Vadapalli Temple: వాడపల్లిలో భక్తుల జాతర... ఎండను సైతం లెక్కచేయని గోవింద నామస్మరణ! Tirumala: మే నెలలో తిరుమల ఆధ్యాత్మిక శోభ - విశేష పర్వదినాల జాబితా విడుదల! Brahmotsavam 2026: నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు: పోస్టర్లు ఆవిష్కరించిన టీటీడీ ఈవో!! Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి దర్శన టికెట్లు - టీటీడీ సరికొత్త ప్రణాళిక! Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల ప్రభంజనం... శిలాతోరణం వరకు క్యూలైన్ల తాకిడి! దర్శనం టైమింగ్స్... Replica of Tirumala: అమరావతిలో తిరుమల ప్రతిరూపం.... రూ. 260 కోట్లతో రెండో ప్రకారం నిర్మాణం! Tirumala Latest Updates: తిరుమలలో శ్రీవారి దర్శన అప్‌డేట్స్... 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. క్యూ లైన్ల పర్యవేక్షణకు అధునాతన వ్యవస్థ! Kedarnath 2026: 6 నెలల తర్వాత తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. Tirumala Latest Update: తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. 6 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం! Vadapalli Temple: వాడపల్లిలో భక్తుల జాతర... ఎండను సైతం లెక్కచేయని గోవింద నామస్మరణ! Tirumala: మే నెలలో తిరుమల ఆధ్యాత్మిక శోభ - విశేష పర్వదినాల జాబితా విడుదల! Brahmotsavam 2026: నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామి బ్రహ్మోత్సవాలు: పోస్టర్లు ఆవిష్కరించిన టీటీడీ ఈవో!! Vijayawada Airport: విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీవారి దర్శన టికెట్లు - టీటీడీ సరికొత్త ప్రణాళిక! Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల ప్రభంజనం... శిలాతోరణం వరకు క్యూలైన్ల తాకిడి! దర్శనం టైమింగ్స్... Replica of Tirumala: అమరావతిలో తిరుమల ప్రతిరూపం.... రూ. 260 కోట్లతో రెండో ప్రకారం నిర్మాణం! Tirumala Latest Updates: తిరుమలలో శ్రీవారి దర్శన అప్‌డేట్స్... 5 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు! TTD: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. క్యూ లైన్ల పర్యవేక్షణకు అధునాతన వ్యవస్థ! Kedarnath 2026: 6 నెలల తర్వాత తెరుచుకున్న కేదార్‌నాథ్ తలుపులు.. Tirumala Latest Update: తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ.. 6 గంటల్లో శ్రీవారి సర్వదర్శనం!

TTD News: తిరుమలలో భక్తులకు శుభవార్త.. వేగవంతమైన స్వామివారి దర్శనం..!!

తిరుమలలో  (12-01-2026) భక్తుల రద్దీ సాధారణ స్థాయిలోనే కొనసాగుతోంది. రోజువారీగా లక్షల మంది భక్తులు వచ్చే ఈ పవిత్ర క్షేత్రంలో, ఈ రోజు పరిస్థితి భక్తులకు కొంత

Published : 2026-01-12 10:34:00
AP Budget: ఏపీ బడ్జెట్‌కు మాస్టర్ ప్లాన్..! సీఎం చంద్రబాబు ప్రీ–బడ్జెట్ కీలక భేటీ..!

తిరుమలలో  (12-01-2026) భక్తుల రద్దీ సాధారణ స్థాయిలోనే కొనసాగుతోంది. రోజువారీగా లక్షల మంది భక్తులు వచ్చే ఈ పవిత్ర క్షేత్రంలో, ఈ రోజు పరిస్థితి భక్తులకు కొంత ఊరట కలిగించేలా ఆలయ నిర్వహణలు  తెలిపారు. స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు శాంతియుతంగా క్యూలలో నిలబడి తమ వంతు కోసం వేచి చూస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా  తొక్కిసలాట లేకుండా భద్రతా ఏర్పాట్లు చక్కగా కొనసాగుతున్నాయి అధికారులు తెలుపుతున్నారు.

