శంకర్ ప్రసాద్ గారు రివ్యూ...!!!
World Politics: ఆ దేశంలో ఇంటర్నెట్ పునరుద్ధరణ కోసం మస్క్‌తో మాట్లాడతా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..!!

Spotlight

Read More →