Ambhani: భారత అభివృద్ధికి రిలయన్స్ బూస్ట్..! రూ.7 లక్షల కోట్ల పెట్టుబడి ప్రణాళిక!

ఉచిత దర్శనం కోసం ప్రస్తుతం నాలుగు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు సగటున 2 నుంచి 4 గంటల సమయం పడుతోంది. ఇది సాధారణ రోజులతో పోలిస్తే కొంత తక్కువగానే ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలతో వచ్చిన భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. తాగునీరు, అన్నప్రసాదం, వైద్య సేవలు అందుబాటులో ఉంచి భక్తుల అవసరాలను తీర్చుతున్నారు.

ISRO: నేడు ఇస్రో కీలక రాకెట్ ప్రయోగం..! ఉదయం 10:17కి నింగిలోకి PSLV.. దేశ భద్రతకు మరో కవచం!

300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్ తీసుకున్న భక్తులకు ఒక గంట నుంచి మూడు గంటల లోపే దర్శనం పూర్తవుతోంది. దీనివల్ల తక్కువ సమయంలో స్వామివారిని దర్శించుకోవాలని అనుకునే భక్తులు ఈ మార్గాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. అలాగే ముందుగానే సర్వదర్శనం టోకెన్ పొందిన భక్తులకు రెండు నుంచి నాలుగు గంటల సమయం పడుతోంది. ఈ టోకెన్ విధానం వల్ల ఆలయ ప్రాంగణంలో క్రమబద్ధత పెరిగిందని చెప్పవచ్చు.

Science Awards 2025:భారత సంతతి గణిత శాస్త్రవేత్త నళిని జోషికి ఎన్‌ఎస్‌డబ్ల్యూ సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు...!

నిన్న,  (11-01-2026) రోజున, తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 76,447గా నమోదైంది. ఇదే రోజున తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 21,708గా ఉంది. ఇది భక్తుల విశ్వాసానికి నిదర్శనంగా నిలుస్తోంది. స్వామివారి ముందు తమ కోరికలు నెరవేరాయని కృతజ్ఞతగా తలనీలాలు సమర్పించే సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

Celebrity Couple: గోల్డెన్ గ్లోబ్ వేదికపై ప్రేమకథకు క్లైమాక్స్.. కైలీ జెన్నర్‌ను ఉద్దేశించి హాలీవుడ్ హీరో సంచలన మాటలు!!!

హుండీ ఆదాయం విషయానికి వస్తే, నిన్న ఒక్క రోజులోనే స్వామివారి హుండీకి ₹3.42 కోట్ల ఆదాయం వచ్చినట్లు సమాచారం. ఈ విరాళాలను దేవస్థానం భక్తుల సౌకర్యాలు, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు, అన్నదానం వంటి సేవలకు వినియోగించనున్నారు. దేశం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తుండటం గమనార్హం.

Security Alert: సరిహద్దులో పాక్ డ్రోన్ల కలకలం! జమ్మూకశ్మీర్‌లో హై అలర్ట్!
TeluguCinema: ఫస్ట్ హాఫ్ నుంచే క్లారిటీ వచ్చింది.. 90 ల నాటి మెగాస్టార్.. మన శంకర్ ప్రసాద్ గారు రివ్యూ...!!!
World Politics: ఆ దేశంలో ఇంటర్నెట్ పునరుద్ధరణ కోసం మస్క్‌తో మాట్లాడతా.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..!!
Pending Bills: గత ప్రభుత్వంలో పెండింగ్‌లో పెట్టిన బిల్లులపై.. మంత్రి పయ్యావుల స్పష్టత..!!
Sleep: స్ట్రెస్ తగ్గి.. నిద్ర పెరగాలంటే ఈ రూటీన్ ఫాలో అవ్వండి!

Spotlight

Read More →